సాక్షి
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
ట్యూనిషియా సంస్థలకు నోబెల్ శాంతి బహుమంతిNews Articles by KSR
ట్యునీషియా సంస్థకు నోబెల్ శాంతి పురస్కారంప్రజాశక్తి
ప్రజాస్వామ్య విలువలకు పట్టం: ట్యూనిషీయాలో విరిసిన నోబెల్ శాంతి కుసుమంTelugupopular
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
ట్యూనిషియా సంస్థలకు నోబెల్ శాంతి బహుమంతి
ట్యునీషియా సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
ప్రజాస్వామ్య విలువలకు పట్టం: ట్యూనిషీయాలో విరిసిన నోబెల్ శాంతి కుసుమం
సాక్షి
బీహార్ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
సాక్షి
పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకుగాను 586 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టదిట్టమైన భద్రత చర్యలు చేసినట్లు అడిషనల్ చీఫ్ ...
బిహార్లో నేడే తొలి దశ పోలింగ్Andhrabhoomi
నేడే బీహార్ తొలి దశ ఎన్నికలు : 49 స్థానాలు, 583మంది అభ్యర్ధులుప్రజాశక్తి
రెండో దశ ఎన్నికల్లో 69% నేరగాళ్లుNamasthe Telangana
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకుగాను 586 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టదిట్టమైన భద్రత చర్యలు చేసినట్లు అడిషనల్ చీఫ్ ...
బిహార్లో నేడే తొలి దశ పోలింగ్
నేడే బీహార్ తొలి దశ ఎన్నికలు : 49 స్థానాలు, 583మంది అభ్యర్ధులు
రెండో దశ ఎన్నికల్లో 69% నేరగాళ్లు
Oneindia Telugu
దాద్రికి పెళ్లి కళ
Andhrabhoomi
దాద్రి, అక్టోబర్ 11: గోమాంసం తిన్నారన్న పుకార్ల కారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఉదంతంలో వణికిపోయిన ఉత్తరప్రదేశ్లోని బిషాడ గ్రామంలో ఇప్పుడు పెళ్లి హడావుడి కనిపిస్తోంది. గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఏర్పాట్లు చేయడంలో హిందువులు ముస్లిం సోదరులతో చేయకలపడమే దీనికి కారణం. గ్రామంలో ఇఖ్లక్ అనే ...
అమ్మాయి పెళ్లికి..!Namasthe Telangana
ముస్లీం యువతుల పెళ్లికి గ్రామ హిందువుల సాయంOneindia Telugu
ముస్లిం యువతులకు పెళ్లి చేసిన గ్రామస్తులుNTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
దాద్రి, అక్టోబర్ 11: గోమాంసం తిన్నారన్న పుకార్ల కారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఉదంతంలో వణికిపోయిన ఉత్తరప్రదేశ్లోని బిషాడ గ్రామంలో ఇప్పుడు పెళ్లి హడావుడి కనిపిస్తోంది. గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఏర్పాట్లు చేయడంలో హిందువులు ముస్లిం సోదరులతో చేయకలపడమే దీనికి కారణం. గ్రామంలో ఇఖ్లక్ అనే ...
అమ్మాయి పెళ్లికి..!
ముస్లీం యువతుల పెళ్లికి గ్రామ హిందువుల సాయం
ముస్లిం యువతులకు పెళ్లి చేసిన గ్రామస్తులు
Telugupopular
....జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది!
Telugupopular
.......జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది! భారతదేశంలో పోర్నోగ్రఫీ కి భలే డిమాండ్ ఉందనీ, దీన్ని అదుపు చేయడం అసాధ్యమని ఒక్క ముక్కలో చెప్పేసింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ముందే తేల్చి చెప్పింది. By Prudhvi Nanduri -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. పోర్నోగ్రఫీ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వెరైటీ గా ...
ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐOneindia Telugu
బూతు సైట్ల బ్యాన్ కష్టమట!డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
వయలెంట్ పోర్న్ చిత్రాలంటే ఇండియన్ మగాళ్లకు మక్కువ... సీబీఐ రిపోర్ట్వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Telugupopular
.......జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది! భారతదేశంలో పోర్నోగ్రఫీ కి భలే డిమాండ్ ఉందనీ, దీన్ని అదుపు చేయడం అసాధ్యమని ఒక్క ముక్కలో చెప్పేసింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ముందే తేల్చి చెప్పింది. By Prudhvi Nanduri -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. పోర్నోగ్రఫీ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వెరైటీ గా ...
ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ
బూతు సైట్ల బ్యాన్ కష్టమట!
వయలెంట్ పోర్న్ చిత్రాలంటే ఇండియన్ మగాళ్లకు మక్కువ... సీబీఐ రిపోర్ట్
Oneindia Telugu
అనంత పద్మనాభస్వామి సంపద: మళ్లి లెక్కింపు
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సంపదను మరో సారి లెక్కించాలని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన ఆడిట్ పై అసంతృప్తి వ్యక్తం ...
