2015年10月10日 星期六

2015-10-11 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
నా పెళ్లికి రండి!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా మోదీకి స్వయంగా శుభలేఖను అందించి హర్భజన్‌ తన పెళ్లికి ఆహ్వానించాడు. ఈ ఫొటోను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎమ్‌ఓ) తమ వెట్‌సైట్‌లో ఉంచింది. ఈ నెల 29న జలంధర్‌లో సినీనటి గీతా బస్రాను హర్భజన్‌ వివాహం చేసుకోనున్నాడు. ఇక నవంబర్‌ 1న ఢిల్లీలోని ప్రముఖ ...

మా పెళ్లికి రండి: ప్రధాని మోడీని కల్సిన భజ్జీ (ఫిక్చర్స్)   Oneindia Telugu
మా పెళ్లికి రండి..   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అగార్కర్ నీ చెత్త రికార్డ్ మరిచావా: ధోనీ ఫ్యాన్స్ ట్వీట్లు   
Oneindia Telugu
ఢిల్లీ: అజిత్ అగార్కర్ పైన భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధోనీ పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన పైన సామాజిక అనుసంధాన వేదికలు ట్విట్టర్ తదితరాల్లో ఆగ్రహోద్రులవుతున్నారు. From Twitter: Ajit Agarkar under fire for questioning MS Dhoni. అయితే, కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికే వారు కూడా లేకపోలేదు.
'ధోని ఆటతీరును పరిశీలించండి'   సాక్షి
ధోనీపై ఒత్తిడి !   Andhrabhoomi
ధోనీపై అగార్కర్ విమర్శలు: జట్టులో స్థానమేంటి..? ఆయనకంత సీన్ లేదా?   వెబ్ దునియా
thatsCricket Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా   
సాక్షి
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవడంపై సఫారీలు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌పైనే టీమిండియా ...

నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే   Andhrabhoomi
కొత్తగా మెదలెట్టాలి..   ఆంధ్రజ్యోతి
ధోని సేనకు టెన్షన్‌..టెన్షన్‌!   ప్రజాశక్తి
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 18 వార్తల కథనాలు »   


Vaartha
   
ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా 'వన్‌97'..?   
ఆంధ్రజ్యోతి
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌.. పెప్సీ స్థానాన్ని పేటీఎమ్‌ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ భర్తీ చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ, వన్‌97 మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అయితే స్పాన్సర్‌షిప్‌ ధరపైనే కొన్ని చిక్కులు నెలకొన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2013-17 స్పానర్‌షిప్‌ కోసం పెప్సికో రూ. 396 కోట్లు చెల్లించింది.
ఐపిఎల్‌తో ఐదేళ్ల బంధానికి పెప్సీ గుడ్‌బై!   Vaartha
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!   సాక్షి
ఐపిఎల్‌కు పెప్సీ గుడ్‌బై   Andhrabhoomi
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సానియా- హింగిస్@ 8   
ఆంధ్రజ్యోతి
బీజింగ్‌: అదే జోరు.. అదే ఫలితం. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ప్రపంచ నెంబర్‌వన్‌ సానియా మీర్జా-మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ చేరింది. చైనా ఓపెన్‌లోనూ ఈ ఇండో-స్విస్‌ ద్వయం చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సానియా-హింగిస్‌ జోడీ 6-7 (9/11), 6-1, 10-8తో ఆరో సీడ్‌ హౌ చింగ్‌ ...

'అష్ట' చమక్   సాక్షి
సానియా, హింగిస్ జోడీకి మరో టైటిల్   Andhrabhoomi
ఫైనల్లో సానియా జోడీ   Namasthe Telangana
వెబ్ దునియా   
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 24 వార్తల కథనాలు »   


NTVPOST
   
భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విజేందర్‌   
NTVPOST
ఇన్నాళ్లూ బాక్సింగ్ రింగులో దేశం కోసం పతకాల కోసం పోరాడాడు. కానీ,ఇప్పుడు రెమ్యునరేషన్ కోసం బాక్సింగ్ రింగులోకి దూకుడుతున్నాడు.భారత సక్సెస్‌ఫుల్ బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న విజేందర్ ప్రొఫెషనల్‌గా ఫస్ట్ బౌట్ కొట్టబోతున్నాడు.దేశానికి మెడల్స్ అందిచ్చినట్టే ప్రొఫెషనల్‌గానూ హిట్ కొడతానంటున్నాడు విజేందర్ సింగ్. 29 ఏళ్ల విజేందర్ సింగ్ ...

వారెవ్వా... విజేందర్   సాక్షి
నాకౌట్‌ విజయం   ఆంధ్రజ్యోతి
విజేందర్ మెగా బౌట్ రేపే   Namasthe Telangana
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
నార్త్‌ఈస్ట్ పుణెకు రెండో విజయం   
Namasthe Telangana
పుణె: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) పుణె సిటీ వరుస విజయాల జోరు కొనసాగుతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబై సిటీపై భారీ విజయంతో లీగ్‌లో ఘన బోణీ కొట్టిన పుణెకు ఈసారి సెల్ఫ్ గోల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న పుణె జట్టు 1-0తో నార్త్ ఈస్ట్‌పై విజయం సాధించింది.
ఇండియన్ సూపర్ లీగ్ అగ్రస్థానానికి పుణే   Andhrabhoomi
పుణేకు మరో విజయం   సాక్షి
పుణె జోరు   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీఎంకు సీఎం.. మంత్రులకు మంత్రులు..   
సాక్షి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఊహించినదానికంటే మరింత కన్నులపండువగా జరగనుందా? ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు విశిష్ట అతిథులు హాజరుకానున్న వేడుకకు పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాలనే నిర్ణయం తాజా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మేరకు ...

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ   ఆంధ్రజ్యోతి
ఎపి కేబినెట్ భేటీ ప్రారంభం   Andhrabhoomi
నేడు మంత్రివర్గ సమావేశం   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
2017లో బోల్ట్‌ రిటైర్మెంట్‌   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌: ఆరుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌, జమైకా స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ తన రిటైర్మెంట్‌ ఆలోచనను బయటపెట్టాడు. రియోనే తనకు చివరి ఒలింపిక్స్‌ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్‌.. 2017లో జరిగే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌ కోసం ...

2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా   సాక్షి
2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డెంగ్యూతో అపోలో ఆస్పత్రిలో చేరిన బంగ్లాదేశ్ కెప్టెన్   
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె బిన్ మోర్తజా డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరాడు. ఢాకాలోని అపోలో ఆస్పత్రిలో మోర్తజాకు చికిత్స అందిస్తున్నారు. మోర్తజాకి జ్వరం ఎక్కువగా ఉందని అతని స్నేహితుడు చెప్పాడు. మోర్తజా అనారోగ్యం కారణంగా బంగ్లా నేషనల్ లీగ్‌కు దూరమయ్యాడు. మోర్తజా ఆరోగ్య పరిస్థితి గురించి ...

మోర్తజాకు డెంగ్యూ   ఆంధ్రజ్యోతి
డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన క్రికెటర్   సాక్షి
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మోర్తజాకు డెంగ్యూ ఫీవర్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言