2015年10月1日 星期四

2015-10-02 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
షరీఫ్ 'కశ్మీర్' వ్యాఖ్యలపై భారత్ ధ్వజం   
సాక్షి
యునెటైడ్ నేషన్స్: కశ్మీర్‌ను సైన్యరహితం చేయాలన్న పాక్ ప్రధాని షరీఫ్ డిమాండ్‌ను భారత్ గురువారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పాకిస్తానే తన దేశాన్ని ఉగ్రవాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించింది. స్వీయ విధానాల ఫలితంగానే పాక్ ఉగ్రవాద బాధిత ...

ముందు ఉగ్రవాదం వీడండి!   Andhrabhoomi
ముందు ఉగ్రవాదాన్ని వదిలేయండి!   Namasthe Telangana
ఐరాసలో పాక్‌ కాశ్మీర్‌ ప్రస్తావన, స్పందించిన భారత్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు   
Oneindia Telugu
ఇక పుట్టగొడుగులు సెల్ ఫోన్ బ్యాటరీలుగా మారనున్నాయా..? విద్యుత్ వాహనంలో ఇంధనమై ఫోనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్ర్తవేత్తలు కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్ట్ బెల్లా మష్రూమ్స్ ను ఉపయోగించి కాలుష్యకారకం కాని సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో ...

పుట్టగొడుగులతో సెల్ ఫోన్ బ్యాటరీలు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చూడండి: ఫేస్‌బుక్‌లో లక్షల లైక్స్ కొట్టేసిందీ వీడియో   
Oneindia Telugu
మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన ఓ ప్రగ్నెంట్ వీధికుక్కను ఓ పాదచారి కాపాడిన వీడియో ఫేస్‌బుక్‌లో కొన్ని లక్షల లైక్‌లను కొట్టేసింది. రష్యాలోని వరోని నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాదిమ్ రుస్తుం అనే పాదచారి దారిన నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కుక్క అరుపులు వినిపించాయి. అయితే ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్ధం కాలేదు. ఆ తర్వాత శ్రద్ధగా ...

థాంక్యూ రుస్తుం..!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భర్తను హత్య కేసులో భార్యకు ఉరి: 70 యేళ్ళ తర్వాత జార్జియాలో అమలు   
వెబ్ దునియా
అమెరికాలోని జార్జియాలో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఉరిశిక్షను అమలు చేశారు. అదీకూడా ఓ మహిళకు ఈ శిక్షను అమలు చేయడం జరిగింది. తన భర్తను హత్య చేసిన కేసులో ఆమెకు ఈ శిక్షను కోర్టు విధించగా, తాజాగా అమలు చేశారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జస్సెండనర్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్త డాగ్లస్ ను కెల్లీని 1997లో హత్య చేసింది. ఈ కేసులో ...

70 ఏళ్ల తర్వాత మొదటిసారి...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


బస్సు బీభత్సం.. 12 మంది మృతి   
సాక్షి
అంకారా : బస్టాప్ లో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి ప్రభుత్వ సంస్థ బస్సు దూసుకురావడంతో 12 మంది వ్యక్తులు మృతిచెందారు. 8 మందికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన టర్కీ రాజధాని నగరం అంకారాలో గురువారం నాడు చోటుచేసుకుంది. సెంట్రల్ డికిమెవి మెట్రో స్టేషన్ సమీపంలో బస్సు కోసం ఎదురుచూస్తోన్న ...

దూసుకొచ్చిన బస్సు: 12మంది మృతి(వీడియో)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


స్వయంకృత సంక్షోభం   
Andhrabhoomi
నేపాల్ రాజ్యాంగ నిర్మాతలు తమ దేశానికి రాజ్యాంగ సంహితను సృష్టించడంతో పాటు, తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని కూడ సృష్టించడం నడుస్తున్న కల్లోలాలకు కారణం. మన దేశానికీ నేపాల్‌కు మధ్య వర్తక వాణిజ్యాలు, రవాణా ప్రయాణ సదుపాయాలు స్తంభించిపోవడానకి రాజ్యాంగ వ్యతిరేకులు నిర్వహిస్తున్న ఉద్యమం కారణం. రాజ్యాంగ రచన ...

'మా తప్పేం లేదు.. ట్రక్కులు వాళ్లే నిలిపేశారు'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నా ఆరోగ్యం గురించి బెంగ వద్దు'   
సాక్షి
ధర్మశాల: తన ఆరోగ్యం గురించి ఎవరూ బెంగపెట్టుకోవద్దని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, సుదీర్ఘ పర్యటనల తర్వాత చాలా సమయం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అయనకు సూచించినట్లు వివరించారు ఆధ్యాత్మిక గురువు త్వరలో చేయబోయే పర్యటనలు, కార్యాచరణ వివరాలు ఆయన అధికారిక ...

ధర్మశాలకు తిరిగివస్తున్న దలైలామా   Vaartha

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'   
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు.
ట్విట్టర్ ద్వారా లైన్లోకి వచ్చిన స్నోడెన్: 7.79లక్షల ఫాలోవర్స్!   వెబ్ దునియా
నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. స్నోడెన్ ప్రకంపనలు   Oneindia Telugu
ప్రజావేగు స్నోడెన్‌ ట్విట్టర్‌కు భారీ స్పందన   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐఎస్‌ స్థావరాలపై రష్యా దాడులు   
ప్రజాశక్తి
దుబాయ్‌ : సిరియాలో రష్యా దాడులు ఆపాలని అమెరికా మిత్రపక్షమైన సౌదీ అరేబియా కోరింది. ఈ దాడులు రష్యా చెబుతున్నట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదుల లక్ష్యాలను తుడిచిపెట్టలేదని పేర్కొంది. రష్యా, మరో మిత్రపక్షమైన ఇరాన్‌లు ఐఎస్‌ తీవ్రవాదంపై సాగిస్తున్న పోరాటం అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న అమెరికా, దాని మిత్రపక్షాల పన్నాగం ఫలించే ...

ఐసిస్‌ శిక్షణా స్థావరాలపై ఫ్రాన్స్‌ వైమానిక దాడులు   Vaartha
సిరియాపై రష్యా వైమానిక దాడులు   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఈ బ్యూటీ.. మోస్ట్ డేంజరస్   
Teluguwishesh
కెల్లీ బ్రూక్.. హాలీవుడ్ శృంగార తారల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ప్రఖ్యాత మోడల్ ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈమె అందాల్ని తరించడం కోసం నెటిజన్లు ఇంటర్నెట్ లో ఎగబడుతుంటారు. కానీ.. ఇకనుంచి ఆమె ఫోటోలు చూసేందుకు ...

ఆ సెక్సీ బ్యూటీ...మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ (ఫోటోస్)   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言