Oneindia Telugu
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...
ప్రత్యేక హోదా శకం ముగిసిందిసాక్షి
ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటనఆంధ్రజ్యోతి
'ప్రత్యేక హోదా శకం ముగిసింది'ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...
ప్రత్యేక హోదా శకం ముగిసింది
ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన
'ప్రత్యేక హోదా శకం ముగిసింది'
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
బీఫ్ వివాదం... పద్మభూషణ్ వెనక్కి...తెలుగువన్
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
బీఫ్ వివాదం... పద్మభూషణ్ వెనక్కి...
Oneindia Telugu
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రంవెబ్ దునియా
భారతీయ దంపతులకు మాత్రమే....సాక్షి
అద్దె గర్భం... వద్దే.. వద్దుNTVPOST
Telugupopular
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం
భారతీయ దంపతులకు మాత్రమే....
అద్దె గర్భం... వద్దే.. వద్దు
సాక్షి
భారత్ రాయబారికి పాకిస్థాన్లో అవమానం
సాక్షి
కరాచీ: పాకిస్థాన్లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది. కరాచీలోని అత్యంత ...
ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్లో అవమానంOneindia Telugu
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్థాన్లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది. కరాచీలోని అత్యంత ...
ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్లో అవమానం
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవం
Oneindia Telugu
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్, ఆఫ్రికాలు ధ్రువతారలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటనNamasthe Telangana
ఢిల్లీలో ఇండో-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు: మోడీ స్పీచ్.. భారీ సాయం..!వెబ్ దునియా
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయంOneindia Telugu
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటన
ఢిల్లీలో ఇండో-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు: మోడీ స్పీచ్.. భారీ సాయం..!
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయం
కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు శ్రీకాకుళంవాసులు సహా 10 మంది మృతి
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతిసాక్షి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతిఆంధ్రజ్యోతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణం
వెబ్ దునియా
అఖిలేష్ యాదవ్ అత్యంత బలహీనమైన, అసమర్థ సీఎం : ఎస్పీ ఎమ్మెల్సీ
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అని ఆ రాష్ట్ర అధికార పార్టీ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు చేసిన వ్యాఖ్యలు యూపీ అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ పేరు దేవేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ గురించి ఇంకా ఏమాట్లాడారో ...
"మా సీఎంకు పసలేదు, పనికిరాడు: మార్చేయండి"Oneindia Telugu
మావాడు.. పనికిమాలిన సీఎం: ఎమ్మెల్సీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అని ఆ రాష్ట్ర అధికార పార్టీ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు చేసిన వ్యాఖ్యలు యూపీ అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ పేరు దేవేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ గురించి ఇంకా ఏమాట్లాడారో ...
"మా సీఎంకు పసలేదు, పనికిరాడు: మార్చేయండి"
మావాడు.. పనికిమాలిన సీఎం: ఎమ్మెల్సీ
Namasthe Telangana
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతం
Namasthe Telangana
Top LeT militant Abu Qasim killed in Indian Kashmir శ్రీనగర్ : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా (ఎల్ఈటీ) అగ్రనేత అబూ ఖాసీం కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని ఖండిపురాలో జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఖాసిం మరణించినట్లు కశ్మీర్ పోలీస్ ఐజీ గిలానీ తెలిపారు. ఖాసీం ఖండిపురాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని ...
లష్కరే అగ్రనేత ఎన్కౌంటర్సాక్షి
లష్కరే తోయిబా ఉగ్రవాది ఖాసిం ఎన్ కౌంటర్Teluguwishesh
లష్కర్ చీఫ్ అబు ఖాసిం ఖతం..NTVPOST
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top LeT militant Abu Qasim killed in Indian Kashmir శ్రీనగర్ : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా (ఎల్ఈటీ) అగ్రనేత అబూ ఖాసీం కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని ఖండిపురాలో జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఖాసిం మరణించినట్లు కశ్మీర్ పోలీస్ ఐజీ గిలానీ తెలిపారు. ఖాసీం ఖండిపురాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని ...
లష్కరే అగ్రనేత ఎన్కౌంటర్
లష్కరే తోయిబా ఉగ్రవాది ఖాసిం ఎన్ కౌంటర్
లష్కర్ చీఫ్ అబు ఖాసిం ఖతం..
కేరళ మంత్రికి క్లీన్చిట్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
ప్రజాశక్తి
తిరువనంతపురం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కె.ఎం. మణికి క్లీన్చిట్ ఇచ్చేందుకు స్థానిక ప్రత్యేక కోర్టు ఒకటి నిరాకరించింది. కొత్త ఎక్సైజ్ విధానంతో రాష్ట్రంలో 418 బార్లు మూతపడ్డాయి. వీటిని తిరిగి తెరిచేందుకు కేరళ బార్ యజమానుల సంఘం మంత్రికి కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లు బిజు రమేష్ అనే బార్ యజమాని ఫిర్యాదు ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
తిరువనంతపురం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కె.ఎం. మణికి క్లీన్చిట్ ఇచ్చేందుకు స్థానిక ప్రత్యేక కోర్టు ఒకటి నిరాకరించింది. కొత్త ఎక్సైజ్ విధానంతో రాష్ట్రంలో 418 బార్లు మూతపడ్డాయి. వీటిని తిరిగి తెరిచేందుకు కేరళ బార్ యజమానుల సంఘం మంత్రికి కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లు బిజు రమేష్ అనే బార్ యజమాని ఫిర్యాదు ...
ఢిల్లీలో వెంకన్న దర్శన భాగ్యం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర వైభవోత్సవానికి శుక్రవారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంకురార్పణ జరుగనుంది. శుక్రవారం ఉదయం అంకురార్పణతో ప్రారంభమై నవంబర్ 8న జరిగే పుష్పయాగంతో వైభవోత్సవం ముగియనుందని నిర్వాహకులు టీటీడీ, స్వర్ణభారత్ ట్రస్ట్, జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఢిల్లీలో గురువారం ...
న్యూఢిల్లీలో నేటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర వైభవోత్సవానికి శుక్రవారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంకురార్పణ జరుగనుంది. శుక్రవారం ఉదయం అంకురార్పణతో ప్రారంభమై నవంబర్ 8న జరిగే పుష్పయాగంతో వైభవోత్సవం ముగియనుందని నిర్వాహకులు టీటీడీ, స్వర్ణభారత్ ట్రస్ట్, జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఢిల్లీలో గురువారం ...
న్యూఢిల్లీలో నేటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలు
沒有留言:
張貼留言