2015年10月12日 星期一

2015-10-13 తెలుగు (India) ఇండియా


Teluguwishesh
   
బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలు   
Teluguwishesh
బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభంజనం స్పష్టంగా ...

చెలరేగిన శివసేన   Andhrabhoomi
హేయమైన చర్య!   ఆంధ్రజ్యోతి
కులకర్ణిపై సిరా దాడి : శివసేన ఉన్మాదం   ప్రజాశక్తి
వెబ్ దునియా   
అన్ని 36 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిహార్‌లో తొలివిడత ఎన్నికలు ప్రశాంతం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అగ్ని పరీక్షగా మారిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో 57 శాతం పోలింగ్ నమోదవడం బిజెపి నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, సోమవారం 10 జిల్లాల్లో 49 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో 60 కంటే ఎక్కువ శాతం ...

తొలి దశలో ఓట్ల రికార్డు   సాక్షి
తొలి విడత ప్రశాంతం   ప్రజాశక్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ (వీడియో)   Oneindia Telugu
Telugupopular   
NTVPOST   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రైలు: మహిళను బయటకు తోసేసిన పోలీస్   
Oneindia Telugu
పశ్చిమ బెంగాల్: వేగంగా వెళుతున్న రైలులో నుంచి మహిళను బయటకు తోసేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన నేసా గిరి (34) అనే మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు రమేష్ గిరి (38), నేసా గిరి దంపతులు. వీరిద్దరూ ఆజింగంజ్ రైల్వే స్టేషన్ లో తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ ...

భర్తతో గొడవపడి భార్యను రైల్లోనుంచి తోసేశాడు..   సాక్షి
నడుస్తున్న రైల్లోనుంచి మహిళను తోసేసిన రైల్వే కానిస్టేబుల్‌   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోస్టుమార్టంకు తీసుకెళ్తే.. శ్వాస తీసుకున్నాడు   
Oneindia Telugu
ముంబై: ఓసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అయితే మహారాష్ట్రలో మాత్రం అలా జరిగింది. ఓ వ్యక్తిని చనిపోయాడని నిర్ధారించుకున్న వైద్యులు.. రిపోర్టు తయారుచేసి పోస్టుమార్టంకు పంపించారు. అయితే, చనిపోయిన వ్యక్తి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సులోచన శెట్టి మార్గ్‌లోని ...

పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు!   సాక్షి
చనిపోయాడు.. కానీ శ్వాస తీసుకున్నాడు..   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేటి నుంచే బీహార్ ఎన్నికల సమరం   
Namasthe Telangana
Tough Fight in Bihar polls బీహార్ : ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఘోర పరాభవం మూటకట్టుకున్న బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించుకుని తన పట్టుజారిపోలేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికారపీఠం దక్కించుకునేందుకు లాలూతో కలిసి నితీశ్ ఏర్పాటు చేసిన కూటమి ప్రతి ఒక్క అవకాశాన్నీ వినియోగించుకోవాలనుకుంటున్నది. ఈ కూటమిలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అభివృద్ధి కోసం ఓటేయాలా? వద్దా? అనేది బీహార్ ప్రజలే తేల్చుకోవాలి!   
వెబ్ దునియా
బీహార్ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి కోసం ఓటేయాలా? వద్దా? అనేది ప్రజలే తేల్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని మోడీ పిలుపు నిచ్చారు. బీహార్‌లోని జహానాబాద్‌‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ, అధికారం, స్వార్థం కోసమే ఆర్జేడీ, జేడీయూలు కాంగ్రెస్‌తో కలిసి కూటమి ...

అవకాశమివ్వండి... అభివృద్ధి చేస్తాం : మోడీ   Telangana99
బీహార్‌ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి : మోదీ   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్ అరాచకాలు మన కాశ్మీరీలకు తెలీదు: పారికర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సరిద్దుల్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజల్ని పాకిస్థాన్ సైనికులు దారుణంగా హింసిస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దుయ్యబట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్థాన్ జరుపుతున్న అరాచకాల గురించి మన దేశంలోని కాశ్మీరీ సోదరులకు తెలియదన్నారు. ఆదివారం రాత్రి పనాజీలో జరిగిన ఓ ...

పాక్ సైన్యం అరాచకాల గురించి కాశ్మీరీ సోదరులకు తెలియదు.. తెలిస్తే?!: పారికర్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


NTVPOST
   
మొబైల్‌ కౌన్సెలింగ్‌తో స్మోకింగ్‌కు అడ్డుకట్ట   
NTVPOST
మొబైల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్మోకింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టబోతుంది. పొగత్రాగడం మానేయాలని అనుకున్నవాళ్లు కూడా ఆ అలవాటు నుంచి అంత ఈజీగా బయటపడలేరు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించనుంది. దేశానికి స్మోకింగ్ వల్ల చాలా నష్టం జరుగుతోంది. ప్రపంచంలోనే ...

పొగ మానెయ్యాలనుకుంటున్నారా.. మీకు కేంద్రం హెల్ప్ చేస్తుంది   Telugupopular
పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎన్నోఅనుకుంటే: కొడుకుని చంపి,మహిళా టెక్కీ సూసైడ్   
Oneindia Telugu
పుణే: పుణేలా దారుణం జరిగింది. 34 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కొడుకు మణికట్టును కోసి, అతని గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత తాను బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. శనివారం రాత్రి కొడుకును చంపేసింది. ఈ విషయాన్ని తన భర్తకు సమాచారం అందించాక, ఆదివారం ఉదయం బాల్కనీ నుంచి దూకి చనిపోయింది. తాము ...

కొడుకును చంపి సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ప్రముఖ హిందుత్వ నేత హిమాని సావర్కర్‌ కన్నుమూశారు.   
ప్రజాశక్తి
మహారాష్ట్రలోని పుణె నగరంలో హిందుత్వ నేత, అఖిల భారత హిందూ మహాసభ మాజీ అద్యక్షురాలు హిమాని సావర్కర్‌ అనారోగ్యంతో గత రాత్రి కన్నుమూశారు. ఈమె ఎన్నో హింందూత్వ ఉద్యమాలలో పాల్గన్నారు. స్వాతంత్య్ర మోధుడు స్వాతంత్య్రవీర్‌ సావర్కర్‌ కోడలు ఆమె. అంతేకాకుండా ఆయన స్ధాపించిన హిందూ మహాసభ, అబినవ భారత్‌ సంస్ధల్లో పనిచేశారు. Tweet ...

ప్రముఖ హిందుత్వ నేత హిమాని సావర్కర్‌ కన్నుమూత   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言