Namasthe Telangana
సమైక్య ఏపీ మైనస్: తెలంగాణకు ఏ గ్రేడ్ ఆర్థిక శక్తిగా ఇక్రా రేటింగ్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఉమ్మడి ఏపీ మైనస్ కేటగిరిలో ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్లస్లోకి వచ్చిందని పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ...
తెలంగాణకు టాప్ రేటింగ్Andhrabhoomi
ఆర్థికసత్తాలో భేష్Namasthe Telangana
ఆర్థిక రంగంలో... తెలంగాణకు 'ఎ' కేటగిరీఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఉమ్మడి ఏపీ మైనస్ కేటగిరిలో ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్లస్లోకి వచ్చిందని పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ...
తెలంగాణకు టాప్ రేటింగ్
ఆర్థికసత్తాలో భేష్
ఆర్థిక రంగంలో... తెలంగాణకు 'ఎ' కేటగిరీ
వెబ్ దునియా
అమరావతి శంకుస్థాపనకు భారీ ప్లానింగ్.. చరిత్రలో నిలిచిపోయేలా...
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్లానింగ్ చేసింది. ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించనుంది. అలాగే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అత్యంత ప్రభావశీల ...
అమరావతి సిద్ధం: సిడ్నీ ప్రత్యేక పూజలు, చిహ్నం రూపకల్పనపై సమాలోచనలుOneindia Telugu
అమరావతికి ముస్తాబుAndhrabhoomi
చరిత్రను తెలియచేసేలా... అట్టహాసంగా శంకుస్థాపన చేద్దాంఆంధ్రజ్యోతి
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్లానింగ్ చేసింది. ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించనుంది. అలాగే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అత్యంత ప్రభావశీల ...
అమరావతి సిద్ధం: సిడ్నీ ప్రత్యేక పూజలు, చిహ్నం రూపకల్పనపై సమాలోచనలు
అమరావతికి ముస్తాబు
చరిత్రను తెలియచేసేలా... అట్టహాసంగా శంకుస్థాపన చేద్దాం
వెబ్ దునియా
సినీ ఫక్కీలో పొట్టలో దిగిన కత్తిని తీసి మిత్రుడ్ని పొడిచాడు
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...
గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతిఆంధ్రజ్యోతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?వెబ్ దునియా
తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!సాక్షి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...
గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?
తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!
సాక్షి
ఇంద్రాణికి ప్రాణాపాయం లేదు
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ఆదివారం స్పృహలోకి వచ్చిందని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ముంబయిలోని జెజె ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బైకుల్లా జైలులో రెండు రోజుల క్రితం అతిగా మందులు మింగి ఆరోగ్యం విషమించడంతో ఇంద్రాణిని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ఇంద్రాణి ...
ఇంద్రాణీ ఎమోషనల్ లేఖ: సూసైడ్యత్నంపై ప్రశ్నలు!Oneindia Telugu
స్పృహలోకి ఇంద్రాణిసాక్షి
అసలు గుట్టు రట్టవుతుందా? స్పృహలోకి వచ్చిన ఇంద్రాణిTelugupopular
News Articles by KSR
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ఆదివారం స్పృహలోకి వచ్చిందని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ముంబయిలోని జెజె ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బైకుల్లా జైలులో రెండు రోజుల క్రితం అతిగా మందులు మింగి ఆరోగ్యం విషమించడంతో ఇంద్రాణిని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ఇంద్రాణి ...
ఇంద్రాణీ ఎమోషనల్ లేఖ: సూసైడ్యత్నంపై ప్రశ్నలు!
స్పృహలోకి ఇంద్రాణి
అసలు గుట్టు రట్టవుతుందా? స్పృహలోకి వచ్చిన ఇంద్రాణి
వెబ్ దునియా
నడిగర్ సంఘం ఎన్నికలు... కమల్ కృతఘ్నుడు... తిట్టిపోసిన శరత్ కుమార్
వెబ్ దునియా
టాలీవుడ్ "మా" ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలియనివారు ఎవరూ లేరు. కానీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వచ్చాక రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, అంతకుముందు దుమ్మెత్తిపోసిన నటులను సైతం మళ్లీ ఆహ్వానించి వారిని భాగస్వాములను చేశాడు రాజేంద్రుడు. ఐతే, ఎన్నికల సమయంలో మామూలుగా రచ్చ జరగలేదు. ఇప్పుడు అలాంటిదే ...
