2015年10月12日 星期一

2015-10-13 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'వినియోగ' నిపుణుడికి నోబెల్   
సాక్షి
స్టాక్‌హోం (స్వీడన్): పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో ...

స్కాట్‌లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్   Andhrabhoomi
ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు నోబెల్ పురస్కారం   Oneindia Telugu
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన   Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం   
సాక్షి
మాస్కో: ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ముందుగానే స్పందించి భారీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. వెంటనే వేగంగా స్పందించి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టి కొందరు అనుమానితులను కూడా అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని ...

కూలిన నాటో మిలటరీ హెలికాప్టర్‌: ఐదుగురి మృతి   Oneindia Telugu
రష్యాలో తప్పిన భారీ పేలుడు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కొడుకు మునిగిపోతుంటే ఫేస్‌బుక్ మోజులో తల్లి   
Oneindia Telugu
లండన్: నిర్లక్ష్యంగా వ్యవహరించి కుమారుడి మరణానికి కారణం అయ్యిందని ఆరోపిస్తు ఓ తల్లికి బ్రిటన్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన కుమారుడి మరణానికి తానే కారణమని ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి జైలు శిక్ష విధించామని కోర్టు చెప్పింది. తూర్పు యార్క్ షేర్ లోని బెవర్లీలో నివసించే క్లెయిర్ బార్నెట్ (31) అనే మహిళ ...

స్మార్ట్ ఫోన్లపై క్రేజ్: కన్నకొడుకునే చంపుకున్న తల్లి.. ఐదేళ్ల జైలు.. ఎక్కడ?   వెబ్ దునియా
ఫేస్ బుక్ గోలలో పడి కొడుకుని చంపేసింది!!   Neti Cinema
ఫేస్ బుక్ లో మునిగిన తల్లికి ఐదేళ్ల జైలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం: మోడీ విషెస్   
Oneindia Telugu
ఖాఠ్మాండ్: నేపాల్ కొత్త ప్రధానిగా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి (63) ఎన్నికయ్యారు. ఆయన సోమవారం 38వ నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ప్రధాని ఎవరన్న విషయంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ప్రస్తుత ప్రధాని, అతిపెద్ద ...

నేపాల్‌కు కొత్త ప్రధాని!   Andhrabhoomi
నేపాల్‌ ప్రధానిగా కెపి శర్మ ఓలి ప్రమాణం   ప్రజాశక్తి
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి   Namasthe Telangana
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్ అరాచకాలు మన కాశ్మీరీలకు తెలీదు: పారికర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సరిద్దుల్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజల్ని పాకిస్థాన్ సైనికులు దారుణంగా హింసిస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దుయ్యబట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్థాన్ జరుపుతున్న అరాచకాల గురించి మన దేశంలోని కాశ్మీరీ సోదరులకు తెలియదన్నారు. ఆదివారం రాత్రి పనాజీలో జరిగిన ఓ ...

పాక్ సైన్యం అరాచకాల గురించి కాశ్మీరీ సోదరులకు తెలియదు.. తెలిస్తే?!: పారికర్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా షాక్..యుద్ధానికి తొడగొట్టిన పేద దేశం   
Oneindia Telugu
అదొక నిరుపేద దేశం.. పైగా అంతర్జాతీయంగా ఏకాకి... ఆ నిరుపేద దేశం అగ్రరాజ్యంపై తొడగొట్టింది. అగ్రరాజ్యాన్ని తొడగొట్టి సవాల్ చేసింది. అంతర్జాతీయంగా ఏకాకి అయిన ఆ దేశం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న పెద్దన్నపై ఇప్పుడు దండయాత్రకు సిద్ధమైంది. అమెరికా కాచుకో.. నీవు తలపెట్టే ఏ యుద్దానికైనా మేము రెడీ అంటూ కయ్యానికి కాలు ...

అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం : ఉత్తర కొరియా   వెబ్ దునియా
పెద్దన్నపై తొడగొట్టిన కొరియా!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూ ప్రళయం తప్పింది..అయినా పెను ముప్పే   
Oneindia Telugu
భూమికి ఇప్పుడిప్పుడే అంతం లేదని ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహ శకలం భూమిపైకి దూసుకొస్తుందని దీని వేగం..సాంద్రతను అంచనా వేసినప్పుడు ఒక వేళ అది భూమిని ఢీ కొంటే విశ్వ వినాసనం తప్పదన్న వార్తలను ...

భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
శాంతి కోసం వెళ్లి శవాలుగా మారారు..   
సాక్షి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ ...

టర్కీ జంట పేలుళ్లు : 95కు చేరిన మరణాల సంఖ్య   ప్రజాశక్తి
అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతి   Andhrabhoomi
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు   వెబ్ దునియా
NTVPOST   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హురియత్ కాన్ఫరెన్స్ నేతను పాక్ పర్యటనకు ఆహ్వానించిన నవాజ్ షరీఫ్   
వెబ్ దునియా
హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీషా గిలానీని తమ దేశ పర్యటనకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. తద్వారా తన వక్రబుద్ధిని షరీఫ్ మరోమారు బయటపెట్టారు. ఈ ఆహ్వానాన్ని భారత్‌లోని పాక్‌ రాయబారి గిలానీకి అందించారు. దీంతో, హస్తినలో ఈ అంశంపై ఇపుడు చర్చనీయాంశమైంది. మరోవైపు జమ్మూకాశ్మీర్‌ కారణంగా పాక్‌ ...


ఇంకా మరిన్ని »   


ఇండోనేషియాలో హెలికాప్టర్‌ అదృశ్యం   
Andhrabhoomi
ఇండోనేషియా :ముగ్గురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరిన ఈసీ-130 హెలికాప్టర్‌ పశ్చిమ ఇండోనేషియాలో అదృశ్యమైంది. సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. Related Article. అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతి · నేడు నేపాల్ కొత్త ప్రధాని ఎన్నిక · సిరియాలో రష్యా దాడులు · జోర్డాన్ చేరుకున్న రాష్టప్రతి · చైనా ...

ఇండోనేషియాలో 5గురు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ మాయం.   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言