2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త, ప్రేమ కోసం అపార్ట్‌మెంట్ పైకెక్కి యువకుడి ...   
Oneindia Telugu
అమరావతి: తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే అపార్ట్‌మెంట్ పైనుంచి దూకుతానని అజయ్ అనే యువకుడు బెదిరింపుకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని అబిద్ నగర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారని తెలుసుకుని బుధవారం ఉదయం అజయ్ అనే ...

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని.. విశాఖలో యువకుడి హల్‌చల్‌   వెబ్ దునియా
ప్రేమ విఫలమైందని యువకుడి వీరంగం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
హనీమూన్‌కు వెళ్లడం లేదు: హర్భజన్   
సాక్షి
న్యూఢిల్లీ: భారత జట్టు క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న స్పిన్నర్.. గురువారం తన స్నేహితురాలు గీతా బాస్రాను వివాహామాడనున్నాడు. జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టానని భజ్జీ అన్నాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పాడు. 'నేను ...

భజ్జీకి పెళ్లి.. సంగీత్‌లో కలర్ ఫుల్ డ్రెస్‌తో హర్భజన్, గీతా అదుర్స్!   వెబ్ దునియా
హర్భజన్-గీతా బస్రాల అద్భుత చిత్రాలు ఇవే!   Oneindia Telugu
ప్రియురాలి కోసం రిక్షావాలాగా హర్భజన్(ఫొటోలు)   thatsCricket Telugu
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌గా కటిచ్‌!   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: ఆస్ర్టేలియా మాజీ ఓపెనర్‌ సైమన్‌ కటిచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో 40 ఏళ్ల కటిచ్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇటీ వల దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ కోల్‌కతా ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'కటిచ్‌తో కలిసి పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. అతను ప్రత్యర్థిగా ఎన్నో మ్యాచ్‌లు ...

కోల్‌కతా అసిస్టెంట్‌ కోచ్‌గా కటిచ్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


టెస్ట్: సెహ్వాగ్‌ను సన్మానించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను డిసెంబర్ 3న ప్రారంభంకానున్న భారత్-దక్షిణాఫ్రికా నాల్గవ టెస్ట్ సందర్భంగా ఢిల్లీలో సన్మానించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఏర్పాట్లు చేస్తోంది. కాగా, వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డే ...

సెహ్వాగ్ ను సన్మానించనున్న బీసీసీఐ   సాక్షి
భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు సన్మానం చేయనున్న బీసీసీఐ..?   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్యాటింగ్ అద్భుతం: డివిలియర్స్‌పై సచిన్ ప్రశంసలు   
Oneindia Telugu
ముంబై: భారత్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌, ముఖ్యంగా కెప్టెన్‌ ఏబి డివిలియర్స్‌ ప్రదర్శనపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 'దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చాలా బాగుందని భావిస్తున్నా. డికాక్‌, డుప్లెసిస్‌ను తక్కువ చేయడం లేదుకానీ, డివిలియర్స్ అద్భుతంగా బ్యాటింగ్‌ ...

క్రికెట్ డెవిల్   సాక్షి
కొత్తా దేవుడండీ   ఆంధ్రజ్యోతి
డివిలియర్స్‌ ది గ్రేట్‌ : సచిన్‌ ప్రశంస   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బిల్బావో మాస్టర్స్: లిరెన్‌తో విశ్వనాథన్ ఆనంద్ మ్యాచ్ డ్రా   
వెబ్ దునియా
బిల్బావో మాస్టర్స్ రెండో రౌండ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. చైనీస్‌కు చెందిన లిరెన్ డింగ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తెల్లపావులు ఎంచుకున్న విశ్వానాథన్ ఆనంద్.. ఒత్తిడి లోనుకావడంతో మ్యాచ్‌ను గెలుచుకోలేకపోయాడు. చైనీస్ ఆటగాడి ఎత్తులకు ధీటుగా ఎదుర్కోలేక డ్రాతో ...

అనిష్‌ గిరితో ఆనంద్‌ మ్యాచ్‌ డ్రా   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఏపీలో క్రికెట్‌ అభివృద్ధికి అవకాశాలు   
ప్రజాశక్తి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీని కలిశారు. సుమా రు అరగంట సేపు సాగిన ఈ భేటీలో వీరిద్దరూ... రాజధాని శంకుస్థాపన, మోదీ రాక వంటి విషయాలను ...


ఇంకా మరిన్ని »   


డిసెంబరులో డీఎస్సీ!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. డీఎస్సీ పరీక్షకు డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి డీఎస్సీపై విద్యాశాఖ నుంచి స్పష్టత లేకపోవటంతో డీఎడ్‌ అభ్యర్థులు ...

డీఎస్సీకి కసరత్తు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
తొలి టెస్టు బరిలో అశ్విన్!   
సాక్షి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువలో ఉన్న అతను వచ్చే నెల 5న మొహాలీలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 'ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఇంకాస్త ఫిట్‌నెస్ సాధించాలి. త్వరలోనే దాన్ని సాధిస్తా. టెస్టు సిరీస్‌లో రాణిస్తాననే నమ్మకం ...

టెస్టులకు అశ్విన్‌ రెడీ   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


అఫ్ఘాన్‌దే టి20 సిరీస్   
సాక్షి
బులవాయో: జింబాబ్వేపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన అఫ్ఘానిస్తాన్ జట్టు ఇప్పుడూ టి20 సిరీస్‌లోనూ జోరు చూపెట్టింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు ...

ఆఫ్ఘన్‌ మరో సంచలనం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言