సాక్షి
సెమీస్లో సానియా జోడి
సాక్షి
వుహాన్: వరుస విజయాలతో జోరు మీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వూహాన్ ఓపెన్ డబ్ల్యుటీఏ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో టాప్సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-అబిగలి స్పీయర్స్ (అమెరికా)పై నెగ్గారు. తొలిరౌండ్లో బై పొందిన భారత్-స్విస్ ...
సెమీస్లో సానియా జోడీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
వుహాన్: వరుస విజయాలతో జోరు మీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వూహాన్ ఓపెన్ డబ్ల్యుటీఏ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో టాప్సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-అబిగలి స్పీయర్స్ (అమెరికా)పై నెగ్గారు. తొలిరౌండ్లో బై పొందిన భారత్-స్విస్ ...
సెమీస్లో సానియా జోడీ
Oneindia Telugu
ధర్మశాల: గాంధీ జయంతి రోజున సఫారీలతో తొలి T20(ఫోటోలు)
Oneindia Telugu
ధర్మశాల: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి ట్వంటీ20 మ్యాచ్కి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మైదానం సిద్ధమైంది. రెండు జట్లలో కూడా అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ వేదికగా భారత్-ఏ జట్టుతో జరిగిన వార్మప్ ...
ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో...ప్రజాశక్తి
విజయమే లక్ష్యంAndhrabhoomi
సఫారీ స్పిన్తోనూప్రమాదమే..!ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ధర్మశాల: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి ట్వంటీ20 మ్యాచ్కి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మైదానం సిద్ధమైంది. రెండు జట్లలో కూడా అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ వేదికగా భారత్-ఏ జట్టుతో జరిగిన వార్మప్ ...
ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో...
విజయమే లక్ష్యం
సఫారీ స్పిన్తోనూప్రమాదమే..!
సాక్షి
బంగ్లా ఇన్.. విండీస్ అవుట్!
ఆంధ్రజ్యోతి
దుబాయ్: ఒకప్పుడు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన కరీబియన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మినీ ప్రపంచ కప్గా భావించే 2017 చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్కు 2006 తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ అర్హత సాధించింది. కాగా, టోర్నీ చరిత్రలో విండీస్కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 1998 ఆరంభ టోర్నీలో ...
విండీస్.. తుస్Namasthe Telangana
పాపం... విండీస్సాక్షి
విరాట్ కోహ్లీ నెంబర్ వన్, కానీ: వెస్టిండీస్కు షాకింగ్thatsCricket Telugu
Andhrabhoomi
Vaartha
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దుబాయ్: ఒకప్పుడు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన కరీబియన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మినీ ప్రపంచ కప్గా భావించే 2017 చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్కు 2006 తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ అర్హత సాధించింది. కాగా, టోర్నీ చరిత్రలో విండీస్కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 1998 ఆరంభ టోర్నీలో ...
విండీస్.. తుస్
పాపం... విండీస్
విరాట్ కోహ్లీ నెంబర్ వన్, కానీ: వెస్టిండీస్కు షాకింగ్
వెబ్ దునియా
సుప్రీం కోర్టులో అనురాగ్ ఠాకూర్పై శ్రీనివాసన్ పిటిషన్
వెబ్ దునియా
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. శ్రీనిని బోర్డు సమావేశాలకు అనుమతించడంపై స్పష్టత కావాలంటూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఠాకూర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తాజాగా శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ ...
ఠాకూర్పై క్రిమినల్ చర్యలకు సుప్రీంలో శ్రీని పిటిషన్thatsCricket Telugu
ఠాకూర్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి!ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. శ్రీనిని బోర్డు సమావేశాలకు అనుమతించడంపై స్పష్టత కావాలంటూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఠాకూర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తాజాగా శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ ...
ఠాకూర్పై క్రిమినల్ చర్యలకు సుప్రీంలో శ్రీని పిటిషన్
ఠాకూర్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి!
ఆంధ్రజ్యోతి
దాల్మియా.. అందరి వాడు: గంగూలీ
ఆంధ్రజ్యోతి
కోల్కతా: ప్రపంచం అంతటా కేవలం మిత్రులనే ఏర్పరచుకున్న ఏకైక క్రికెట్ పాలకుడు దివంగత జగ్మోహన్ దాల్మియా అని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొనియాడాడు. 'నేను ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దాల్మియాపై ప్రేమ చూపేవారు. ఎవరూ చిరకాలం అధికారంలో ఉండలేరు. కానీ, నేను ఏ దేశానికెళ్లినా.. అక్కడి వారు.
