2015年10月1日 星期四

2015-10-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
నోట్లో వేలెట్టితే కొరకదా.. ఇదీ అంతే... ఢిల్లీ జూ ఘటనలో పులి తప్పు లేదు: దర్యాప్తు కమిటి   
వెబ్ దునియా
గత యేడాది ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఓ యువకుడిని పులి చంపేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. భద్రతా వలయాన్ని (ఎన్‌క్లోజర్) దాటి లోనికి వెళ్లడం వల్లే ఆ యువకుడిని పులి మెడకొరికి చంపేసిందని ఈ విషాద ఘటనపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ తేల్చింది. ఈ మేరకు ఓ నివేదికను తయారు చేసి ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. గత యేడాది సెప్టెంబర్ 23వ ...

ఢిల్లీ జూ: 'యువకుడ్ని చంపిన పులి తప్పేమీలేదు'   Oneindia Telugu
ఆ ' పులి ' త‌ప్పేంలేదు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లిపికాపై పెంపుడు కుక్కను ఎలా ఉసిగొల్పావు.. : సోమ్‌నాథ్‌కి ఢిల్లీ పోలీసుల ప్రశ్నల వర్షం   
వెబ్ దునియా
కట్టుకున్న భార్యపైకి పెంపుడు కుక్కన ఎలా ఉసిగొల్పావు? ఆమెను ఏ విధంగా హత్య చేయాలని ప్లాన్ చేశావు? ఇలాంటి ప్రశ్నలు ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ పోలీసుల నుంచి ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన బోరున విలపిస్తున్నారు. ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన గృహహింస, హత్యాయత్న ...

పోలీసుల విచారణ: భార్య ముందే సోమనాథ్ కంటతడి   Oneindia Telugu
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
వీరభద్రసింగ్‌ అరెస్టుపై హైకోర్టు స్టే   
ప్రజాశక్తి
సిమ్లా: అక్రమాస్తుల కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ సిఎం వీరభద్రసింగ్‌, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల అరెస్టుకు సిబిఐ చేస్తోన్న ప్రయత్నాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాని ముఖ్యమంత్రి దంపతులను విచారించేందుకు మాత్రం అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ తమ నివాసాలపైనా, ఆస్తులపైనా దాడులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ...

'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే'   సాక్షి
హిమాచల్ సిఎంకు ఊరట   Andhrabhoomi
హిమాచల్ ముఖ్యమంత్రికి హైకోర్టు లో ఊరట   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
షరీఫ్ 'కశ్మీర్' వ్యాఖ్యలపై భారత్ ధ్వజం   
సాక్షి
యునెటైడ్ నేషన్స్: కశ్మీర్‌ను సైన్యరహితం చేయాలన్న పాక్ ప్రధాని షరీఫ్ డిమాండ్‌ను భారత్ గురువారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పాకిస్తానే తన దేశాన్ని ఉగ్రవాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించింది. స్వీయ విధానాల ఫలితంగానే పాక్ ఉగ్రవాద బాధిత ...

ముందు ఉగ్రవాదం వీడండి!   Andhrabhoomi
ఐరాసలో పాక్‌ కాశ్మీర్‌ ప్రస్తావన, స్పందించిన భారత్‌   ప్రజాశక్తి
ముందు ఉగ్రవాదాన్ని వదిలేయండి!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్‌తో ఎంపీ కవిత భేటీ! భారతికి ఆహ్వానం: ఆసక్తికర చర్చ, గవర్నర్‌తో కెసిఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్ పాండుకు ఆమె వెళ్లారని అంటున్నారు. జగన్, కవితల భేటీని ఇటు వైసిపి, అటు ...

జగన్ తో కేసీఆర్ కూతురు మంతనాలు ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
వైఎస్ భారతితో టీఆర్ఎస్ కవిత భేటీ   News Articles by KSR
జగన్‌తో టీఆర్ఎస్ ఎంపీ కవిత భేటీ !   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తల్లిదండ్రుల ఆవేదన: స్కూల్‌లో పిల్లాడి జుట్టు కత్తిరించారు   
Oneindia Telugu
ముంబై: తమ కుమారుడిని స్కూల్లోని క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి క్యాంపస్‌లోనే బార్బర్‌ను తెప్పించి హెయిర్ కంటింగ్ చేశి అవమానించారంటూ 16 ఏళ్ల విద్యార్ధి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగానే తమ కుమారుడికి కావాలనే ఇలా చేయించారని ఆరోపించారు. ఈ విషయమై ఆ విద్యార్థి తల్లిదండ్రులు ...

స్కూల్ ఆవరణలోనే జుట్టు కత్తిరించి..   సాక్షి
విద్యార్థి జుట్టు కత్తిరింపుపై స్కూల్ చర్యకు నిరసనగా ఫిర్యాదు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
జైట్లీని ఎందుకు దూరంగా పెట్టారు?   
సాక్షి
పాట్నా: బీహార్‌లో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనతాదళ్ (యు) కూటమిని విజయపథాన నడిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈసారి ఎందుకు బీహార్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు? వ్యూహరచన గురించి పక్కన పెట్టిన కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయనే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా లేదా పార్టీయే ఆయనను పక్కన ...

బీజేపీతోనే బీహార్‌ అభివృద్ధి   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు   
Oneindia Telugu
గూగుల్ తన Nexus సిరీస్ నుంచి రెండు కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో Nexus 5X స్మార్ట్‌ఫోన్‌ను LG భాగస్వామ్యంతో, Nexus 6P మోడల్‌ను Huawei భాగస్వామ్యంతో గూగుల్ అభివృద్థి చేసింది. గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌లో పొందుపరిచిన వివరాల మేరకు Nexus 5X 16జీబి వేరియంట్ ధర రూ.31,900, 32జీబి వేరియంట్ ధర రూ.35,900గా ఉంది. మరో వైపు ఇండియన్ ...

స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసిన గూగుల్   వెబ్ దునియా
గూగుల్ నుంచి రెండు నెక్సస్ స్మార్ట్‌ఫోన్లు   Namasthe Telangana
గూగుల్‌ నెక్సస్‌6పి, నెక్సస్‌ 5ఎక్స్‌ ఆవిష్కరణ   ప్రజాశక్తి
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్‌పై తీర్మానం: సమితి వైఫల్యమన్న పాక్ ప్రధాని   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి తన నీచ బుద్ధిని బయట పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన మాట్లాడారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిరుగుబాటు .. భారత్‌లో కలపాలంటూ ఆందోళన   వెబ్ దునియా
ఆక్రమిత కాశ్మీర్‌పై పాక్‌ దాడులు   NTVPOST

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు!   
సాక్షి
లక్నో : ఉత్తరప్రదేశ్ పోలీసులకు చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది. కేవలం ఎఫ్ఐఆర్ లో పేరుందన్న కారణంగా రెండేళ్ల అబ్బాయిపై దోపిడీ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అసలు ఫిర్యాదులో ఏముందో చూసుకోకుండా, ఆ పిల్లాడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి కూడా వెళ్లారు. ఆ పిల్లాడి తండ్రి వెళ్లి, ఇదేంటని మొరపెట్టుకున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言