2015年10月5日 星期一

2015-10-06 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఆగ్నెస్ ఆఫ్ గాడ్‌ నాటకాన్ని ప్రసారం చేయొద్దు: క్రైస్తవ సంఘాల వినతి   
వెబ్ దునియా
ఆగ్నెస్ ఆఫ్ గాడ్‌ని నిలిపివేయాలంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను క్రైస్తవ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతిపత్రం సమర్పించాయి. నాటక కథాంశం క్రైస్తవ సన్యాసినులను కించపరిచే విధంగా ఉందని క్రైస్తవ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారని అందుచేత ఈ నాటకాన్ని నిలిపివేయాల్సిందిగా క్రైస్తవ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై ...

ఆగ్నెస్ ఆఫ్ గాడ్పై ఆగ్రహజ్వాలలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్యను కాపురానికి పంపలేదని మామను హత్య చేసిన అల్లుడు.. ఎక్కడ?   
వెబ్ దునియా
భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఆగ్రహానికి గురైన అల్లుడు... తన మామను కత్తితో పొడిచి చంపేశాడు. మహారాష్ట్ర, థానే సమీపంలోని కలంబ్ అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కలంబ్ గ్రామంలో దగ్డు రామ వాఘే అనే 60 యేళ్ళ వ్యక్తి తన కుమార్తెను భగవాన్ అనే వ్యక్తికిచ్చిన రెండో వివాహం చేశారు.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మోడీకి కృతజ్ఞతలు: సాగరమాల ప్రాజెక్టుతో వృద్ధిరేటు మెరుగన్న చంద్రబాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వృద్ధిరేటు పెరుగుదలకు సాగరమాల ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన సాగరమాల ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సాగరమాల ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్ధిక ...

వృద్ధి రేటు పెరుగుదలకు సాగరమాల ఉపయుక్తం: బాబు   ఆంధ్రజ్యోతి
'సాగరమాల'లో పాల్గొన్న చంద్రబాబు   సాక్షి
సాగరతీరంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి : చంద్రబాబు   Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆంధ్రా-కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత: ఆంధ్రా రైతుల ఆందోళన   
Oneindia Telugu
అనంతపురం: ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దుల్లో ఆదివారం నాడు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. స్వర్ణ ముఖి నది పైన ఆనకట్టను తొలగిస్తామని కర్నాటక రాష్ట్రానికి చెందిన సరిహద్దు రైతులు హెచ్చరించారు. దీంతో, అనంతపురంలోని ఏపీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నీరు ఏపీ వాడుకుంటోందని, ఇది సరికాదని కర్నాటక రైతులు విమర్శిస్తున్నారు. తాము ...

ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఆవునే తింటా అంటున్న కట్జూ   
Teluguwishesh
సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి మార్ఖండేయ కట్జూ మరోసారి వివాదాలకు కేరాఫ్ గా నిలిచారు. గతంలో నేతాజీ మీద, గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కట్జూ తాజాగా మరోసారి గోమాంసం మీద వ్యాఖ్యలు చేశారు. కట్జూ చేసే వ్యాఖ్యలు నేరుగా చేస్తే పర్లేదు కానీ మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం లేదంటే ఒక వర్గానికి చెందిన ...

గో మాంసం తింటే చంపేయాల్సిందే – సాధ్వి   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
నేను ఆవు మాంసం తింటాను : కట్జూ   Namasthe Telangana
గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ   వెబ్ దునియా
Telugupopular   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోమ్‌నాథ్ భారతికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌‌ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ సూచించింది. గృహ హింస, హత్యాయత్నం ఆరోపణలతో సోమ్‌నాథ్ భారతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సుప్రీంలో సోమ్ నాథ్ భారతికి నిరాశ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిహార్ ఎన్నికల వేళ 'బీఫ్' వివాదం!   
సాక్షి
దేశంలో ఒక్కసారిగా 'బీఫ్' రాజకీయాలు ఊపందుకున్నాయి. గోసంరక్షణ వర్సెస్ గోమాంస భక్షణపై చర్చ మొదలైంది. బీఫ్నిర్వచనం, పశుమాంసం పరిధిలోకి ఏయే జంతువుల మాంసం వస్తుంది? అనే అంశాలూ చర్చకొచ్చాయి. బిహార్ ఎన్నికల్లోనూ అభివృద్ధి, అవినీతి పక్కకెళ్లి.. ప్రచార తెరపైకి 'ఆవు' వచ్చి చేరింది. ఈ అంశం ఇంత అకస్మాత్తుగా ప్రాధాన్యం సంతరించుకోవడం వెనుక ...

దాద్రి నిందితులంతా బిజెపి అనుచరులే   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓవర్ డ్యూటీతో అలసిన డ్రైవర్... 17 గంటల పాటు గూడ్సు రైలును నిలిపేశాడు...   
వెబ్ దునియా
భారతీయ రైల్వేలో డ్రైవర్లు, గార్డులుగా పని చేసే వారు ఓవర్ టైమ్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల ఇదేవిధంగా కొనసాగితే అనేక ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఓ సంఘటనే మచ్చుతునక. వరుసగా ఓవర్‌టైమ్‌ డ్యూటీలు చేసి అలసిపోయిన ఓ గూడ్సు రైలు డ్రైవరు చివరకు ...

ఓవర్ టైం డ్యూటీ: 17గంటల పాటు రైలును నిలిపేశాడు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో బొబ్బిలి జవాన్ మృతి   
Oneindia Telugu
అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లు, ఒక ఉగ్రవాది హతమమైనట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. మరణించిన నలుగురి జవాన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ బొత్త సత్యంగా గుర్తించారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో ...

ఉత్తరాంచల్ తీసుకెళ్తామన్నారు...   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
యువరాజ్‌పై కాల్పులకు ఆదేశం   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీర్ గోకుల్‌రాజ్ జూన్ 23వ తేదీన హత్యకు గురయ్యాడు. తిరుచెంగోడు సమీపంలో రైల్వేపట్టాలపై గొంతుకోసి హతమార్చిన స్థితిలో శవమై పడిఉండగా కనుగొన్నారు. గోకుల్‌రాజ్‌ను క్రూరమైన రీతిలో హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అరెస్ట్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言