సాక్షి
18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు
సాక్షి
దుబాయ్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత సంతతికి చెందిన రామ్కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి. ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ ...
యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత సంతతికి చెందిన రామ్కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి. ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ ...
యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్!
జోర్డాన్ లో మహాత్ముడి పేరిట వీధి
సాక్షి
అమ్మన్: ప్రపంచానికి అహింస, సత్యాగ్రహమనే గొప్ప అస్త్రాలను అందించిన మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. జోర్డాన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ఈ వీధిని ఆవిష్కరించారు. ఈజిప్షియన్ ఉద్యమ నాయకుడు సద్జగ్లౌల్ స్ట్రీట్ లోని కొంత భాగానికి గాంధీ స్ట్రీట్ గా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
అమ్మన్: ప్రపంచానికి అహింస, సత్యాగ్రహమనే గొప్ప అస్త్రాలను అందించిన మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. జోర్డాన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ఈ వీధిని ఆవిష్కరించారు. ఈజిప్షియన్ ఉద్యమ నాయకుడు సద్జగ్లౌల్ స్ట్రీట్ లోని కొంత భాగానికి గాంధీ స్ట్రీట్ గా ...
సాక్షి
భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు
సాక్షి
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న ...
సాక్షి
నేపాల్ నూతన ప్రధానిగా కెపి శర్మ
Andhrabhoomi
ఖాట్మండు, అక్టోబర్ 11: నేపాల్ తదుపరి ప్రధాన మంత్రిగా కెపి.శర్మ ఓలీ (63) ఎన్నికయ్యారు. ఆదివారం పార్లమెంట్లో నిర్వహించిన ఎన్నికలో ఆయన ప్రస్తుత ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలాను ఓడించి ఈ పదవికి ఎన్నికయ్యారు. నేపాల్ ఇటీవల రూపొందించుకున్న నూతన రాజ్యాంగంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకడంతో ...
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలిNamasthe Telangana
ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసంసాక్షి
నేపాల్ ప్రధానిగా ఎన్నికైన కేపీ ఓలీ శర్మప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, అక్టోబర్ 11: నేపాల్ తదుపరి ప్రధాన మంత్రిగా కెపి.శర్మ ఓలీ (63) ఎన్నికయ్యారు. ఆదివారం పార్లమెంట్లో నిర్వహించిన ఎన్నికలో ఆయన ప్రస్తుత ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలాను ఓడించి ఈ పదవికి ఎన్నికయ్యారు. నేపాల్ ఇటీవల రూపొందించుకున్న నూతన రాజ్యాంగంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకడంతో ...
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి
ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసం
నేపాల్ ప్రధానిగా ఎన్నికైన కేపీ ఓలీ శర్మ
వెబ్ దునియా
హురియత్ కాన్ఫరెన్స్ నేతను పాక్ పర్యటనకు ఆహ్వానించిన నవాజ్ షరీఫ్
వెబ్ దునియా
హురియత్ కాన్ఫరెన్స్ అధినేత, వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీని తమ దేశ పర్యటనకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. తద్వారా తన వక్రబుద్ధిని షరీఫ్ మరోమారు బయటపెట్టారు. ఈ ఆహ్వానాన్ని భారత్లోని పాక్ రాయబారి గిలానీకి అందించారు. దీంతో, హస్తినలో ఈ అంశంపై ఇపుడు చర్చనీయాంశమైంది. మరోవైపు జమ్మూకాశ్మీర్ కారణంగా పాక్ ...
గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..సాక్షి
'కాశ్మీర్' లేకుండా చర్చల ప్రసక్తే లేదు : పాక్ప్రజాశక్తి
రా.. రమ్మంటున్న పాక్ ప్రధానిNTVPOST
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హురియత్ కాన్ఫరెన్స్ అధినేత, వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీని తమ దేశ పర్యటనకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. తద్వారా తన వక్రబుద్ధిని షరీఫ్ మరోమారు బయటపెట్టారు. ఈ ఆహ్వానాన్ని భారత్లోని పాక్ రాయబారి గిలానీకి అందించారు. దీంతో, హస్తినలో ఈ అంశంపై ఇపుడు చర్చనీయాంశమైంది. మరోవైపు జమ్మూకాశ్మీర్ కారణంగా పాక్ ...
గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..
