2015年10月27日 星期二

2015-10-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
భారత్‌ విరాళాన్ని తిరస్కరించిన ఈదీ ఫౌండేషన్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం భారత్‌ నుంచి పొరపాటున పాక్‌కు వెళ్లి కరాచీలో ఈదీ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందిన గీత సోమవారం స్వదేశానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఈదీ ఫౌండేషన్‌కు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. కాని ఆ సంస్థ మోడీ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. తమ సంస్థ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వం నుంచి సహాయం అందు కోమని, తమకు ...

గీత: మోడీ ఇస్తానన్నరూ.కోటి వద్దన్న పాక్ ఈది సంస్థ   Oneindia Telugu
మోదీకి 'ఈదీ' షాక్!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


NTVPOST
   
అమెరికాపై ఫైరైన చైనా   
NTVPOST
ఉప్పునిప్పులా ఉన్న అమెరికా-చైనాల మధ్య మరో వివాదం చెలరేగింది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ కంట్రీ నిర్మిస్తున్న దీవి సమీపంలోకి అమెరికా యుద్ధనౌక రావడం ఉద్రిక్తతలకు కారణమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన చైనా చివరకు నౌకను తన సైన్యంతో వెంటాడింది.దక్షిణ చైనా సముద్రంలో చైనా ఓ కృత్రిమ దీవిని సృష్టిస్తోంది. ఎన్ని విమర్శలు ...

దక్షిణ చైనా దీవులలో అమెరికా యుద్ధనౌక   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
అఫ్ఘాన్‌, పాక్ లో భూకంప కల్లోలం   
Vaartha
హైదరాబాద్‌ : భూకంపం మూడు దేశాలను వణికించింది. పాక్‌, ఆఫ్గన్‌లలో వందల మందిని పోట్టన పెట్టుకుంది. చాలా మందిని క్షతగాత్రులను చేసింది. వేల మందిని నిరాశ్రయులను చేసింది. ఆఫ్గనిస్థాన్‌లో రెండవ పర్యాయం కూడా భూమి కంపించడంతో నేపాల్‌ తరహాలో భీభత్సం జరుగుతుందన్న భయంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రార్థనలలో మునిగారు. మద్యాహ్నం నుంచి పాక్‌ ...

ఆఫ్ఘన్, పాక్‌లకు భారత్ ఆపన్నహస్తం.. ప్రణబ్ - మోడీ సంతాపం   వెబ్ దునియా
పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో భూకంప దాటికి 300 పైగా మృతి   ప్రజాశక్తి
భారీ భూకంపం: పాకిస్తాన్, అఫ్గాన్‌ల్లో 180 మృతి   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాయలసీమ టు అమరావతి: 6 లైన్ల రహదారి, ఇచ్ఛాపురం-తడ బీచ్ కారిడార్   
Oneindia Telugu
అమరావతి: రాయలసీమ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నాలుగు లేదా ఆరు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి నాలుగు వరుసల రోడ్లు నిర్మించి, అవి మూడూ కలసిన చోటు నుంచి రాజధాని వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మించాలని సీఎం సూచించారు. మంగళవారం విజయవాడలోని ...

నాలుగు ప్యాకేజీలుగా ఇచ్ఛాపురం- తడ బీచ్‌ కారిడార్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?   
సాక్షి
తమిళసినిమా : కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నటి అనుష్క ఆపరేషన్ చేయించుకునేందుకు అమెరికాకు వెళుతున్నట్లు చర్చ నడుస్తోంది. అందానికి మారుపేరు అనుష్క. పరిశ్రమలో ఈ బ్యూటీకున్న మరో పేరు స్వీటీ. ఇక నటిగా తనకు తానే సాటి. ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి ఇవి చాలు అనుష్క నట సాఫల్యానికి. తాజాగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో అనుష్కను ...