కమల్ హాసన్ కృతఘ్నుడిగా అభివర్ణించిన శరత్ కుమార్Teluguwishesh
కమల్ తో విరోధం అందుకే...ఆంధ్రజ్యోతి
కమల్ హాసన్ మనస్తత్వం ఇంత దారుణమా? నడిగర్ సంఘం ఎన్నికల్లో రచ్చ రచ్చTelugupopular
సాక్షి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ "మా" ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలియనివారు ఎవరూ లేరు. కానీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వచ్చాక రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, అంతకుముందు దుమ్మెత్తిపోసిన నటులను సైతం మళ్లీ ఆహ్వానించి వారిని భాగస్వాములను చేశాడు రాజేంద్రుడు. ఐతే, ఎన్నికల సమయంలో మామూలుగా రచ్చ జరగలేదు. ఇప్పుడు అలాంటిదే ...
కమల్ హాసన్ కృతఘ్నుడిగా అభివర్ణించిన శరత్ కుమార్
కమల్ తో విరోధం అందుకే...
కమల్ హాసన్ మనస్తత్వం ఇంత దారుణమా? నడిగర్ సంఘం ఎన్నికల్లో రచ్చ రచ్చ
Oneindia Telugu
నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీ
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడప నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వస్తున్న ఆదినారాయణ ...
టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతాతెలుగువన్
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డిసాక్షి
బాలయ్య, లోకేష్కు రామసుబ్బారెడ్డి అల్టిమేటం: పార్టీ నుంచి వెళ్ళిపోతా..!వెబ్ దునియా
News Articles by KSR
ఆంధ్రజ్యోతి
Telugupopular
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడప నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వస్తున్న ఆదినారాయణ ...
టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి
బాలయ్య, లోకేష్కు రామసుబ్బారెడ్డి అల్టిమేటం: పార్టీ నుంచి వెళ్ళిపోతా..!
ఆంధ్రజ్యోతి
పార్టీ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నూతనంగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఘనంగా జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... సభ్యులందరితో ఒకేసారి ప్రమాణం చేయించారు. 'మా తెలుగు తల్లికి ...
టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం: ప్రమాణ పత్రంలో ఏముందంటే..!Oneindia Telugu
టిడిపి త్యాగాలకు మారు పేరుప్రజాశక్తి
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంTelugu Times (పత్రికా ప్రకటన)
Vaartha
NTVPOST
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నూతనంగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఘనంగా జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... సభ్యులందరితో ఒకేసారి ప్రమాణం చేయించారు. 'మా తెలుగు తల్లికి ...
టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం: ప్రమాణ పత్రంలో ఏముందంటే..!
టిడిపి త్యాగాలకు మారు పేరు
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
మద్యం మత్తులో డ్రైవర్: బస్సు బోల్తాపడి 10మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు మూడడుగులు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు మూడడుగులు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ...
ఆంధ్రజ్యోతి
అమ్మా.. వెళ్లిపోతున్నా
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, అక్టోబరు 2: ''అమ్మా.. నేను వెళ్లిపోతున్నాను. నా కోసం చూడొద్దు. నన్ను సార్.. స్కూల్లో ఫీజు అడిగాడు. అందుకనే నేను వెళ్లిపోతున్నాను. ఫీజు కోసం ఇవ్వాళ (బుధవారం) అందరినీ బయట నిలబెట్టారు. అందరితో పాటు నన్నూ బయట నిలబెట్టారు. నాకు స్కూలుకు వెళ్లాలనిపించట్లేదు. అందుకే చనిపోతున్నా. మొన్నే ఐదు వేలు ఫీజు కట్టాం కదా. ఇంట్లో డబ్బులు ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, అక్టోబరు 2: ''అమ్మా.. నేను వెళ్లిపోతున్నాను. నా కోసం చూడొద్దు. నన్ను సార్.. స్కూల్లో ఫీజు అడిగాడు. అందుకనే నేను వెళ్లిపోతున్నాను. ఫీజు కోసం ఇవ్వాళ (బుధవారం) అందరినీ బయట నిలబెట్టారు. అందరితో పాటు నన్నూ బయట నిలబెట్టారు. నాకు స్కూలుకు వెళ్లాలనిపించట్లేదు. అందుకే చనిపోతున్నా. మొన్నే ఐదు వేలు ఫీజు కట్టాం కదా. ఇంట్లో డబ్బులు ...
సాక్షి
టీడీపీ సీనియర్ల డుమ్మా
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీడీపీ కేంద్ర, రాష్ట్ర కార్యవర్గాల కూర్పుపై తెలంగాణ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతూనే ఉన్నది. కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు తమకు ఇచ్చిన పదవులపై ...
టీ సీనియర్ల డుమ్మాఆంధ్రజ్యోతి
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీడీపీ కేంద్ర, రాష్ట్ర కార్యవర్గాల కూర్పుపై తెలంగాణ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతూనే ఉన్నది. కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు తమకు ఇచ్చిన పదవులపై ...
టీ సీనియర్ల డుమ్మా
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు
沒有留言:
張貼留言