Oneindia Telugu
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...
మావోయిస్టుల చెర నుంచి టీడీపీ నేతల విడుదలసాక్షి
మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదలఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...
మావోయిస్టుల చెర నుంచి టీడీపీ నేతల విడుదల
మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదల
Oneindia Telugu
పడగ విప్పిన ఫాక్షన్: జగన్ పార్టీ నేత దారుణ హత్య
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫాక్షన్ మళ్లీ పడగ విప్పింది. పెద్ద చింతకుంట్లకి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంజేటి రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాఘవరెడ్డి మృతిచెందారు. మూడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన ఇంజేటి ...
కర్నూలులో ఫ్యాక్షన్ హత్యNTVPOST
వైకాపా నేత రాఘవరెడ్డి హత్యAndhrabhoomi
కర్నూలు: కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారుఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫాక్షన్ మళ్లీ పడగ విప్పింది. పెద్ద చింతకుంట్లకి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంజేటి రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాఘవరెడ్డి మృతిచెందారు. మూడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన ఇంజేటి ...
కర్నూలులో ఫ్యాక్షన్ హత్య
వైకాపా నేత రాఘవరెడ్డి హత్య
కర్నూలు: కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారు
Oneindia Telugu
కృష్ణా, కర్నూలు డీఈవోల సస్పెన్షన్
ఆంధ్రజ్యోతి
మచిలీపట్నం/కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాల డీఈవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. కృష్ణా, కర్నూలు జిల్లాల డీఈవోలను సస్పెండ్ వేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా రాజీవ్ విద్యా మిషన్ (ఆర్విఎం) ప్రాజెక్ట్ ఆఫీసర్ను మాతృ శాఖకు సరెండర్ చేయాలని ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి గంటా ...
ఇద్దరు డీఈవోలపై వేటుNTVPOST
మహిళా ఉద్యోగినిలకు లైంగిక వేధింపులు: డిఈఓ సుప్రకాశ్పై సస్పెన్షన్ వేటుOneindia Telugu
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలుసాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మచిలీపట్నం/కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాల డీఈవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. కృష్ణా, కర్నూలు జిల్లాల డీఈవోలను సస్పెండ్ వేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా రాజీవ్ విద్యా మిషన్ (ఆర్విఎం) ప్రాజెక్ట్ ఆఫీసర్ను మాతృ శాఖకు సరెండర్ చేయాలని ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి గంటా ...
ఇద్దరు డీఈవోలపై వేటు
మహిళా ఉద్యోగినిలకు లైంగిక వేధింపులు: డిఈఓ సుప్రకాశ్పై సస్పెన్షన్ వేటు
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు
Oneindia Telugu
వైఎస్ నుంచి కిరణ్ రెడ్డి వరకూ అంతే: కాంగ్రెస్ నేతలను ఏకేసిన హరీష్
Oneindia Telugu
సంగారెడ్డి: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు నాయకుల వ్యాఖ్యలపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల గురించి ఆలోచించి నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ...
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : హరీష్రావుNamasthe Telangana
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : హరీష్రావుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
సంగారెడ్డి: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు నాయకుల వ్యాఖ్యలపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల గురించి ఆలోచించి నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ...
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : హరీష్రావు
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : హరీష్రావు
Oneindia Telugu
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ భార్య మృతి
Oneindia Telugu
హైదరాబాద్: ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ సమీపంలో నివసించే జి.ప్రవీణ్ కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ప్రవీణ్ సీఆర్పీఎఫ్ క్యాంపస్లో నివసించేవాడు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యసాక్షి
భార్యను చంపిన పోలీసు కానిస్టేబుల్?Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ సమీపంలో నివసించే జి.ప్రవీణ్ కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ప్రవీణ్ సీఆర్పీఎఫ్ క్యాంపస్లో నివసించేవాడు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
భార్యను చంపిన పోలీసు కానిస్టేబుల్?
తెలుగువన్
నేను కాదు చంపింది... గుట్టువిప్పిన ఇంద్రాణి
తెలుగువన్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని ...
షీనాను నేను చంపలేదు.. ఆయనే హతమార్చాడు: ఇంద్రాణి ఎవరిని చెప్తోంది.!?వెబ్ దునియా
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'సాక్షి
నేను కాదు హత్య చేసింది- గుట్టు విప్పిన ఇంద్రాణిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని ...