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
కోల్కతా: ప్రపంచం అంతటా కేవలం మిత్రులనే ఏర్పరచుకున్న ఏకైక క్రికెట్ పాలకుడు దివంగత జగ్మోహన్ దాల్మియా అని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొనియాడాడు. 'నేను ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దాల్మియాపై ప్రేమ చూపేవారు. ఎవరూ చిరకాలం అధికారంలో ఉండలేరు. కానీ, నేను ఏ దేశానికెళ్లినా.. అక్కడి వారు.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బోల్తా...20 మందికి గాయాలు
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబర్ 1 : జిల్లాలోని జక్కంపూడి దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-ట్రాక్టర్ ఢీ కొనడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబర్ 1 : జిల్లాలోని జక్కంపూడి దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-ట్రాక్టర్ ఢీ కొనడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
thatsCricket Telugu
విరాట్ అభిమానిని, నన్ను మించిపోవాలి: గంగూలీ
thatsCricket Telugu
ముంబై: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిలో గెలవాలన్న తపన, దూకుడు బాగా ఉందని అన్నాడు. అతేగాక, కోహ్లీ అంటే తనకు ఎంతో అభిమానమని, తన అభిమాన ఆటగాడు కూడా అతడేనిన చెప్పాడు. 'కెప్టెన్గా అతడు కొన్నిసార్లు గెలవొచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ, అతడు గెలుపు కోసమే ఆడతాడు. ఆటపై అంత ...
కోహ్లీ అభిమానినిVaartha
కోహ్లీ దూకుడు ఇష్టం: సౌరవ్ గంగూలీఆంధ్రజ్యోతి
విరాట్ కోహ్లిపై గంగూలీ ప్రశంసల వర్షంసాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ముంబై: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిలో గెలవాలన్న తపన, దూకుడు బాగా ఉందని అన్నాడు. అతేగాక, కోహ్లీ అంటే తనకు ఎంతో అభిమానమని, తన అభిమాన ఆటగాడు కూడా అతడేనిన చెప్పాడు. 'కెప్టెన్గా అతడు కొన్నిసార్లు గెలవొచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ, అతడు గెలుపు కోసమే ఆడతాడు. ఆటపై అంత ...
కోహ్లీ అభిమానిని
కోహ్లీ దూకుడు ఇష్టం: సౌరవ్ గంగూలీ
విరాట్ కోహ్లిపై గంగూలీ ప్రశంసల వర్షం
Vaartha
గుర్ప్రీత్కు రజతం జీతూరాయ్కు కాంస్యం
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 ...
గుర్ప్రీతికు రజతంVaartha
అగ్రస్థానంలో భారత్ప్రజాశక్తి
ఆసియా ఎయిర్ గన్ చాంపియన్షిప్లో గుర్ప్రీత్కు రజతంఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 ...
గుర్ప్రీతికు రజతం
అగ్రస్థానంలో భారత్
ఆసియా ఎయిర్ గన్ చాంపియన్షిప్లో గుర్ప్రీత్కు రజతం
Oneindia Telugu
నిషేధం మంచే చేసింది, టార్గెట్ ఒలింపిక్స్: సరితాదేవి
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాను ఎంతో మారానని, ఇకపై వివాదాల జోలికి వెళ్లబోనని భారత మహిళా బాక్సర్ సరితా దేవి స్పష్టం చేసింది. ఈ గురువారం(అక్టోబర్ 1, 2015)తో నిషేధం ముగుస్తున్న నేపథ్యంలో సరితాదేవి స్పందించారు. 'ఇప్పుడు చాలా మెరుగయ్యాను. ఈ ఏడాదికాలం నన్ను మానసికంగా బలవంతురాల్ని చేసింది. ముందుకన్నా ఎక్కువ కష్టపడుతున్నా. ప్రపంచ టైటిల్ నెగ్గి.
మారిన మనిషిని!Andhrabhoomi
బాక్సర్ సరితాదేవి పునరాగమనంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాను ఎంతో మారానని, ఇకపై వివాదాల జోలికి వెళ్లబోనని భారత మహిళా బాక్సర్ సరితా దేవి స్పష్టం చేసింది. ఈ గురువారం(అక్టోబర్ 1, 2015)తో నిషేధం ముగుస్తున్న నేపథ్యంలో సరితాదేవి స్పందించారు. 'ఇప్పుడు చాలా మెరుగయ్యాను. ఈ ఏడాదికాలం నన్ను మానసికంగా బలవంతురాల్ని చేసింది. ముందుకన్నా ఎక్కువ కష్టపడుతున్నా. ప్రపంచ టైటిల్ నెగ్గి.
మారిన మనిషిని!
బాక్సర్ సరితాదేవి పునరాగమనం
ఆంధ్రజ్యోతి
29న భజ్జీ వివాహం
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న బాలీవుడ్ నటి గీతా బస్రా, భారత క్రికెటర్ హర్భజన్ సింగ్లు ఓ ఇంటి వారు కానున్నారు. జలంధర్లో ఈ నెల 29న వీరి వివాహం జరగనుంది. అతిథుల కోసం ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. నవంబర్ 1న ఢిల్లీలోని ప్రముఖ హోటల్లో రిసెప్షన్. ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నాయి.
అక్టోబర్ 29న హర్భజన్ సింగ్-గీతా బాస్రాల పెళ్లి భాజాలు!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న బాలీవుడ్ నటి గీతా బస్రా, భారత క్రికెటర్ హర్భజన్ సింగ్లు ఓ ఇంటి వారు కానున్నారు. జలంధర్లో ఈ నెల 29న వీరి వివాహం జరగనుంది. అతిథుల కోసం ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. నవంబర్ 1న ఢిల్లీలోని ప్రముఖ హోటల్లో రిసెప్షన్. ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నాయి.
అక్టోబర్ 29న హర్భజన్ సింగ్-గీతా బాస్రాల పెళ్లి భాజాలు!
沒有留言:
張貼留言