2015年10月8日 星期四

2015-10-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కేంద్రం నిధులు బ్యాంకుల్లో పెట్టి వడ్డీ: బాబుపై వీర్రాజు సంచలనం, అమిత్‌షాకు ...   
Oneindia Telugu
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం ...

పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది   సాక్షి
లెక్కలెందుకు చూపించరు?   ప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విభజన చట్టానికి లోక్‌సభ ఆమోదం లేదు: ఉండవల్లి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం లోక్‌సభ ఆమోదం పొందలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. బిల్లు సభ ఆమోదం పొందకుండానే పొందినట్లుగా ప్రకటించారని, ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని స్వయంగా కలిసి సమర్పించానని ...

విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు   సాక్షి
విభజన బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు: ఉండవల్లి   ప్రజాశక్తి
ఏపీ విభజనపై ఉండవల్లి పుస్తకం, స్టైల్ మార్చిన వెంకయ్య   Oneindia Telugu
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
తలసాని రాజీనామా చేయలేదు!   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో శాసన సభాపక్షం సమావేశ అనంతరం మీడియాసమావేశంలో నాయినిని విలేకరులు ఉపఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ వచ్చిందా? అంటూ ...

సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?   సాక్షి
తలసాని రాజీనామా చేయలేదు.. ఇక ఉప ఎన్నిక ఎక్కడ? : నాయిని నర్సింహా రెడ్డి   వెబ్ దునియా
తలసాని రాజీనామాపై నాయిని 'తల' తిరిగే జవాబు   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోడలిని చంపి.. డ్రైన్‌లో పూడ్చి   
ఆంధ్రజ్యోతి
నాగాయలంక, సెప్టెంబరు 8: తండ్రి తర్వాత తండ్రిలా భావించే మామే తన కోడలిని పొట్టనబెట్టుకున్నాడు. ఆమె తన ఇంటికి రావడం ఏ మాత్రం ఇష్టం లేని అతడు.. చంపేసి డ్రైనేజీలో పడేశాడు. మూడు నెలల క్రితం అదృశ్యమైన పిరాటి వరలక్ష్మి (26) కేసు.. హత్యగా మలుపు తిరిగింది. ఆమె మామ పిరాటి బ్రాహ్మణేశ్వరరావు.. తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. సాక్షి ...

మామే కాలయముడు   ప్రజాశక్తి
కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?   వెబ్ దునియా
కోడలిని చంపి, పూడ్చిపెట్టారు: ఎవరితోనే వెళ్లిపోయిందని అత్తామామల ఫిర్యాదు   Oneindia Telugu
Telugupopular   
సాక్షి   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సౌర, పవన ఒప్పందాలు   
ప్రజాశక్తి
రాష్ట్రంలో సౌర, పవన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు హోటల్‌లో సోలార్‌, విండ్‌ డెవలపర్స్‌ సమావేశంలో సిఎం చంద్రబాబు, కేంద్ర పునరుత్పాదక వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి వర్షా జోషి, రాష్ట్రానికి చెందిన విద్యుత్‌, ఇతర శాఖల ఉన్నతాధికారుల ...

ఐదేళ్లలో విద్యుత్ మిగులు   Andhrabhoomi
రాష్ట్రాభివృద్ధికి విద్యుత్‌రంగం చాలా ముఖ్యమైనది : చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ ఎంతో అవసరం : చంద్రబాబు   Telugu Times (పత్రికా ప్రకటన)
Vaartha   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
10న బంద్‌కు ప్రతిపక్షాల పిలుపు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఈనెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆత్మహత్యలను అరికట్టేందుకు తాము చేసిన సూచనలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశాయి. గురువారం టీడీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నేతలు సమావేశమై ...

10న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ - కాంగ్రెస్ - బీజేపీ   వెబ్ దునియా
10న తెలంగాణ బంద్‌కు పిలుపిచ్చిన విపక్షాలు   ఆంధ్రజ్యోతి
10న తెలంగాణ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపు   Vaartha
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
పార్టీ మారడం లేదు.. దిగ్విజయ్ కు దానం సలహా   
తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానంకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీ మార్పుపై ఆరా తీసినట్టు.. దీనికి దానం నాగేందర్ తమ పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.
దానంకు డిగ్గీ ఫోన్: పార్టీ మార్పుపై ఆరా, 'ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు'   Oneindia Telugu
కాంగ్రెస్ నేత దానంకు దిగ్విజయ్‌సింగ్‌ ఫోన్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాయలసీమను కోనసీమగా చేస్తాం   
Andhrabhoomi
కర్నూలు, అక్టోబర్ 8: రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి అవసరం మేరకు నీరు కాలువలకు విడుదల చేసి మరో కోనసీమగా మారుస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి జలాశయం నుంచి కాలువలకు గురువారం ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి నీరు విడుదల చేశారు.
జగన్ రాయలసీమ ద్రోహి: మంత్రి దేవినేని, చేతగాకే జగన్‌పై వల్లే నిందలు: భూమన   Oneindia Telugu
కృష్ణగిరి రిజర్వాయర్ నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు: ఉపముఖ్యమంత్రి కేఈ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


మంత్రి తుమ్మల పిటిషన్ కొట్టివేత   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే తుమ్మల అజయ్ అక్రమాలకు పాల్పడ్డారని తుమ్మల పిటిషన్ దాఖలు చేశారు. కాగా, దీనిపై పూర్వపరాలు పరిశీలించిన కోర్టు ఆరోపణలకు తగిన ఆధారాలు లేనందున పిటిషన్ ను కొట్టి ...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌పై ఎన్నికపై తుమ్మల పిటిషన్‌ కొట్టివేత   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గవర్నర్‌ను కెసిఆర్ అందుకే కలిశారా?: తెలంగాణలో 'పోలీసు రాజ్యం'!   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అయితే, ప్రతిపక్షాల పైన ఫిర్యాదు చేసేందుకు ఆయన కలిశారని బిజెపి శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు, బిజెపి నేత, బచావో తెలంగాణ చీఫ్ నాగం జనార్ధన్ రెడ్డి గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రైతాంగ సమస్యలను ...

గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ భేటీ   Vaartha
గవర్నర్ వద్ద కెసిఆర్ రివర్స్ పంచాయతీ   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言