షీనాను నేను చంపలేదు.. ఆయనే హతమార్చాడు: ఇంద్రాణి ఎవరిని చెప్తోంది.!?
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'
నేను కాదు హత్య చేసింది- గుట్టు విప్పిన ఇంద్రాణి
Oneindia Telugu
భారత్-పాక్ సరిహద్దు: రూ. 60 కోట్ల హెరాయిన్ సీజ్
Oneindia Telugu
అమృత్ సర్: భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ (డ్రగ్స్)ను భారత జవాన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంలో పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్స్ తప్పించుకుని భారత్ సరిహద్దు దాటి తప్పించుకున్నారు. ప్రతి రోజు రాత్రి భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సందర్బంలో పంజాబ్ లోని ...
రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేతసాక్షి
పంజాబ్లో 12 కిలోల హెరాయిన్ స్వాధీనంAndhrabhoomi
హెరాయిన్ పట్టివేతప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమృత్ సర్: భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ (డ్రగ్స్)ను భారత జవాన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంలో పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్స్ తప్పించుకుని భారత్ సరిహద్దు దాటి తప్పించుకున్నారు. ప్రతి రోజు రాత్రి భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సందర్బంలో పంజాబ్ లోని ...
రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
పంజాబ్లో 12 కిలోల హెరాయిన్ స్వాధీనం
హెరాయిన్ పట్టివేత
Oneindia Telugu
వైసీపీ నేతలపై పరువు నష్టం దావా
ఆంధ్రజ్యోతి
గుంటూరు (సంగడిగుంట) : అగ్రిగోల్డ్ భూములను తాను కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడో ప్రైవేటు ...
వైసిపి నేతలపై పరువు నష్టం: పత్తిపాటి, చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్Oneindia Telugu
పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రిNews Articles by KSR
వైకాపా నేతలపై పరువునష్టం దావా: ప్రత్తిపాటిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు (సంగడిగుంట) : అగ్రిగోల్డ్ భూములను తాను కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడో ప్రైవేటు ...
వైసిపి నేతలపై పరువు నష్టం: పత్తిపాటి, చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్
పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి
వైకాపా నేతలపై పరువునష్టం దావా: ప్రత్తిపాటి
Andhrabhoomi
రహస్య ఫైళ్లు బయట పెడతాం
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అన్ని రహస్య పత్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరినుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దీంతో 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యమైనప్పటినుంచి ఆయన అదృశ్యానికి సంబంధించిన మిస్టరీలో వాస్తవాలను ...
దీదీకి ఝలక్ ఇచ్చిన మోడీNTVPOST
నేతాజీ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోడిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అన్ని రహస్య పత్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరినుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దీంతో 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యమైనప్పటినుంచి ఆయన అదృశ్యానికి సంబంధించిన మిస్టరీలో వాస్తవాలను ...
దీదీకి ఝలక్ ఇచ్చిన మోడీ
నేతాజీ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోడి
Oneindia Telugu
అరవింద్ కేజ్రీవాల్తో బాబు భేటీ
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛభారత్ నివేదికపై.. సీఎంల ఉపసంఘం కన్వీనర్ చంద్రబాబు కమిటీలో సభ్యుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్తో బుధవారం చర్చించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్తో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని చంద్రబాబుచెప్పారు. స్వచ్ఛభారత్ సాధనకు.. రాజకీయాలకు అతీతగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక.. రెండేళ్ల ...
బాబు పిలిస్తే అమరావతికి వెళ్తాం, పంచాయతీ లేదు: కెటిఆర్, చూస్తానని కేజ్రీవాల్Oneindia Telugu
చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీసాక్షి
రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛభారత్ నివేదికపై.. సీఎంల ఉపసంఘం కన్వీనర్ చంద్రబాబు కమిటీలో సభ్యుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్తో బుధవారం చర్చించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్తో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని చంద్రబాబుచెప్పారు. స్వచ్ఛభారత్ సాధనకు.. రాజకీయాలకు అతీతగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక.. రెండేళ్ల ...
బాబు పిలిస్తే అమరావతికి వెళ్తాం, పంచాయతీ లేదు: కెటిఆర్, చూస్తానని కేజ్రీవాల్
చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీ
రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
沒有留言:
張貼留言