Oneindia Telugu
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...
మావోయిస్టుల చెర నుంచి టీడీపీ నేతల విడుదలసాక్షి
మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదలఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...
మావోయిస్టుల చెర నుంచి టీడీపీ నేతల విడుదల
మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదల
Oneindia Telugu
పడగ విప్పిన ఫాక్షన్: జగన్ పార్టీ నేత దారుణ హత్య
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫాక్షన్ మళ్లీ పడగ విప్పింది. పెద్ద చింతకుంట్లకి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంజేటి రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాఘవరెడ్డి మృతిచెందారు. మూడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన ఇంజేటి ...
కర్నూలులో ఫ్యాక్షన్ హత్యNTVPOST
వైకాపా నేత రాఘవరెడ్డి హత్యAndhrabhoomi
కర్నూలు: కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారుఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫాక్షన్ మళ్లీ పడగ విప్పింది. పెద్ద చింతకుంట్లకి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంజేటి రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాఘవరెడ్డి మృతిచెందారు. మూడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన ఇంజేటి ...
కర్నూలులో ఫ్యాక్షన్ హత్య
వైకాపా నేత రాఘవరెడ్డి హత్య
కర్నూలు: కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారు
Oneindia Telugu
కృష్ణా, కర్నూలు డీఈవోల సస్పెన్షన్
ఆంధ్రజ్యోతి
మచిలీపట్నం/కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాల డీఈవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. కృష్ణా, కర్నూలు జిల్లాల డీఈవోలను సస్పెండ్ వేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా రాజీవ్ విద్యా మిషన్ (ఆర్విఎం) ప్రాజెక్ట్ ఆఫీసర్ను మాతృ శాఖకు సరెండర్ చేయాలని ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి గంటా ...
ఇద్దరు డీఈవోలపై వేటుNTVPOST
మహిళా ఉద్యోగినిలకు లైంగిక వేధింపులు: డిఈఓ సుప్రకాశ్పై సస్పెన్షన్ వేటుOneindia Telugu
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలుసాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మచిలీపట్నం/కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాల డీఈవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. కృష్ణా, కర్నూలు జిల్లాల డీఈవోలను సస్పెండ్ వేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా రాజీవ్ విద్యా మిషన్ (ఆర్విఎం) ప్రాజెక్ట్ ఆఫీసర్ను మాతృ శాఖకు సరెండర్ చేయాలని ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి గంటా ...
ఇద్దరు డీఈవోలపై వేటు
మహిళా ఉద్యోగినిలకు లైంగిక వేధింపులు: డిఈఓ సుప్రకాశ్పై సస్పెన్షన్ వేటు
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు
News Articles by KSR
కాంగ్రెస్ నేతలు మాటలు దెయ్యాలు వేదాలు..
News Articles by KSR
కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్,టిడిపి నేతలు రోజూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ఈ నేతలు జానారెడ్డి, ...
వైఎస్ నుంచి కిరణ్ రెడ్డి వరకూ అంతే: కాంగ్రెస్ నేతలను ఏకేసిన హరీష్Oneindia Telugu
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : హరీష్రావుNamasthe Telangana
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : హరీష్రావుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్,టిడిపి నేతలు రోజూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ఈ నేతలు జానారెడ్డి, ...
వైఎస్ నుంచి కిరణ్ రెడ్డి వరకూ అంతే: కాంగ్రెస్ నేతలను ఏకేసిన హరీష్
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : హరీష్రావు
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : హరీష్రావు
Oneindia Telugu
వైసీపీ నేతలపై పరువు నష్టం దావా
ఆంధ్రజ్యోతి
గుంటూరు (సంగడిగుంట) : అగ్రిగోల్డ్ భూములను తాను కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడో ప్రైవేటు ...
వైసిపి నేతలపై పరువు నష్టం: పత్తిపాటి, చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్Oneindia Telugu
పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రిNews Articles by KSR
వైకాపా నేతలపై పరువునష్టం దావా: ప్రత్తిపాటిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు (సంగడిగుంట) : అగ్రిగోల్డ్ భూములను తాను కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడో ప్రైవేటు ...
వైసిపి నేతలపై పరువు నష్టం: పత్తిపాటి, చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్
పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి
వైకాపా నేతలపై పరువునష్టం దావా: ప్రత్తిపాటి
Oneindia Telugu
అరవింద్ కేజ్రీవాల్తో బాబు భేటీ
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛభారత్ నివేదికపై.. సీఎంల ఉపసంఘం కన్వీనర్ చంద్రబాబు కమిటీలో సభ్యుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్తో బుధవారం చర్చించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్తో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని చంద్రబాబుచెప్పారు. స్వచ్ఛభారత్ సాధనకు.. రాజకీయాలకు అతీతగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక.. రెండేళ్ల ...
