ఆంధ్రజ్యోతి
రెండో భార్యకూ ఇమ్రాన్ తలాక్
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్ రేహమ్ (43), ఇమ్రాన్ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రేNamasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్ రేహమ్ (43), ఇమ్రాన్ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
సాక్షి
'సచిన్.. టాలెంట్ కు న్యాయం చేయలేదు'
సాక్షి
దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లో విశేషమైన ప్రతిభ ఉన్నా దానికి సరైన న్యాయం చేయలేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తన టాలెంట్ తో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.సచిన్ పై తాను తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం ...
మా సచినే కావాలిఆంధ్రజ్యోతి
సచిన్కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్వెబ్ దునియా
'సచిన్ తన ట్యాలెంట్ కు పూర్తి న్యాయం చేయలేదు'Teluguwishesh
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లో విశేషమైన ప్రతిభ ఉన్నా దానికి సరైన న్యాయం చేయలేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తన టాలెంట్ తో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.సచిన్ పై తాను తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం ...
మా సచినే కావాలి
సచిన్కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్
'సచిన్ తన ట్యాలెంట్ కు పూర్తి న్యాయం చేయలేదు'
Vaartha
శాస్త్రి, భరత్లపై చర్య తీసుకోవాలి
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్ను ...
'పిచ్' ముదిరింది!సాక్షి
శాస్త్రీ, అరుణ్పై చర్యలు తీసుకోండి!ఆంధ్రజ్యోతి
చిక్కుల్లో రవిశాస్త్రి: బిసిసిఐకి వాంఖేడే క్యురేటర్ లేఖOneindia Telugu
Vaartha
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్ను ...
'పిచ్' ముదిరింది!
శాస్త్రీ, అరుణ్పై చర్యలు తీసుకోండి!
చిక్కుల్లో రవిశాస్త్రి: బిసిసిఐకి వాంఖేడే క్యురేటర్ లేఖ
Oneindia Telugu
బౌలింగ్లో రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్: చూసేందుకు భారీగా అభిమానులు
Oneindia Telugu
విజయనగరం: విజీ మైదానంలో జరుగుతున్న ముంబై, విదర్భా జట్ల క్రికెట్ ప్రాక్టిస్ మ్యాచ్ శనివారం మూడో రోజుకు చేరుకుంది. అండర్-16 విభాగంలో ముంబై తరపున బౌలింగ్కు దిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు 314 పరుగులు ...
అండర్-16 క్రికెట్ ప్రాక్టిస్ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అర్జున్ తెందుల్కర్ప్రజాశక్తి
బౌలింగ్లో రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్Namasthe Telangana
విజయనగరంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్!వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయనగరం: విజీ మైదానంలో జరుగుతున్న ముంబై, విదర్భా జట్ల క్రికెట్ ప్రాక్టిస్ మ్యాచ్ శనివారం మూడో రోజుకు చేరుకుంది. అండర్-16 విభాగంలో ముంబై తరపున బౌలింగ్కు దిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు 314 పరుగులు ...
అండర్-16 క్రికెట్ ప్రాక్టిస్ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అర్జున్ తెందుల్కర్
బౌలింగ్లో రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్
విజయనగరంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్!
వెబ్ దునియా
భజ్జీ పెళ్లిలో మీడియాపై దాడి
ఆంధ్రజ్యోతి
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నలుగురు బౌన్సర్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో మీడియా ప్రతినిధులు భజ్జీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో హర్భజన్ స్వయంగా బయటకు వచ్చి ...
భజ్జీ పెళ్లిలో బౌన్సర్ల దాడిసాక్షి
కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి, హర్భజన్ సారీ: అరెస్టుOneindia Telugu
భజ్జీ పెళ్లి వేడుక దాడి ఘటనలో నలుగురి అరెస్టుNamasthe Telangana
ప్రజాశక్తి
NTVPOST
News Articles by KSR
అన్ని 29 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నలుగురు బౌన్సర్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో మీడియా ప్రతినిధులు భజ్జీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో హర్భజన్ స్వయంగా బయటకు వచ్చి ...
భజ్జీ పెళ్లిలో బౌన్సర్ల దాడి
కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి, హర్భజన్ సారీ: అరెస్టు
భజ్జీ పెళ్లి వేడుక దాడి ఘటనలో నలుగురి అరెస్టు
సాక్షి
ఆ బాధ ఎప్పటికీ...