అనంతపద్మనాభస్వామి ఆలయ సంపద మరోమారు లెక్కింపువెబ్ దునియా
మరోసారి 'అనంత పద్మనాభస్వామి' సంపద తనిఖీ!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సంపదను మరో సారి లెక్కించాలని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన ఆడిట్ పై అసంతృప్తి వ్యక్తం ...
అనంతపద్మనాభస్వామి ఆలయ సంపద మరోమారు లెక్కింపు
మరోసారి 'అనంత పద్మనాభస్వామి' సంపద తనిఖీ!
వెబ్ దునియా
నన్ను ఒంటరిగా వుంచొద్దు ప్లీజ్.. ఒత్తిడి పెరిగిపోతోంది: ఇంద్రాణి
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు డైలులో చుక్కలు కనిపిస్తున్నాయి. కన్నకూతురినే హత్యచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి, ప్రస్తుతం తనను జైలులో ఒంటరిగా వుంచొద్దని జైలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కార్పొరేట్ ఆఫీసు, లగ్జరీ కారు, ఇళ్లు, పార్టీ అంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇంద్రాణిని ...
ఇంద్రాణి: కుట్రలేదు, ఆత్మహత్యాయత్నమూ లేదు!Oneindia Telugu
ఇంద్రాణి ఆత్మహత్యకు యత్నించలేదు: జైళ్ల శాఖ ఐజిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు డైలులో చుక్కలు కనిపిస్తున్నాయి. కన్నకూతురినే హత్యచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి, ప్రస్తుతం తనను జైలులో ఒంటరిగా వుంచొద్దని జైలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కార్పొరేట్ ఆఫీసు, లగ్జరీ కారు, ఇళ్లు, పార్టీ అంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇంద్రాణిని ...
ఇంద్రాణి: కుట్రలేదు, ఆత్మహత్యాయత్నమూ లేదు!
ఇంద్రాణి ఆత్మహత్యకు యత్నించలేదు: జైళ్ల శాఖ ఐజి
వెబ్ దునియా
తండ్రే కాదు.. అన్న, అన్న స్నేహితులు.. పోలీసులు కూడా అత్యాచారం...
వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రితో పాటు.. చెల్లికి రక్షణగా ఉండాల్సిన అన్న, కామంతో కళ్లుమూసుకునిపోయిన అతని స్నేహితులు.. జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన స్టేషన్లోని పోలీసులు అంతా కలిసి ఓ 17 యేళ్ళ బాలికపై అత్యాచారం చేశారు. ఖాకీ కామాంధులే కాదు స్టేషన్ ఇన్స్పెక్టర్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రితో పాటు.. చెల్లికి రక్షణగా ఉండాల్సిన అన్న, కామంతో కళ్లుమూసుకునిపోయిన అతని స్నేహితులు.. జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన స్టేషన్లోని పోలీసులు అంతా కలిసి ఓ 17 యేళ్ళ బాలికపై అత్యాచారం చేశారు. ఖాకీ కామాంధులే కాదు స్టేషన్ ఇన్స్పెక్టర్ ...
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర: ఇటీవల మన దేశానికి ఓ పనిమనిషిపై అక్కడి యజమాని చేసిన దాడి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణమవుతోంది. తమిళనాడు కి చెందిన కస్తోర్రి మునిరతినం తనపై ఫిర్యాదు చేసిందని ఆ ఇంటి యజమాని చేతులు నరికారు. By teluguedition -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ...
పనిమనిషి కస్తూరి చేతులు నరకలేదు.. చీరల సాయంతో పారిపోయింది!వెబ్ దునియా
సౌదీలో కోరిక తీర్చలేదని మహిళ చేతులు నరికిన కేసులో కేంద్రం సీరియస్..NTVPOST
అన్ని 11 వార్తల కథనాలు »
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర: ఇటీవల మన దేశానికి ఓ పనిమనిషిపై అక్కడి యజమాని చేసిన దాడి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణమవుతోంది. తమిళనాడు కి చెందిన కస్తోర్రి మునిరతినం తనపై ఫిర్యాదు చేసిందని ఆ ఇంటి యజమాని చేతులు నరికారు. By teluguedition -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ...
పనిమనిషి కస్తూరి చేతులు నరకలేదు.. చీరల సాయంతో పారిపోయింది!
సౌదీలో కోరిక తీర్చలేదని మహిళ చేతులు నరికిన కేసులో కేంద్రం సీరియస్..
వెబ్ దునియా
నేను సైతాన్ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్
వెబ్ దునియా
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ...
మోదీ'సైతాన్' వ్యాఖ్యలపై ఆర్జేడి ఫైర్Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ...
మోదీ'సైతాన్' వ్యాఖ్యలపై ఆర్జేడి ఫైర్
Oneindia Telugu
బెంగళూరు రేప్: గ్యాంగ్రేప్ వ్యాఖ్యపై మంత్రి యూటర్న్
Oneindia Telugu
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక ...
ఇద్దరు రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ కాదన్న కర్నాటక మంత్రి... ఎన్సిడబ్ల్యు నోటీసులువెబ్ దునియా
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక ...
ఇద్దరు రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ కాదన్న కర్నాటక మంత్రి... ఎన్సిడబ్ల్యు నోటీసులు
沒有留言:
張貼留言