2015年10月12日 星期一

2015-10-13 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్ లను పేల్చేస్తాం..   
సాక్షి
వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ...

ఐసిస్‌తో సంబంధం, శ్రీహరికోట, విశాఖ పోర్ట్ పేల్చేస్తా: బెదిరింపు లేఖ, అదిలాబాద్ నుంచి!   Oneindia Telugu
షార్‌ను పేల్చేస్తాం   Andhrabhoomi
'ఏపీలో దాడులు చేస్తామంటూ ఐసిస్ పేరుతో లేఖ'   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జగన్‌కు తగ్గిన బీపీ   
ఆంధ్రజ్యోతి
పెరుగుతున్న కీటోన్‌; దీక్ష కొనసాగిస్తే కిడ్నీలకు ప్రమాదం: వైద్యులు; ఆరో రోజూ సాగిన దీక్ష.. శిబిరాన్ని ఎత్తేసే యోచనలో సర్కారు. గుంటూరు, అక్టోబరు12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష కొనసాగించడం మంచిది కాదని స్పష్టం చేశారు. జగన్‌దీక్ష ...

ఆరుగురి ఆత్మహత్యాయత్నం   సాక్షి
క్షీణించిన జగన్ ఆరోగ్యం   Andhrabhoomi
గుంటూరులో జగన్‌ దీక్ష భగ్నం తెల్లవారుజామున వైద్యశాలకు తరలింపు   Vaartha
Oneindia Telugu   
అన్ని 104 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : తెలం గాణ సంస్కృతి, సంప్రదాయమైన బతుకమ్మ సంబురాలను హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా అన్నారు. హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రకాల ...

బంతిపూల వనంలా మారిన నర్సంపేట   Andhrabhoomi
హుస్నాబాద్‌లో నేడు బంగారు బతుకమ్మ   సాక్షి
మొబైల్ యాప్‌లో బతుకమ్మ   Namasthe Telangana
Oneindia Telugu   
Vaartha   
NTVPOST   
అన్ని 21 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ప్రకృతి ఒడిలో చిత్రసీమ   
Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చెన్నై నుంచి చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్, ఎఎన్నార్‌దేనన్నారు. హైదరాబాద్‌లో ...

విశాఖలో సినీ పరిశ్రమ:చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
విశాఖలో సినీ పరిశ్రమ   ప్రజాశక్తి
2004లో తెలంగాణ ఇస్తామని: హోదాపై వెంకయ్య కౌంటర్, అడగ్గానే ఇచ్చాం: సినిమాపై బాబు   Oneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణలో నియంతృత్వపాలన: నాగం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన నడుస్తోందని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌నాథ్‌తో నాగం భేటీ అయ్యారు. తెలంగాణలో పరిస్థితులను ఆయనకు వివరించారు. కేసీఆర్‌ నియంతగా వ్యవహరిస్తున్నారని, అన్యాయంగా పార్టీ ...

వెంకయ్యా! బాబుని పొగడటం ఆపు, జగన్‌కేమైనా అయితే: విహెచ్ హెచ్చరిక   Oneindia Telugu
బీజేపీని వీడే ప్రసక్తేలేదు.. వార్తల్లో నిజం లేదు.. అవన్నీ ఊహాగానాలే: నాగం   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సన్నం బియ్యం... దొడ్డు అన్నం!   
ఆంధ్రజ్యోతి
సంక్షేమ హాస్టళ్లలో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లల ఆత్మ గౌరవానికి 'సన్న బియ్యం' నిదర్శనమన్నారు. 'సన్న బియ్యం' పథకం దేశానికే ఆదర్శమన్నారు. సన్న బియ్యంపై పాటలు రాశారు, పాడించారు, ప్రచారం చేసుకుంటున్నారు! హాస్టళ్లలో విద్యార్థులకు, బడిలో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తే ఆరోగ్యంగా పెరుగుతారని... దేశానికి ఉత్పాదక శక్తిగా ...

అవును, దొడ్డు బియ్యం పాలిష్: ఈటెలకు రేవంత్ రెడ్డి రిప్లై   Oneindia Telugu
తెలంగాణలో సన్న బియ్యంపై రగడ   ప్రజాశక్తి
ఈటెల వెర్సస్ రేవంత్   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి'   
సాక్షి
గుంటూరు: అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కారుచౌకగా కొన్నారని వైఎస్సార్ సీపీ నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా తన భార్య పేరుతో అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రతిపాటి కొనుగోలు చేశారని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్‌ భూములపై నేతల మధ్య రాజుకున్న వివాదం   ఆంధ్రజ్యోతి
మంత్రి పుల్లారావు చౌకగా అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం   
సాక్షి
కర్నూలు : తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ...

కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన   
సాక్షి
రాయదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా రాయదుర్గం ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఉదయమే డిపో వద్దకు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
నడిగర్ సంఘం ఎన్నికల స్టంట్... విశాల్.... నీ అంతుచూస్తాం, బెదిరింపులు   
వెబ్ దునియా
నడిగర్ సంఘం ఎన్నికల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటివరకూ ఒకరికొకరు విమర్శలదాడి చేసుకున్నారు. ఇప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాండవర్ జట్టు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ను బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నారు. విశాల్ ను హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో విశాల్ కార్యాలయ మేనేజర్ ...

సినీ ఎన్నికల్లో ఉద్రిక్తత: విశాల్‌ను చంపేస్తామంటూ...   FIlmiBeat Telugu
విశాల్‌కు బెదిరింపు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言