బాబు పిలిస్తే అమరావతికి వెళ్తాం, పంచాయతీ లేదు: కెటిఆర్, చూస్తానని కేజ్రీవాల్Oneindia Telugu
చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీసాక్షి
రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛభారత్ నివేదికపై.. సీఎంల ఉపసంఘం కన్వీనర్ చంద్రబాబు కమిటీలో సభ్యుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్తో బుధవారం చర్చించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్తో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని చంద్రబాబుచెప్పారు. స్వచ్ఛభారత్ సాధనకు.. రాజకీయాలకు అతీతగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక.. రెండేళ్ల ...
బాబు పిలిస్తే అమరావతికి వెళ్తాం, పంచాయతీ లేదు: కెటిఆర్, చూస్తానని కేజ్రీవాల్
చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీ
రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
సాక్షి
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి
సాక్షి
సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ...
ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ఆంధ్రజ్యోతి
జగన్ డిశ్చార్జ్ప్రజాశక్తి
బ్రదర్ అనిల్ పరామర్శ: ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జీOneindia Telugu
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ...
ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జ్
జగన్ డిశ్చార్జ్
బ్రదర్ అనిల్ పరామర్శ: ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జీ
Oneindia Telugu
ప్రధాని 'ప్రకటన'పై ఉత్కంఠ
Andhrabhoomi
గుంటూరు, అక్టోబర్ 14: బిహార్ పర్యటన సందర్భంగా లక్షా 60 వేల కోట్లు ప్రకటించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకోనున్న దృష్ట్యా మనకు ఏమేరకు ప్యాకేజీ ప్రకటిస్తారోనని పార్టీ నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రాజధాని శంకుస్థాపన ...
హోదాపై హామీ ఇవ్వకుంటే 23న మోడీ దిష్టిబొమ్మల దహనంప్రజాశక్తి
'బీహార్' కంటే మోడీ ఎక్కువే ఇస్తారా?: రూ.3 లక్షల కోట్లు బాబు టార్గెట్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
గుంటూరు, అక్టోబర్ 14: బిహార్ పర్యటన సందర్భంగా లక్షా 60 వేల కోట్లు ప్రకటించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకోనున్న దృష్ట్యా మనకు ఏమేరకు ప్యాకేజీ ప్రకటిస్తారోనని పార్టీ నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రాజధాని శంకుస్థాపన ...
హోదాపై హామీ ఇవ్వకుంటే 23న మోడీ దిష్టిబొమ్మల దహనం
'బీహార్' కంటే మోడీ ఎక్కువే ఇస్తారా?: రూ.3 లక్షల కోట్లు బాబు టార్గెట్
ఆంధ్రజ్యోతి
కేంద్రం చిత్తశుద్ధిని శంకించొద్దు
ఆంధ్రజ్యోతి
ఆ అలవాటు మాకు లేదు; హామీలన్నీ కేంద్రానికి గుర్తే .. అన్నిటినీ నెరవేరుస్తాం :కేంద్ర మంత్రి వెంకయ్య. ''ఏపీకి కేంద్రం సాయం చసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కేంద్ర సహాయం గురించి రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఏపీకి సాయంపై కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు''. - కేంద్ర మంత్రి వెంకయ్య.
ఏపీకి సహకరిస్తాం డోంట్ వర్రీ: అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్!వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందిసాక్షి
కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆ అలవాటు మాకు లేదు; హామీలన్నీ కేంద్రానికి గుర్తే .. అన్నిటినీ నెరవేరుస్తాం :కేంద్ర మంత్రి వెంకయ్య. ''ఏపీకి కేంద్రం సాయం చసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కేంద్ర సహాయం గురించి రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఏపీకి సాయంపై కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు''. - కేంద్ర మంత్రి వెంకయ్య.
ఏపీకి సహకరిస్తాం డోంట్ వర్రీ: అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్!
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది
కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు
తెలుగువన్
రైతు ఆత్మహత్యలపై కోదండరాం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ ...
కేసీఆర్కు షాక్: రైతు ఆత్మహత్యలపై కోర్టుకెక్కిన కోదండరామ్..!: టీడీపీలో చేరుతారా?వెబ్ దునియా
కెటిఆర్కు ఆంధ్రావాళ్లతోనే సరిపోతుంది: యాష్కీ, ప్రభుత్వం వల్లే!: కోదండOneindia Telugu
రైతు ఆత్మహత్యలు ఆపండిVaartha
ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ ...
కేసీఆర్కు షాక్: రైతు ఆత్మహత్యలపై కోర్టుకెక్కిన కోదండరామ్..!: టీడీపీలో చేరుతారా?
కెటిఆర్కు ఆంధ్రావాళ్లతోనే సరిపోతుంది: యాష్కీ, ప్రభుత్వం వల్లే!: కోదండ
రైతు ఆత్మహత్యలు ఆపండి
沒有留言:
張貼留言