2015年10月3日 星期六

2015-10-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
టీడీపీ ఎంపీ డెబిట్ కార్డు నుంచి రూ.50వేల చోరీ.. ఎలా జరిగింది?   
వెబ్ దునియా
డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు నొక్కేసే సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ధనవంతులు, మిడిల్ క్లాస్ ప్రజల డెబిట్ కార్డుల్ని నొక్కేసి డబ్బులు డ్రా చేసేసుకునే దుండగులు, ప్రస్తుతం టీడీపీ ఎంపీని కూడా వదల్లేదు. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నేత కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తోట నరసింహం డెబిట్‌ ...

ఎంపీ ఏటీఎం నుంచి 50 వేలు అపహరణ   ఆంధ్రజ్యోతి
సూటుకేసుల్లో డబ్బుల్లేవ్ చేయడానికి.. కేసీఆర్   తెలుగువన్
ATM మనీ దోచేయడానికి పిన్‌ నెంబర్‌ అవసరం లేదు...   NTVPOST
సాక్షి   
Oneindia Telugu   
Telugupopular   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య   
వెబ్ దునియా
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ప్రాణమని తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పొదలకూరులో ...

ఏపీకే ఎక్కువ సాయం చేశాం   Namasthe Telangana
ప్రత్యేక హోదాతో సమస్యలు తీరవు: తేల్చేసిన వెంకయ్య   Oneindia Telugu
ప్రత్యేక హోదాకు మించి ఏపీ అభివృద్ధి : వెంకయ్య   Telugu Times (పత్రికా ప్రకటన)
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా   
తెలుగువన్
వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపాని వీడి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్నా ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ...

నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీ   Oneindia Telugu
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి   సాక్షి
జమ్మలమడుగు పరిస్థితులు నాకు తెలుసు : లోకేష్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
News Articles by KSR   
Telugupopular   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సింగపూర్‌లో బాబుకు హోటల్ ఉంది.. అంత ప్రేమ ఎందుకో?   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సింగపూర్‌పై అంత ప్రేమ ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ప్రశ్నించారు. బాబుకు దమ్ముంటే సింగపూర్‌లోని ఆయన ఆస్తులు, లావాదేవీలపై సీబీఐతో లేదా ఎస్ఎఫ్ఐఓతో విచారణకు ముందుకురావట్లేదని అడిగారు. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్‌పై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ...

విచారణకు సిద్ధపడండి   సాక్షి
చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్ ఉందా? పార్ధ సారధి పట్టు ఎందుకు?   Telugupopular
చంద్రబాబుకు సింగపూర్‌లో హోటల్, ఆస్తులు: పార్థసారథి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్- తారాజువ్వ- పావురాలు-వివాదం   
News Articles by KSR
కాంగ్రెస్ లో తెలివితక్కువ వాళ్లు బాగానే ఉన్నారు. ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి పవ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వెళ్లినప్పుడు కొందరు కార్యకర్తలు పావురాళ్లకు తారాజువ్వలు కట్టి, తారాజువ్వను కాల్చారు. తారాజువ్వతో పాటు పావురం కూడా పైకి వెళ్లి, ఆ మంటలకు చనిపోయింది. ఇలా రెండు పావురాలను పైకి ఎగురవేశారు.తద్వారా వాటి చావుకు కారణం ...

పావురాలను చంపేశారు   ఆంధ్రజ్యోతి
రూ.5 వేల కోట్లు దోచుకున్నారు: రఘువీరా   సాక్షి
పావురాయిలను రాకెట్లకు కట్టి.. ప్రాణాలు తీశారు..   Teluguwishesh
Namasthe Telangana   
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినీ ఫక్కీలో పొట్టలో దిగిన కత్తిని తీసి మిత్రుడ్ని పొడిచాడు   
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...

గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతి   ఆంధ్రజ్యోతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?   వెబ్ దునియా
హైదరాబాద్‌ లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య   ప్రజాశక్తి
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   
సాక్షి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని నిండి వెలపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఈ నెల 14 నుంచి 22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమల ...

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ   Andhrabhoomi
భక్తజనసంద్రమైన తిరుమల   ఆంధ్రజ్యోతి
తిరుమలకు పొటెత్తి‌న భ‌క్తులు   ప్రజాశక్తి
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ నుంచి వచ్చేవారికి ఏపీ డెడ్‌లైన్: జూన్ 2, 2017లోపు వస్తే స్థానికత   
Oneindia Telugu
విజయవాడ: తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు, ఉద్యోగుల స్థానికత పైన వస్తున్న ప్రశ్నలకు గురువారం నాడు ఏపీ కేబినెట్ స్పష్టతను ఇచ్చింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తిరిగి వచ్చే వారికందరికి ఏపీ స్థానికత వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర మంత్రివర్గం గురువారం పలు కీలక నిర్ణయాలు ...

స్థానికత రెండున్నరేళ్లే   ఆంధ్రజ్యోతి
స్థానికతపై ఏపీ కేబినెట్ నిర్ణయం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బంగారు తెలంగాణలో దొంగలు బంగారాన్నంతా దోచుకుంటున్నారని.. పోలీసులు మాత్రం సెల్‌ఫోన్లలో పేకాట ఆడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అమరావతి నిర్మాణానికి ముహుర్తం.. దసరానాడు మ.12.35-12.45 మధ్య...   
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. విజయదశమి పర్వదినమైన అక్టోబరు 22వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.35 - 12.45 గంటల మధ్య రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో శంకుస్థాపన ...

“అమరావతి” శంకుస్థాపనకు ఖరారైన ముహూర్తం   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言