2015年10月13日 星期二

2015-10-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అమరావతి: యాంకర్‌గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...

అమరావతి శంకుస్థాపన‌: సాయికుమార్‌ యాంకరింగ్   FIlmiBeat Telugu
'శంకుస్థాపన'కు సాయికుమార్ యాంకరింగ్   సాక్షి
రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యతగా సాయికుమార్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫడ్నవీస్ కోపం, ఉద్దవ్ ఆర్డర్: బిజెపికి శివసేన గుడ్‌బై?   
Oneindia Telugu
ముంబై: సిధీంద్ర కులకర్ణి పైన శివ సైనికుల దాడి నేపథ్యంలో... మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య అగాధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన ఇంక్ దాడిని బిజెపి నేతలు కూడా ఖండించారు. మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శివసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన తీరు సరికాదని, ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు ...

కలవని స్నేహితులు విడిపోతారా !?   సాక్షి
బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?   వెబ్ దునియా
మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరణ?   Telangana99
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పుట్టమన్నుకు బాబు పూజలు, నిమ్మకూరులో లోకేష్: 'అమరావతి'పై సింగపూర్ ఆరా   
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్ట మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru. అమరావతి విజయవంతం ...

నారావారిపల్లెలో బాబు.. మట్టి, నీరు సేకరణ.. పూజలో డాలర్ శేషాద్రి!   వెబ్ దునియా
'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'   సాక్షి
రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వండి   ప్రజాశక్తి
Vaartha   
అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం   
సాక్షి
శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో ...

తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ   ఆంధ్రజ్యోతి
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, అమరావతిలో శీతాకాల సమావేశాల్లో   Oneindia Telugu
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టిడిపి నేతను తుపాకీతో బెదిరించిన కాంగ్రెస్ నేత, కిందపడితే తీశానని వివరణ   
Oneindia Telugu
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య భూమి వివాదం విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిడిపి నాయకుడిని తుపాకీతో బెదిరించారు. దీంతో, హన్మకొండలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ...

ఒక స్థలం... రెండు కులాలు!   ఆంధ్రజ్యోతి
వరంగల్‌లో భూవివాదం   Andhrabhoomi
తుపాకీతో బెదిరించిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
శ్రీ కాశీ విశే్వశ్వరాలయంలో నేటి   
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 12: నగర శివారు నాగోలులోని శ్రీ కాశీ విశే్వశ్వరాలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పీఠం సహాయ కార్యదర్శి ముదిగొండ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అత్యంత వైభవోపేతంగా, నయనానందకరంగా అలంకరించి అత్యంత ...

రాముని సన్నిధిలో శరన్నవరాత్రి సంబురాలు   Namasthe Telangana
నేటి నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్థానికతకు వీలుగా 371(డి)ని సవరించండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: స్థానికతపై ఉద్యోగులు, విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగళవారం లేఖ రాశారు. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా స్థానికతపై స్పష్టత ఇవ్వని పక్షంలో రాజధానికి తరలివెళ్లడానికి సిద్ధంగా లేమని ఉద్యోగులు ...

'2017 జూన్‌ 2' కటాఫ్‌   ఆంధ్రజ్యోతి
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరించాలి   Andhrabhoomi
స్థానిక ఇబ్బంది తొల‌గించండి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుర్గమ్మకు ముస్లిం మహిళ నవరాత్రి ఉత్సవాలు: రెండేసి రూపాయల విరాళంతో...?   
వెబ్ దునియా
ఆ దుర్గామాతకు హిందువులు, ముస్లింలు పూజలు చేస్తారు. ఆ దుర్గమ్మకు జరిగే రెండు పూటలా హారతి కార్యక్రమానికి హిందు, ముస్లింలు విధిగా హాజరవుతారట.. ఇదంతా మధ్యప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుర్గామాత ఆలయాన్ని పునర్నిర్మించి, దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ మతసామరస్యానికి ఓ ముస్లిం మహిళ ఆదర్శంగా ...

ఆమె దుర్గమ్మకు గుడి కట్టించింది   సాక్షి
దుర్గాదేవి గుడిని పునర్నిర్మించిన ముస్లిం మహిళ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మలేసియా విమానాన్ని కూల్చేశారు   
Andhrabhoomi
ది హేగ్, అక్టోబర్ 13: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17ను తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌నుంచి రష్యా తయారీ బియుకె క్షిపణితో కూల్చేసినట్లు ఈ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం నిర్ధారించింది. బృందం తుది నివేదిక మంగళవారం ఒక డచ్ మిలిటరీ బేస్‌లో గ్రీనిచ్ కాలమానం ప్రకారం ...

ఎంహెచ్ 17 షాకింగ్: 'రష్యా' మిసైల్‌తో కూల్చేశారు   Oneindia Telugu
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..   సాక్షి
బక్‌ ప్రయోగంతోనే ఎంహెచ్‌ 17 విషాదం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు   
సాక్షి
విజయనగరం: సాలూరు పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. టాగ్లు: firing, maoists, police, పోలీసలు, మావోయిస్టులు, కాల్పులు ...

ఏవోబీలో ఎదురుకాల్పులు   ఆంధ్రజ్యోతి
ఉత్తరాంధ్రలో ఎన్ కౌంటర్   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言