సాక్షి
న్యూఢిల్లీ: ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. 'దేశం తరఫున 12 ...
13 ఏళ్లు ఆడా.. 'వీడ్కోలు' ఇవ్వలేరా?ఆంధ్రజ్యోతి
ఆ వెలితి గుండెకు చెదరని గాయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. 'దేశం తరఫున 12 ...
13 ఏళ్లు ఆడా.. 'వీడ్కోలు' ఇవ్వలేరా?
ఆ వెలితి గుండెకు చెదరని గాయం
సాక్షి
డివిలియర్స్ శతకం - ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
ప్రజాశక్తి
ముంబాయి : దక్షిణాఫ్రికాతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు డ్రాగా ముగించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకే యువ భారత్ కట్టడి చేయడం ఈ మ్యాచ్లో విశేషం. వికెట్ కీపర్ డేన్ విలాస్ భాగస్వామ్యంతో డివిలియర్స్ జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లేక పోతే ...
ఏబీ.. అదే జోరుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబాయి : దక్షిణాఫ్రికాతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు డ్రాగా ముగించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకే యువ భారత్ కట్టడి చేయడం ఈ మ్యాచ్లో విశేషం. వికెట్ కీపర్ డేన్ విలాస్ భాగస్వామ్యంతో డివిలియర్స్ జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లేక పోతే ...
ఏబీ.. అదే జోరు
ఆంధ్రజ్యోతి
ఉప్పునీటి బోరు నుంచి ఉవ్వెత్తున జ్వాలలు
ఆంధ్రజ్యోతి
తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి శివారు రాజుపాలెంవద్ద పూడ్చేసిన బోరుబావిలోంచి శుక్రవారం అగ్నిజ్వాలలు ఇలా 15 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఉదయం వేళ ఉన్నట్టుండి ఉప్పునీటి నురగను నెత్తికెత్తుకుని ఉవ్వెత్తున మంటలు పైకి దూసుకురావడంతో జనమంతా ఉలిక్కిపడ్డారు. ఉప్పునీటి ప్రవాహాన్ని 24 గంటల్లో నియంత్రించకపోతే పంట పొలాలన్నీ ...
బోరుబావిలో నుంచి మంటలు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి శివారు రాజుపాలెంవద్ద పూడ్చేసిన బోరుబావిలోంచి శుక్రవారం అగ్నిజ్వాలలు ఇలా 15 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఉదయం వేళ ఉన్నట్టుండి ఉప్పునీటి నురగను నెత్తికెత్తుకుని ఉవ్వెత్తున మంటలు పైకి దూసుకురావడంతో జనమంతా ఉలిక్కిపడ్డారు. ఉప్పునీటి ప్రవాహాన్ని 24 గంటల్లో నియంత్రించకపోతే పంట పొలాలన్నీ ...
బోరుబావిలో నుంచి మంటలు!
ముంబయి వేదికగా నేటి నుంచి దక్షిణాఫ్రికా ప్రాక్టీస్ మ్యాచ్
ప్రజాశక్తి
ముంబయి : భారత్లో టీ20, వన్డే సిరీస్ విజయాలతో ఉత్సాహాంతో దక్షిణాఫ్రికా జట్టు శుక్ర వారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొననుంది. ఇక్కడి బ్రాబౌర్నే స్డేడియంలో భారత బోర్డ్ ప్రిసిడెంట్స్తో ఎలివన్తో రెండో రోజలపాటు జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తలపడుతుంది. వరస విజయాలతో ఉన్న సఫారీలను భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందోనని ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
ముంబయి : భారత్లో టీ20, వన్డే సిరీస్ విజయాలతో ఉత్సాహాంతో దక్షిణాఫ్రికా జట్టు శుక్ర వారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొననుంది. ఇక్కడి బ్రాబౌర్నే స్డేడియంలో భారత బోర్డ్ ప్రిసిడెంట్స్తో ఎలివన్తో రెండో రోజలపాటు జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తలపడుతుంది. వరస విజయాలతో ఉన్న సఫారీలను భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందోనని ...
沒有留言:
張貼留言