సాక్షి
శాంతి ర్యాలీపై ఉగ్ర పంజా!
సాక్షి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు శనివారం పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో 86 మంది మృతిచెందగా మరో 186 మంది గాయపడ్డారు.
అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతిAndhrabhoomi
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులువెబ్ దునియా
పేలుళ్లు: రైల్వేస్టేషన్లో 30మంది, రెస్టారెంట్లో 17మంది మృతిOneindia Telugu
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు శనివారం పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో 86 మంది మృతిచెందగా మరో 186 మంది గాయపడ్డారు.
అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతి
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు
పేలుళ్లు: రైల్వేస్టేషన్లో 30మంది, రెస్టారెంట్లో 17మంది మృతి
NTVPOST
సాహిత్యంలో స్వెత్లానా అలెక్సీవిచ్కు నోబెల్
NTVPOST
బెలరసియన్ రచయిత స్వేత్లానా అలెక్సీవిచ్ సాహిత్య విభాగంలో 2015 నోబెల్ పురస్కారానికి ఎంపిక అయ్యింది. జర్నలిజం, సాహిత్యంలో స్వెత్లానా చేసిన కృషిగాను నోబెల్ పురస్కారం లభించింది. రెండో ప్రపంచ యుద్ధంలో సొవియట్ యూనియన్ పతనంపై ఆమె కవరేజ్ చేసిన వార్తలు ప్రభావితంగా ఉన్నాయి. 1985లో ఆమె కొన్ని స్టోరీస్ రాసింది. 2 మిలియన్ కాపీస్ పబ్లిస్ ...
కాల్పనికేతర కథనానికి తొలిసారి నోబెల్ఆంధ్రజ్యోతి
విస్మృత మానవ సంవేదనల చరిత్రసాక్షి
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
NTVPOST
బెలరసియన్ రచయిత స్వేత్లానా అలెక్సీవిచ్ సాహిత్య విభాగంలో 2015 నోబెల్ పురస్కారానికి ఎంపిక అయ్యింది. జర్నలిజం, సాహిత్యంలో స్వెత్లానా చేసిన కృషిగాను నోబెల్ పురస్కారం లభించింది. రెండో ప్రపంచ యుద్ధంలో సొవియట్ యూనియన్ పతనంపై ఆమె కవరేజ్ చేసిన వార్తలు ప్రభావితంగా ఉన్నాయి. 1985లో ఆమె కొన్ని స్టోరీస్ రాసింది. 2 మిలియన్ కాపీస్ పబ్లిస్ ...
కాల్పనికేతర కథనానికి తొలిసారి నోబెల్
విస్మృత మానవ సంవేదనల చరిత్ర
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
సాక్షి
నేడు నేపాల్ కొత్త ప్రధాని ఎన్నిక
Andhrabhoomi
ఖాట్మండు, అక్టోబర్ 10: నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు రామ్బరన్ యాదవ్కు ఆయన రాజీనామా పత్రం అందజేయడం, దాన్ని ఆమోదించడం జరిగిపోయింది. కొత్త నేత ఎన్నికయ్యే వరకూ పదవిలో కొనసాగాల్సిందిగా కొయిరాలాను కోరారు. ఆదివారం ప్రధాన మంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కొయిరాలా ...
కొయిరాలా రాజీనామా.. మళ్లీ పోటీకి సైసాక్షి
నేడే నేపాల్ నూతన ప్రధాని ఎన్నిక : ప్రధాని పదవికి కొయిరాలా రాజీనామాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, అక్టోబర్ 10: నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు రామ్బరన్ యాదవ్కు ఆయన రాజీనామా పత్రం అందజేయడం, దాన్ని ఆమోదించడం జరిగిపోయింది. కొత్త నేత ఎన్నికయ్యే వరకూ పదవిలో కొనసాగాల్సిందిగా కొయిరాలాను కోరారు. ఆదివారం ప్రధాన మంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కొయిరాలా ...
