2015年10月6日 星期二

2015-10-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అదంతా డ్రామా: తెలంగాణ శాసన సభలో సస్పెన్షన్‌పై చంద్రబాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలంగాణ శాసన సభలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను, విపక్షాలను సస్పెండ్ చేయడం పైన టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో టిడిపి సభ్యుల్ని సస్పెండ్‌ చేయడమంతా డ్రామాలో ఓ భాగమని వ్యాఖ్యానించారు. తెలంగాణ టిడిపి ప్రజల పక్షాన ...

విపక్ష సభ్యుల సస్పెన్షన్   Vaartha
విపక్షమంతా ఔట్‌   ఆంధ్రజ్యోతి
10న రాష్ట్ర బంద్   సాక్షి
Namasthe Telangana   
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 27 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం   
Oneindia Telugu
2015 సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ ద రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ పురస్కారం ప్రకటించారు. Nobel prize for physics won by Takaaki Kajita and Arthur B ...

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్   Andhrabhoomi
నోబెల్ పురస్కారాలు పొందిన పరిశోధకులు వీళ్లే!   Teluguwishesh
న్యూట్రినోలపై పరిశోధనకు నోబెల్   సాక్షి
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తేలిన గ్రేటర్‌ ఓటర్ల లెక్కలు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ ఓటర్ల లెక్కలు ప్రాథమికంగా తేలాయి. ఇప్పటి వరకు ఎంత మందికి నోటీసులు ఇచ్చింది..? ఎందరి పేర్లను తొలగించింది..? కొత్తగా నమోదు చేసుకున్న వారెందరు..? అన్న వివరాలతో ముసాయిదా జాబితా ప్రకటించారు. 6,30,652 తొలగించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముసాయిదా జాబితాను కలెక్టర్‌, తహసీల్దార్‌ ...

గ్రేటర్‌లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు   సాక్షి
జిహెచ్ఎంసిలో 6.35 లక్షల మంది ఓటర్లను తొలగించాం: భన్వర్‌లాల్   Oneindia Telugu
ఓటరు జాబితాల సవరణ ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ముగ్గురు టిడిపి నేతలు కిడ్నాప్   
Andhrabhoomi
గూడెంకొత్తవీధి, అక్టోబర్ 6: విశాఖ మన్యంలో బాక్సైట్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులను కూడగడుతున్న మావోయిస్టులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గూడెం కొత్తవీధి మండలంలో అధికార టిడిపికి చెందిన ముగ్గురు నాయకులను మావోయిస్టులు సోమవారం ...

టిడిపి కార్యకర్తల కిడ్నాప్‌   ప్రజాశక్తి
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పంజా   ఆంధ్రజ్యోతి
టీడీపీ నేతల్నికిడ్నాప్ చేసిన మావోయిస్టులు: మళ్లీ పెట్రేగనున్నారా?   Telugupopular
వెబ్ దునియా   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుపతిలో పతంజలి యోగా వర్సిటీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి సంస్థ సహకారంతో యోగా, ఆయుష్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. ఏపీ ప్రభుత్వం, టీటీడీ, పతంజలి సంయుక్తంగా దీనిని నిర్వహిస్తాయని వెల్లడించారు. ఈమేరకు త్వరలోనే ...

శంకుస్థాపనకు బాబా రాందేవ్‌ను పిలిచారు సరే... జగన్‌ను పిలిచారా...?   వెబ్ దునియా
అమరావతి శంకుస్థాపనకు రాందేవ్ బాబా, నవ్యాంధ్ర పేరుతో కత్తి పద్మారావు కొత్త పార్టీ   Oneindia Telugu
అమరావతికి బాబా రాందేవ్ వస్తున్నారు...'పతంజలి' తెస్తున్నారు   Telugupopular
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి   
సాక్షి
... ♢ ప్రతి ఊరి నుంచి 'మట్టి'ని సేకరించి.. అమరావతికి తేవాలి ♢ సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్దేశం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని, ఏర్పాట్లు ...

అమరావతి సంకల్ప జ్యోతి   ప్రజాశక్తి
ఆంధ్రకు పండుగ   Andhrabhoomi
ప్రపంచస్థాయి రాజధాని "అమరావతి"   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జాతీయస్థాయి పండగగా బతుకమ్మ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మను జాతీయ స్థాయి పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి సచివాలయంలో అన్నిజిల్లాల కలెక్టర్లు, జేసీలు, డీపీఆర్‌ఓలతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ పం ...

బతుకమ్మపై విస్తృత ప్రచారం   Andhrabhoomi
మరింత ఘనంగా బతుకమ్మ   ఆంధ్రజ్యోతి
జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
నేటి నుండి జగన్ గుంటూరులో ప్రత్యేక దీక్ష   
తెలుగువన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నేటి నుండి గుంటూరులో నల్లపాడు వద్ద నిరవదిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. అందుకు అవసరమయిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలీసుల సూచన మేరకు ఈసారి నగర శివార్లలో నల్లపాడు వద్ద దీక్ష చేస్తుండటంతో పోలీసులు కూడా ఆయన దీక్షకు ఎటువంటి ...

జగన్ దీక్ష విజయవంతం చేయండి   Andhrabhoomi
ప్రత్యేక హోదా సాధన కోసం..   సాక్షి
నేటి నుంచి జగన్‌ దీక్ష   ఆంధ్రజ్యోతి
NTVPOST   
Oneindia Telugu   
Telugupopular   
అన్ని 21 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ప్రణాళికా వ్యయానికే అధిక ప్రాధాన్యం   
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016-17 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరిలో శాసనసభకు సమర్పిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక తదితర శాఖల అధికారులతో మంగళవారం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్షించారు. తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా ...


ఇంకా మరిన్ని »   


Telugupopular
   
వెల్ కం బ్యాక్: హైదరాబాద్ లో కేబుల్ ప్రసారాలు ఓకె   
Telugupopular
వెల్ కం బ్యాక్: హైదరాబాద్ లో కేబుల్ ప్రసారాలు ఓకె..కేబుల్ సమస్యలపై తలపెట్టిన బంద్ ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణా కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర రావు తెలిపారు. By teluguedition -. October 6, 2015. 0. SHARE. Facebook · Twitter. కేబుల్ సమస్యలపై తలపెట్టిన బంద్ ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణా కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ...

హైదరాబాద్ లో కేబుల్ ప్రసారాలు బంద్   తెలుగువన్
7న కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత   సాక్షి
ఏడో తేదీన కేబుల్ టీవి బంద్ అవుతుందా   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言