హాట్ టాపిక్: అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?   FIlmiBeat Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తోక చుక్క నుండి సెకనుకు 500 బాటిళ్ల మందు   
Oneindia Telugu
సాధారణంగా ఆల్కహాల్ తయారీకి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అవేమీ లేకుండానే సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ తయారవుతోంది. అది కూడా ఆకాశంలో..! ఆకాశంలో ఆల్కహాల్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవండి. ఆకాశంలో ఆల్కహాల్ రిలీజ్ చేస్తోంది లవ్ జాయ్ అనే తోకచుక్క. అది కూడా సెకనుకు 500 బాటిళ్లు ఉత్పత్తి చేస్తోందంటున్నారు ఫ్రాన్స్ సైంటిస్ట్ ...

లవ్‌జాయ్ తోకచుక్క నుంచి 500 బాటిళ్ల వైన్ విడుదలవుతుందట!?   వెబ్ దునియా
తోక "చుక్క" తెచ్చింది   తెలుగువన్
తోకచుక్క నుంచి మద్యం ఉత్పత్తి!   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఆలస్యంగా క్షమాపణ చెప్పిన మాజీ ప్రధాని   
News Articles by KSR
అంతా అయిపోయాక క్షమాపణలు చెబితే ఏమి లాభం.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాట్లాడుతున్నారు. రసాయన ఆయుధాలు ఉన్నాయన్న నెపంతో అగ్రరాజ్యాలు ఇరాక్ పై దాడి చేసి ఆనాటి సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన నేపధ్యంలో ఆ నాటి దాడి,ఇరాక్ ఆక్రమణ వల్ల ఐఎస్ ఉగ్రవాదం పుట్టుకొచ్చిందని బ్లెయిర్ ...

బ్లెయిర్ 'పరివర్తన'   సాక్షి
బ్లెయిర్‌ వచోవిన్యాసం!   ఆంధ్రజ్యోతి
కపట క్షమాపణ   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేటి నుంచి ఇండో-ఆఫ్రికన్ సదస్సు   
Namasthe Telangana
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: మానవ నాగరికతకు జన్మస్థానమైన ఆఫ్రికా, పురాతన నాగరికతకు చిహ్నమైన భారత్‌లు పరస్పర అభివృద్ధిని కాంక్షిస్తూ, వాతావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్యంలో సహకారంపై చర్చించుకొనేందుకు సోమవారం నుంచి సమావేశం కానున్నాయి. భారత్, ఆఫ్రికన్ దేశాల మధ్య జరుగనున్న ఈ చరిత్రాత్మక సదస్సుకు న్యూఢిల్లీ వేదిక కానుంది. ఈనెల 29 వరకు ...

భూ ప్రకంపనల మధ్య భారత్‌-ఆఫ్రికా సదస్సు ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్   
సాక్షి
2014 జనవరి 12న ఐదు కేజీలు... 15న ఒక కేజీ... ఫిబ్రవరి 10న అర కేజీ... 28న రెండున్నర కేజీలు... మార్చి 4న ఒకటిన్నర కేజీలు... 13న ఆరున్నర కేజీలు... 20న 1.9 కేజీలు... ఏప్రిల్ 1న ఆరున్నర కేజీలు...5న ఒకటిన్నర కిలోలు... ఆ మరుసటి రోజు 685 గ్రాములు... మే 12న రెండు కిలోలు... 9న 15.7 కేజీలు... 30న 387 గ్రాములు... జూన్ 1న ఒకటిన్నర కిలోలు... సెప్టెంబర్‌లో రెండు కేజీలు... శంషాబాద్‌లోని ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
టైటానిక్ బిస్కెట్ కు రికార్డు స్థాయి ధర   
Namasthe Telangana
Record rate To Titanic Biscuit లండన్ : బ్రిటన్‌లో హెన్రీ అడ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వహించిన వేలంలో టైటానిక్ ప్రమాదానికి సంబంధించిన వస్తువులకు అనూహ్య స్పందన లభించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైనదని భావిస్తున్న టైటానిక్ బిస్కెట్ 15 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది. అంచనా ధర కంటే ఎక్కువ మొత్తంలో అమ్ముడవ్వడంపై నిర్వాహకులు ఆశ్చర్యానికి ...

'టైటానిక్' బిస్కెట్ రూ.15 లక్షలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言