2015年10月11日 星期日

2015-10-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
మహిళా క్రికెటర్‌ దుర్గాభవాని ఆత్మహత్య   
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెట్‌కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్‌ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్య   Andhrabhoomi
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలు   Oneindia Telugu
మహిళా క్రికెటర్ ఆత్మహత్య   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆరోరోజుకు చేరిన జగన్‌ దీక్ష   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్‌ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...

దీక్షపై కుట్ర   సాక్షి
ప్రధాని స్పందించేలా..   Andhrabhoomi
(ఫోటోలు): జగన్‌కు భార్య పరామర్శ, సింగపూర్ ఈశ్వరన్ భాగస్వామి: బొత్స బాంబు   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 58 వార్తల కథనాలు »   


సాక్షి
   
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్   
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...

ట్యూనిషియా సంస్థలకు నోబెల్ శాంతి బహుమంతి   News Articles by KSR
ట్యునీషియా సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం   ప్రజాశక్తి
ప్రజాస్వామ్య విలువలకు పట్టం: ట్యూనిషీయాలో విరిసిన నోబెల్ శాంతి కుసుమం   Telugupopular

అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రాజధాని కోసం పరుగు   
ఆంధ్రజ్యోతి
తాడేపల్లి: రాజధాని కోసం పరుగు పేరిట ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ 5కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి ఏ ర్పాటు చేసిన వేదిక మీద నుంచి సీఎం ...

ప్రపంచమేటిగా అమరావతి   Andhrabhoomi
గ్రీన్ క్యా‌పిట్ పై రాజీ లేదు   ప్రజాశక్తి
నవ్యాంధ్ర రాజధాని కోసం 5కే రన్..   సాక్షి
Vaartha   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి   
ప్రజాశక్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్‌, శ్రీశైలం, కుమార్‌, మహేశ్‌ ఓ స్థల వివాదం విషయంలో ఆదివారం ...

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం   సాక్షి
బలి కోరిన సెటిల్‌మెంట్   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


మావోయిస్టు మరో అగ్రనేత కిరణ్ అరెస్టు?   
Oneindia Telugu
ఖమ్మం: మరో మావోయిస్టు అగ్రనేత కిరణ్ పోలీసులకు చిక్కినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలికాలంలో కెకెడబ్ల్యు (ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులకు ఇది మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్ మరిచిపోకముందే, ఆ పార్టీకి చెందిన మరో అగ్రనేత పోలీసులకు చిక్కాడం సంచలనం సృష్టిస్తోంది.
మావోయిస్టు నేత కిరణ్‌ అరెస్ట్‌?   ఆంధ్రజ్యోతి
ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు ఖమ్మం జిల్లా కార్యదర్శి?   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య   
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ ...

ప్రత్యేక హోదా సంజీవిని కాదు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?   ఆంధ్రజ్యోతి
అంతా మీరే చేశారు: హోదాపై కాంగ్రెస్ కు వెంకయ్య చురక.. అమరావతి స్మార్ట్ సిటీ..   Telugupopular
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు.
విపక్షాల బంద్‌కు ప్రభుత్వం భయపడదు   Vaartha
విపక్షాల బంద్‌ అట్టర్‌ ఫ్లాప్‌: తలసాని   ఆంధ్రజ్యోతి
అప్పుడేం చేశారు?   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దాద్రికి పెళ్లి కళ   
Andhrabhoomi
దాద్రి, అక్టోబర్ 11: గోమాంసం తిన్నారన్న పుకార్ల కారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఉదంతంలో వణికిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని బిషాడ గ్రామంలో ఇప్పుడు పెళ్లి హడావుడి కనిపిస్తోంది. గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఏర్పాట్లు చేయడంలో హిందువులు ముస్లిం సోదరులతో చేయకలపడమే దీనికి కారణం. గ్రామంలో ఇఖ్లక్ అనే ...

ముస్లీం యువతుల పెళ్లికి గ్రామ హిందువుల సాయం   Oneindia Telugu
అమ్మాయి పెళ్లికి..!   Namasthe Telangana
ముస్లిం యువతులకు పెళ్లి చేసిన గ్రామస్తులు   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిహార్‌లో నేడే తొలి దశ పోలింగ్   
Andhrabhoomi
పాట్నా, అక్టోబర్ 11: బిహార్‌లో తొలి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియలో సోమవారం తొలిదశ జరగనుంది. 10 జిల్లాల్లోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. సోమవారం జరగనున్న తొలి దశ పోలింగ్‌లో 1,35,72,339 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల ...

రెండో దశ ఎన్నికల్లో 69% నేరగాళ్లు   Namasthe Telangana
నేడే బీహార్‌ తొలి దశ ఎన్నికలు : 49 స్థానాలు, 583మంది అభ్యర్ధులు   ప్రజాశక్తి
ముగిసిన బీహార్‌ తొలివిడత పోలింగ్‌ ప్రచారం   Vaartha

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言