2015年10月8日 星期四

2015-10-09 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ఫ్రాడ్ కేసులో కన్నడ నటి అరెస్ట్, చెట్టుకు ఉరేసుకొని ముగ్గురి ఆత్మహత్య   
Oneindia Telugu
బెంగళూరు: మోసానికి పాల్పడిన కేసులో కన్నడ నటి మరియా సుసైరాజ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి అర్థాంతరంగా టిక్కెట్లు రద్దు చేసి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ఆమె సుమారు రూ.2.68 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి ...

గుజరాత్‌లో కన్నడ నటి అరెస్టు   ప్రజాశక్తి
ముస్లీంలను మోసం చేసిన కన్నడ నటి   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్   
తెలుగువన్
బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి ...

కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు ...   వెబ్ దునియా
బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడి   Oneindia Telugu
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదం   Andhrabhoomi
సాక్షి   
Telugupopular   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లాలూ బీఫ్‌ వ్యాఖ్యలపై మోడీ మండిపాటు   
ప్రజాశక్తి
పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగానే గురువారం ముంగురూ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్జేడి అధినేతపై విమర్శల వర్షం కురిపించారు. హిందువులు బీఫ్‌ తినడం లేదా అంటూ లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోట్లాది ...

యాదవులను అవమానించిన లాలూ   Andhrabhoomi
లాలూ వ్యాఖ్యలు బీహార్‌కు అవమానం   Namasthe Telangana
యాదవులను అవమానించేలా లాలూ వ్యాఖ్యలు: మోడీ   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugupopular   
NTVPOST   
అన్ని 7 వార్తల కథనాలు »   


త్వరలో మహిళా ఫైటర్‌ పైలట్లు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత వైమానిక దళంలోకి మహిళా ఫైటర్‌ పైలట్లను త్వరలోనే తీసుకోబోతున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహా గురువారం ఇక్కడ ప్రకటించారు. రవాణా విమానాలను, హెలికాప్టర్లను నడపడానికి మహిళా పైలట్లు ఉన్నారని, భారత యువతుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇప్పుడు వారిని యుద్ధరంగంలో కూడా నియోగించాలనుకుంటున్నామని 83వ ఎయిర్‌ ఫోర్స్‌ ...

ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లుగా మహిళలు   సాక్షి
త్వరలో యుద్ధ విమానాలకూ మహిళా పైలట్లు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆధార్‌పై నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ అనుసంధానాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.
'ఆధార్‌' పై నేడు సుప్రీం నిర్ణయం   ప్రజాశక్తి
ఆధార్ కార్డుపై ఉత్తర్వుల్ని సవరించలేం: సుప్రీం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
తీహార్‌ జైల్లో ఘర్షణలు : ఇద్దరు ఖైదీల మృతి   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్‌ జైల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు రిమాండు ఖైదీలు మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. జైల్లోని ముగ్గురు ఖైదీలు అనిల్‌, వాసు, సందీప్‌లు వార్డు నంబర్‌ 1లోని ఖైదీలు ఈశ్వర్‌, విజరు, షాబాద్‌లపై దాడి చేశారు. ఈశ్వర్‌, విజరు, షాబాద్‌లను జైల్‌ డిస్పెన్సరీ నుంచి వారి వార్డుకు ...

తీహార్ జైల్లో గ్యాంగ్ వార్: ఖైదీల హత్య   Oneindia Telugu
తీహార్ జైల్లో గ్యాంగ్ వార్; ఇద్దరు మృతి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీహార్ ఎన్నికల సిత్రం : దున్నపోతుపై ఊరేగింపు.. జనాలు చూసి జడుసుకున్న దున్న!   
వెబ్ దునియా
దేశంలో బాగా వెనుకబడిన రాష్ట్రం బీహార్. ఈ పేరుకు తగినట్టుగానే ఆ రాష్ట్రంలోని కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేళ ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన తీరు ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్చించేలా ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి దున్నపోతుపై ఊరేగుతూ మెడలో బంతిపూల మాలలు, ...

నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై వచ్చాడు!   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : బీహార్ ఎన్నికల సభలో ప్రధాని   
ప్రజాశక్తి
హైదరాబాద్‌: బీహార్‌ భవిష్యత్‌ కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ముంగేర్ లో ఆయన గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు బీహార్‌ను దోచుకున్నారే తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. ఆటవిక పాలనలో అపహరణలు ఎక్కువ జరిగేవనీ, జనవరి నుంచి జులై వరకు 4 వేల అపహరణ ఘటనలు జరిగాయని తెలిపారు.
ఆటవిక పాలన కావాలా?అభివృద్ధి పాలన కావాలా?   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కీలక ఉగ్రవాది కోసం వెళ్లి నేలకొరిగాడు   
సాక్షి
శ్రీనగర్: ఉగ్రవాదుల ఎత్తులకు పై ఎత్తులకు వేసి వారి ఆటకట్టించగల జమ్మూకశ్మీర్ కు చెందిన ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్ లోని బందిపోర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అల్తాఫ్ అహ్మద్ అనే సబ్ ఇన్ స్పెక్టర్ నేలకొరిగాడు. ఈ విషయం తెలిసి రాష్ట్ర పోలీసు శాఖ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే చనిపోయిన అల్తాఫ్ కు కర్తవ్యం అంటే ...

పాక్ ఉగ్రవాదుల దాడి: పోలీసు అధికారి బలి   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Telugupopular
   
ఏ క్షణంలోనైనా అక్భరుద్దిన్ అరెస్టు: చట్టపరంగా ఎదుర్కొంటామన్న అసదుద్దీన్   
Telugupopular
ఏ క్షణంలోనైనా అక్భరుద్దిన్ అరెస్టు: చట్టపరంగా ఎదుర్కొంటామన్న అసదుద్దీన్: ఎఐఎంఐఎం పార్టీ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. By Prudhvi Nanduri -. October 7, 2015. 0. SHARE. Facebook · Twitter. హైదరాబాద్ కి చెందినా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దిన్ పై బిహార్ కిషన్ గంజ్ ఎస్పీ అరెస్టుకు ఆదేశాలు ...

అస‌ద్ అస‌లు ర‌హ‌స్య‌మిదే !   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అక్బరుద్దీన్‌ అరెస్టుకు ఆదేశాలు   ప్రజాశక్తి
క‌ట‌క‌టాల వెన‌క్కు అక్బ‌రుద్దీన్!!   Neti Cinema
సాక్షి   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言