Oneindia Telugu
రష్యా 'ఉగ్ర'పంజా..మిస్సైల్స్తో ముప్పేట దాడి
Oneindia Telugu
చెప్పినమాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ దేశానికి చెందిన వైమానికి దళాలను రంగంలోకి దింపి ఎక్కడికక్కడే ఉగ్రవాద ...
300 మంది జీహాదిస్టుల హతంసాక్షి
'ఉగ్ర' సమరంపై 'అగ్ర' వ్యూహంAndhrabhoomi
సిరియాలో కొనసాగుతున్న దాడులుప్రజాశక్తి
Vaartha
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెప్పినమాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ దేశానికి చెందిన వైమానికి దళాలను రంగంలోకి దింపి ఎక్కడికక్కడే ఉగ్రవాద ...
300 మంది జీహాదిస్టుల హతం
'ఉగ్ర' సమరంపై 'అగ్ర' వ్యూహం
సిరియాలో కొనసాగుతున్న దాడులు
సాక్షి
భర్త అక్రమ సంబంధం వీడియో తీసిన భార్యకు శిక్ష!
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పనిమనిషితో భర్త శృంగారం: యూట్యూబ్లో భార్య పోస్ట్ (వీడియో)Oneindia Telugu
భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?సాక్షి
పనిమనిషిపై భర్త లైంగిక వేధింపులు..Teluguwishesh
Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పనిమనిషితో భర్త శృంగారం: యూట్యూబ్లో భార్య పోస్ట్ (వీడియో)
భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?
పనిమనిషిపై భర్త లైంగిక వేధింపులు..
Oneindia Telugu
22 మంది మృతి: క్షమించమని అడిగిన ఒబామా
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్లోని ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు. పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా ...
ప్లీజ్ క్షమించండి.. పొరపాటు జరిగింది : బరాక్ ఒబామావెబ్ దునియా
పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామాసాక్షి
ఆఫ్ఘన్ ఆస్పత్రిపై దాడికి ఒబామా క్షమాపణలుప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్లోని ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు. పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా ...
ప్లీజ్ క్షమించండి.. పొరపాటు జరిగింది : బరాక్ ఒబామా
పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా
ఆఫ్ఘన్ ఆస్పత్రిపై దాడికి ఒబామా క్షమాపణలు
సాక్షి
స్వెత్లానా అలెక్సియేవిచ్కు సాహితీ నోబెల్
సాక్షి
స్టాక్హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ...
బెలారస్ రచయిత్రికి సాహిత్య నోబెల్ప్రజాశక్తి
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతిOneindia Telugu
సాహిత్యంలో స్వెత్లానా అలెక్సీవిచ్కు నోబెల్NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
స్టాక్హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ...
బెలారస్ రచయిత్రికి సాహిత్య నోబెల్
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతి
సాహిత్యంలో స్వెత్లానా అలెక్సీవిచ్కు నోబెల్
సాక్షి
గాజు వంతెనకు బీటలు
సాక్షి
బీజింగ్: చైనాలో యున్టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.
అడుగు వేయాలంటే ధైర్యం కావాలిNTVPOST
3500అడుగుల ఎత్తు గాజు వంతెనకి పగుళ్లు, పరుగుOneindia Telugu
చైనా గాజు వంతెనపై పగుళ్ళు.. :. తాత్కాలికంగా మూసివేతప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాలో యున్టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.
అడుగు వేయాలంటే ధైర్యం కావాలి
3500అడుగుల ఎత్తు గాజు వంతెనకి పగుళ్లు, పరుగు
చైనా గాజు వంతెనపై పగుళ్ళు.. :. తాత్కాలికంగా మూసివేత
Oneindia Telugu
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
Vaartha
హైదరాబాద్ : నైజీరియాలో బుధవారం ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. నైజీరియాలో భద్రతా సిబ్బంది ఒక రోజు ముందు అక్కడి ఉగ్రవాదులపై విరుచుకుపడి సుమారు 100 మందిని కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మసీదులోకి ఇద్దరు మహిళలు రావడంతో ఏం కావాలంటూ వారిని ప్రశ్నించారు. అప్పటికే ...