కొయిరాలా రాజీనామా.. మళ్లీ పోటీకి సై
నేడే నేపాల్ నూతన ప్రధాని ఎన్నిక : ప్రధాని పదవికి కొయిరాలా రాజీనామా
వెబ్ దునియా
రష్యా వైమానిక దాడుల్లో 300మంది ఉగ్రవాదుల హతం
Oneindia Telugu
మాస్కో/సిరియా: రష్యా వైమానిక దళాలు ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో జరిపిన వైమానిక దాడుల్లో 300మంది ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులు మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను ...
300 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతంAndhrabhoomi
300 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల హతంNews Articles by KSR
300 మంది జీహాదిస్టుల హతంసాక్షి
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
మాస్కో/సిరియా: రష్యా వైమానిక దళాలు ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో జరిపిన వైమానిక దాడుల్లో 300మంది ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులు మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను ...
300 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం
300 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల హతం
300 మంది జీహాదిస్టుల హతం
Oneindia Telugu
చైనా బ్లాక్ లిస్టులో 31.4 లక్షల కంపెనీలు
Oneindia Telugu
బీజింగ్: నియమాలు ఉల్లంఘించారని, పారదర్శకత లోపించిందని ఆరోపిస్తు చైనా ప్రభుత్వం పలు సంస్థలు, కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకునింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజలకు సమాచారం అందించారు. చైనా ప్రభుత్వం ఒక్క సారిగా 31.4 లక్షల సంస్థలు, కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి సంచలనం సృష్టించింది. ఆయా సంస్థలు, కంపెనీలు ప్రభుత్వానికి ...
బ్లాక్ లిస్టులో 31.4 లక్షల కంపెనీలుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: నియమాలు ఉల్లంఘించారని, పారదర్శకత లోపించిందని ఆరోపిస్తు చైనా ప్రభుత్వం పలు సంస్థలు, కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకునింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజలకు సమాచారం అందించారు. చైనా ప్రభుత్వం ఒక్క సారిగా 31.4 లక్షల సంస్థలు, కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి సంచలనం సృష్టించింది. ఆయా సంస్థలు, కంపెనీలు ప్రభుత్వానికి ...
బ్లాక్ లిస్టులో 31.4 లక్షల కంపెనీలు
సాక్షి
ఫేస్ బుక్ లో మునిగిన తల్లికి ఐదేళ్ల జైలు
సాక్షి
బేవెర్లీ: కొడుకు ఆలనా పాలనా చూడకుండా ఫేస్ బుక్ లో మునిగిపోయిన తల్లికి, బ్రిటన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తల్లి అలసత్వం కారణంగానే ఆమె రెండేళ్ల కుమారుడు నీటిలో పడి మృతి చెందాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. జోషువా బార్నెట్ (2), 2014 మార్చి14న తూర్పు యార్క్ షైర్, బెవెర్లీలోని తమ ఇంట్లో గార్డెన్ లో ఆడుకుంటుండగా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బేవెర్లీ: కొడుకు ఆలనా పాలనా చూడకుండా ఫేస్ బుక్ లో మునిగిపోయిన తల్లికి, బ్రిటన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తల్లి అలసత్వం కారణంగానే ఆమె రెండేళ్ల కుమారుడు నీటిలో పడి మృతి చెందాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. జోషువా బార్నెట్ (2), 2014 మార్చి14న తూర్పు యార్క్ షైర్, బెవెర్లీలోని తమ ఇంట్లో గార్డెన్ లో ఆడుకుంటుండగా ...
Oneindia Telugu
శునకాల మజాకా: యూట్యూబ్లో క్యూట్ వీడియో
Oneindia Telugu
జర్మనీ: యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. శునకం తరువాతే మరే పెంపుడు జంతువైనా తరువాతి స్థానంలో ఉంటుంది. అయితే యజమాని రుణం తీర్చుకునేందుకు ఆ శునకాలు ఇంటిపని చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. Owner unloaded shopping from the car and handed his dogs groceries. జర్మనీకి చెందిన జాన్ అనే వ్యక్తి ...
