2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...

మనవడ్ని చూసుకునే టైమ్ లేదు, నా చేతికి వాచీ లేదు: చంద్రబాబు   Oneindia Telugu
దమ్ముంటే మిగతా పార్టీల నేతలూ ఆస్తులు ప్రకటించాలి - చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
ఇతర పార్టీల నేతల ఆస్తులు చెప్పాలన్న బాబు   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు   
ప్రజాశక్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా కిమిడి కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.రమణలను నియమించారు. పార్టీ అవ సరాల దృష్ట్యా తెలంగాణలో రేవంత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కమిటీలు సహా, మరో 17 ...

జాతీయ పార్టీగా టీడీపీ: ప్రధాన కార్యదర్శితో పాటు లోకేశ్‌కు చంద్రబాబు అప్పగించిన ...   Oneindia Telugu
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్   సాక్షి
సార్.. అంతా మీరే... టీడీపీలో ఉత్కంఠ.. ఎవరెవరికి ఏ ఏ స్థానం..?   వెబ్ దునియా
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై ట్రైన్స్ వరుస పేలుళ్లు : ఐదుగురికి ఉరిశిక్షలు ఖరారు   
వెబ్ దునియా
ముంబై సబర్బన్ రైళ్ళలో గత 2006లో జరిగిన వరుస పేలుళ్ళ కేసులో తుది తీర్పు బుధవారం వెలువడింది. ఈ వరుస పేలుళ్ళ కేసులో ముంబై పోలీసులు 12 మందిని కోర్టు దోషులుగా తేల్చిన విషయంతెల్సిందే. వీరికి శిక్షలను కోర్టు ఖరారు చేసింది. నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది.
ముంబయి రైలు పేలుళ్ళ కేసులో ఐదుగురికి మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్ర   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : 'రాజోలిబండ తూములు పగులగొట్టి నీళ్లు దోచుకెళ్తుంటే తీవ్ర జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి రైతు పక్షాన నిలిచిన కేసీఆర్‌కు రైతుల సమస్యలు తెలియవా... తెలంగాణ ఉద్యమాన్ని రైతు విముక్తి ఉద్యమంగా నడిపిన ఘనత ఆయనది. అసలు రైతుల విషయంలో మాది కన్నతల్లి పాత్ర. మీది కాన్పు చేసే మంత్రసాని పాత్ర' అంటూ అధికారపార్టీ ...

టీఆర్‌ఎస్‌ కన్నతల్లి.. కాంగ్రెస్‌ మంత్రసాని: రసమయి   ఆంధ్రజ్యోతి
నేటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు   Andhrabhoomi
కన్నతల్లిXమంత్రసాని: జానా కోపం, నాకు ఇంగ్లీష్ రాదు.. ఆవేశం ఎక్కువ: రసమయి   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రియుడిని చంపించిన ప్రియురాలు!   
Namasthe Telangana
boy friend killed by his girl friend in Carter Road ముంబయి : బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల యువతి 22 ఏళ్ల రిజ్వాన్ ఖాన్ అనే యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తుంది. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నిన్ను కలవాలని ఉందని రిజ్వాన్‌కు అతని ప్రేయసి ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలిసి ...

బార్ గర్ల్‌తో జెడియు నేత డ్యాన్స్, ప్రియుడ్ని చంపించిన ప్రియురాలు!   Oneindia Telugu
బాయ్ ఫ్రెండ్ ను పిలిచి చంపించింది?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రంలో అరెస్టులు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌లో ఒక రోజు ముందుగానే సీపీఎం, సీపీఐ, సీపీఎంఎల్‌ న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాల నేతలను అరెస్టు ...

అసెంబ్లీ 'ముట్టడి' ఉద్రిక్తం   Andhrabhoomi
చలో అసెంబ్లీ టెన్షన్: ముందస్తు అరెస్టులు, రాత్రిపూట ఓయులో సోదాలు   Oneindia Telugu
ప్రజా సంఘాల నేతల అరెస్టుపై ఎర్రబెల్లి స్పందన   News Articles by KSR
NTVPOST   
సాక్షి   
ప్రజాశక్తి   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దేశ వ్యాప్తంగా లారీల సమ్మె: ఏపీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు   
Oneindia Telugu
అమరావతి: ఏపీలోని 13 జిల్లాల పరిధిలో పెట్రోల్ బంకుల యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. డీజిల్‌పై లీటరకు రూ. 4 మేర విధిస్తున్న వ్యాట్‌ను తక్షణమే ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు అయిల్ ట్యాంకర్ల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరోవైపు టోల్ ప్లాజాలు, స్పీడ్ ...

నేడు ఆలిండియా లారీ బంద్   Namasthe Telangana
నేటి నుంచి లారీలు బంద్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసిస్ షాక్: కోట్ల మందిని చంపే ప్లాన్, అణు సునామీ!   
Oneindia Telugu
ఢిల్లీ: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు పాశ్చాత్య దేశాల ప్రజలందర్నీ మట్టుబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఖలీఫా రాజ్యస్థాపన లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజీదీలు, షియా ముస్లీంలను హతమార్చేందుకు వ్యూహం ...

ఐఎస్ ఉగ్రవాదులు అణు సునామీ సృష్టిస్తారట!   సాక్షి
ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యం అణు సునామీ   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీతో కరచాలనం.. సత్య నాదెళ్ల చేతులు దులిపేసుకున్నారు.. శానిటైజర్లు ఎందుకు? (Video)   
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనాదెళ్ల అవమానించారని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడు రోజుల క్రితం అమెరికాలో నరేంద్ర మోడీ, సత్యనాదెళ్ల సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మోడీతో కరచాలనం చేసిన అనంతరం సత్య నాదెళ్ల తన రెండు చేతుల్ని దులిపేసుకుంటూ పక్కకు ...

మోడీతో కరచాలనం.. చేతులు దులుపుకున్న సత్యనాదెళ్ల..   తెలుగువన్
మోడీకి చేయిచ్చి.. తుడిచేసుకున్న నాదెళ్ల(వీడియో)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言