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతిప్రజాశక్తి
ఆత్మాహుతి దాడులు: 40 మంది మృతిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : నైజీరియాలో బుధవారం ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. నైజీరియాలో భద్రతా సిబ్బంది ఒక రోజు ముందు అక్కడి ఉగ్రవాదులపై విరుచుకుపడి సుమారు 100 మందిని కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మసీదులోకి ఇద్దరు మహిళలు రావడంతో ఏం కావాలంటూ వారిని ప్రశ్నించారు. అప్పటికే ...
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి
ఆత్మాహుతి దాడులు: 40 మంది మృతి
పెళ్లి వేడుకపై వైమానిక దాడి: 30మంది మృతి
Oneindia Telugu
సనా: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. యెమెన్లోని ధామర్ ప్రావిన్స్లో ఓ భవనంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా వైమానిక దాడి జరిగింది. దీంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే దాడులకు పాల్పడిన ...
పోలీస్ వాహనంలో బాంబు పేలుడు : ఇద్దరికి గాయాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సనా: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. యెమెన్లోని ధామర్ ప్రావిన్స్లో ఓ భవనంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా వైమానిక దాడి జరిగింది. దీంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే దాడులకు పాల్పడిన ...
పోలీస్ వాహనంలో బాంబు పేలుడు : ఇద్దరికి గాయాలు
వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య
సాక్షి
సనా: యెమెన్ లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్ లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్ నకు మద్దతుదారు. యెమెన్ లో గతవారం మరో పెళ్లి ...
పెళ్లి బృందంపై వైమానిక దాడి : 26 మంది మృతిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సనా: యెమెన్ లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్ లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్ నకు మద్దతుదారు. యెమెన్ లో గతవారం మరో పెళ్లి ...
పెళ్లి బృందంపై వైమానిక దాడి : 26 మంది మృతి
వెబ్ దునియా
ఫిలిప్పీన్స్లోని జైలులో అగ్నిప్రమాదం: 9 మంది సజీవదహనం
వెబ్ దునియా
ఫిలిప్పీన్స్లోని ఓ జైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. ఈ ప్రాంతం ఆ దేశ రాజధాని మనీలాకి 386 మైళ్ల దూరంలో ఉంది. లేటీ ద్వీపంలోని రీజినల్ జైలులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైకియాట్రిక్ వార్డులో ఈ ప్రమాదం జరగడంతో మృతుల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని ఖైదీలే ఉన్నట్లు అధికారులు ...
ఫిలిప్పీన్స్ జైలులో 9 మంది సజీవ దహనంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫిలిప్పీన్స్లోని ఓ జైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. ఈ ప్రాంతం ఆ దేశ రాజధాని మనీలాకి 386 మైళ్ల దూరంలో ఉంది. లేటీ ద్వీపంలోని రీజినల్ జైలులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైకియాట్రిక్ వార్డులో ఈ ప్రమాదం జరగడంతో మృతుల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని ఖైదీలే ఉన్నట్లు అధికారులు ...
ఫిలిప్పీన్స్ జైలులో 9 మంది సజీవ దహనం
వెబ్ దునియా
దాద్రికి మోడీకి సంబంధమా.. ఇంకా నయం మక్కా తొక్కిసలాటకు లింక్ పెట్టలేదు!
వెబ్ దునియా
దాద్రి ముస్లిం మతస్తుడిని పశుమాంసం తిన్నాడనే ఆరోపణలతో కొట్టి చంపిన ఘటన వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నడిచే హిందూ అతివాద శక్తుల హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల సందర్భంగా చిన్న తప్పును ప్రత్యర్థులు నరేంద్ర మోడీకి అంటగడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రతీదానికీ మోడీ స్పందించాలా?ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దాద్రి ముస్లిం మతస్తుడిని పశుమాంసం తిన్నాడనే ఆరోపణలతో కొట్టి చంపిన ఘటన వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నడిచే హిందూ అతివాద శక్తుల హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల సందర్భంగా చిన్న తప్పును ప్రత్యర్థులు నరేంద్ర మోడీకి అంటగడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రతీదానికీ మోడీ స్పందించాలా?
沒有留言:
張貼留言