2015年10月31日 星期六

2015-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
పొడగరి గట్టయ్య ఇకలేరు   
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి   ప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..   NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...

సచివాలయ ఉద్యోగుల జాతీయ సమైక్యతా ర్యాలీ   ఆంధ్రజ్యోతి
అమరావతిలో సర్దార్ విగ్రహం: చంద్రబాబు, బిజెపిపై రఘువీరా ఫైర్   Oneindia Telugu
తెవివిలో సమైక్యతా పరుగు   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రొమానియాలోని ఓ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం: 26 మంది మృతి   
వెబ్ దునియా
రొమానియా రాజధాని బుకారెస్ట్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం 26 మంది సజీవదహనమయ్యారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టివ్‌ అనే నైట్‌క్లబ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఆల్బమ్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో ఒక్కసారిగా క్లబ్‌లో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 27 మంది మృతి చెందగా.. మరో 180 ...

నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్ని ప్రమాదం: 27మంది మృతి   Oneindia Telugu
నైట్ క్లబ్‌లో పేలుడు, 27 మంది మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది   
సాక్షి
హైదరాబాద్‌(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ...

తలసాని కొడుకు నన్ను చంపేస్తామంటున్నారు   ఆంధ్రజ్యోతి
తన భార్యను కిడ్నాప్ చేశారంటూ వ్యక్తి ఫిర్యాదు: మంత్రి కుమారుడిపై కేసు నమోదు   Oneindia Telugu
తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు   తెలుగువన్
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
యూపీ కేబినెట్ లో 12 మందికి చోటు   
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సివుంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ భారీ స్థాయిలో ...

అఖిలేష్ క్యాబినెట్‌లో 12 మంది కొత్త ముఖాలు   ఆంధ్రజ్యోతి
యూపీలో 8 మంది మంత్రులపై వేటు   ప్రజాశక్తి
8 మంది యూపీ మంత్రుల తొలగింపు   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు: కోర్టు ధిక్కారంపై సీరియస్   
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించి కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకో ర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్‌కు చెల్లించాల్సిన చెల్లింపులపై వివాదాలు ఉన్నాయి. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ...

హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   Oneindia Telugu
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు   ఆంధ్రజ్యోతి
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు   సాక్షి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేంద్ర బృదం అసహనం: అసంతృప్తి లేదన్న సోమేష్ కుమార్   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్‌ కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్‌ అధికారి సోమేష్‌కుమార్‌ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...

బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్   సాక్షి
భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అందరి మద్దతుతోనే దయాకర్‌ ఎంపిక: కేసీఆర్   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అందరి మద్దతుతోనే పసునూరి దయాకర్‌ను ఎంపిక చేసినట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దయాకర్‌ను ప్రకటించిన సందర్భంగా శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడారు. వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు ...

వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్‌కు కెసిఆర్ బుజ్జగింపులు   Oneindia Telugu
అందరి మద్దతుతోనే దయాకర్ ఎంపిక: సీఎం కేసీఆర్   Namasthe Telangana
వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు   తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)   
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   


NTVPOST
   
ఈజిప్ట్‌లో కూలిన రష్యా విమానం...224 మంది మృతి   
NTVPOST
ఈజిప్ట్‌లో రష్యా విమానం కుప్పకూలిన ఘటనలో 224మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదప్రాంతానికి చేరుకున్న సహాయ బృందాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణమని రష్యా చెబుతుంటే... తామే కూల్చేసామని ఐసిస్‌ ప్రకటించుకుంది. సాంకేతిక కారణమో లేక తీవ్రవాద దుశ్చర్యో 224 నిండు ప్రాణాలు ...

కూలిన ర‌ష్యా విమానం   ప్రజాశక్తి
ఈజిప్టులో కూలిన రష్యా విమానం   సాక్షి
కూలిన రష్యా ఫ్లైట్లో 224 మంది: ఎవరూ బతికిలేరు   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 42 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు.
న్యూఢిల్లీలో నేటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలు   ఆంధ్రజ్యోతి
నేటి నుంచి ఢిల్లీలో వేంకటేశ్వర వైభవం   Vaartha

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言