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియోసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
జర్మనీ: యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. శునకం తరువాతే మరే పెంపుడు జంతువైనా తరువాతి స్థానంలో ఉంటుంది. అయితే యజమాని రుణం తీర్చుకునేందుకు ఆ శునకాలు ఇంటిపని చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. Owner unloaded shopping from the car and handed his dogs groceries. జర్మనీకి చెందిన జాన్ అనే వ్యక్తి ...
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియో
సాక్షి
భర్త అక్రమ సంబంధం వీడియో తీసిన భార్యకు శిక్ష!
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పెళ్ళాం ఊరెళితే! పనిమనిషితో సరసం...వీడియో అప్ లోడ్ చేసిన భార్యTelugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పెళ్ళాం ఊరెళితే! పనిమనిషితో సరసం...వీడియో అప్ లోడ్ చేసిన భార్య
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి
ప్రజాశక్తి
దామటూరు (నైజీరియా): నైజీరియా లోని ఈశాన్య ప్రాంతంలో వున్న రెండు రాష్ట్రాల్లో గురువారం ఉదయం ప్రార్ధనా మందిరాలలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆత్మాహుతి దళ సభ్యులు 'అల్లాహో అక్బర్' (దేవుడు గొప్పవాడు) అని నినదిస్తూ ఈ దాడికి తెగబడ్డారని, పేలుళ్లలో ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
దామటూరు (నైజీరియా): నైజీరియా లోని ఈశాన్య ప్రాంతంలో వున్న రెండు రాష్ట్రాల్లో గురువారం ఉదయం ప్రార్ధనా మందిరాలలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆత్మాహుతి దళ సభ్యులు 'అల్లాహో అక్బర్' (దేవుడు గొప్పవాడు) అని నినదిస్తూ ఈ దాడికి తెగబడ్డారని, పేలుళ్లలో ...
ఆంధ్రజ్యోతి
పెళ్లి పేరుతో యువతులకు గాలం, డబ్బులు వసూలు: 15మంది నైజీరియన్ల అరెస్ట్
Oneindia Telugu
హైదరాబాద్: పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి, వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న నైజీరియన్ల ఆటలు కట్టించారు నగర పోలీసులు. ఆన్లైన్ అడ్డాగా తెగపడుతున్న నైజీరియన్లు మోసాలకు చెక్ పెట్టారు. మ్యాట్రిమోని సైట్ ద్వారా హైదరాబాద్ యువతులను నైజీరియన్లు మోసం చేసినట్లు పోలీసుల విచారణ తెలిసింది. తమను ఎన్నారైలుగా పరిచయం చేసుకుని ...
పెళ్లి చేసుకుందాం రా...!Namasthe Telangana
పెళ్లి పేరుతో మోసపోయిన హైదరాబాద్ యువతులుఆంధ్రజ్యోతి
మ్యాట్రిమోసాల ముఠా అరెస్టుసాక్షి
NTVPOST
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి, వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న నైజీరియన్ల ఆటలు కట్టించారు నగర పోలీసులు. ఆన్లైన్ అడ్డాగా తెగపడుతున్న నైజీరియన్లు మోసాలకు చెక్ పెట్టారు. మ్యాట్రిమోని సైట్ ద్వారా హైదరాబాద్ యువతులను నైజీరియన్లు మోసం చేసినట్లు పోలీసుల విచారణ తెలిసింది. తమను ఎన్నారైలుగా పరిచయం చేసుకుని ...
పెళ్లి చేసుకుందాం రా...!
పెళ్లి పేరుతో మోసపోయిన హైదరాబాద్ యువతులు
మ్యాట్రిమోసాల ముఠా అరెస్టు
沒有留言:
張貼留言