'కాశ్మీర్' లేకుండా చర్చల ప్రసక్తే లేదు : పాక్
రా.. రమ్మంటున్న పాక్ ప్రధాని
వెబ్ దునియా
అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం : ఉత్తర కొరియా
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాను కమ్యూనిస్టు రాజ్యం ఉత్తరకొరియా మరోసారి సవాల్ చేసింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా ఎపుడైనా సిద్ధంగా ఉన్నట్టు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ ప్రకటించారు. వర్కర్స్ పార్టీ పాలనకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కిమ్-2 సుంగ్ స్క్వేర్లో కొరియా తన సైనిక పాటవాన్ని అసాధారణ స్థాయిలో ప్రపంచానికి ...
పెద్దన్నపై తొడగొట్టిన కొరియా!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాను కమ్యూనిస్టు రాజ్యం ఉత్తరకొరియా మరోసారి సవాల్ చేసింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా ఎపుడైనా సిద్ధంగా ఉన్నట్టు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ ప్రకటించారు. వర్కర్స్ పార్టీ పాలనకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కిమ్-2 సుంగ్ స్క్వేర్లో కొరియా తన సైనిక పాటవాన్ని అసాధారణ స్థాయిలో ప్రపంచానికి ...
పెద్దన్నపై తొడగొట్టిన కొరియా!
సాక్షి
శాంతి కోసం వెళ్లి శవాలుగా మారారు..
సాక్షి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ ...
టర్కీ జంట పేలుళ్లు : 95కు చేరిన మరణాల సంఖ్యప్రజాశక్తి
అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతిAndhrabhoomi
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులువెబ్ దునియా
Oneindia Telugu
NTVPOST
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ ...
టర్కీ జంట పేలుళ్లు : 95కు చేరిన మరణాల సంఖ్య
అంకారాలో శాంతి ర్యాలీపై ఉగ్రదాడి : 86మంది మృతి
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు
వెబ్ దునియా
రష్యా వైమానిక దాడుల్లో 300మంది ఉగ్రవాదుల హతం
Oneindia Telugu
మాస్కో/సిరియా: రష్యా వైమానిక దళాలు ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో జరిపిన వైమానిక దాడుల్లో 300మంది ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులు మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను ...
300 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతంAndhrabhoomi
300 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల హతంNews Articles by KSR
సిరియాలో కొనసాగుతున్న దాడులుప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
మాస్కో/సిరియా: రష్యా వైమానిక దళాలు ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో జరిపిన వైమానిక దాడుల్లో 300మంది ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులు మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను ...
300 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం
300 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల హతం
సిరియాలో కొనసాగుతున్న దాడులు
వెబ్ దునియా
ఫేస్బుక్ వ్యసనం... కొడుకు మృతికి కారణమైన తల్లికి జైలుశిక్ష
వెబ్ దునియా
ఫేస్బుక్ వ్యసనంతో కొడుకు మృతికి కారణమైన తల్లికి బ్రిటన్ కోర్టు జైలుశిక్ష విధించింది. కన్న కొడుకు నీటిలో మునిగిపోతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా ఫేస్బుక్లో మునిగిపోయినందుకుగాను బ్రిటన్లోని హల్క్రౌన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే బ్రిటన్లోని ఈస్ట్ యాక్షైర్ బెవెర్లీలో తమ ఇంట్లోని ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఫేస్బుక్ వ్యసనంతో కొడుకు మృతికి కారణమైన తల్లికి బ్రిటన్ కోర్టు జైలుశిక్ష విధించింది. కన్న కొడుకు నీటిలో మునిగిపోతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా ఫేస్బుక్లో మునిగిపోయినందుకుగాను బ్రిటన్లోని హల్క్రౌన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే బ్రిటన్లోని ఈస్ట్ యాక్షైర్ బెవెర్లీలో తమ ఇంట్లోని ...
Oneindia Telugu
శునకాల మజాకా: యూట్యూబ్లో క్యూట్ వీడియో
Oneindia Telugu
జర్మనీ: యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. శునకం తరువాతే మరే పెంపుడు జంతువైనా తరువాతి స్థానంలో ఉంటుంది. అయితే యజమాని రుణం తీర్చుకునేందుకు ఆ శునకాలు ఇంటిపని చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. Owner unloaded shopping from the car and handed his dogs groceries. జర్మనీకి చెందిన జాన్ అనే వ్యక్తి ...
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియోసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
జర్మనీ: యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. శునకం తరువాతే మరే పెంపుడు జంతువైనా తరువాతి స్థానంలో ఉంటుంది. అయితే యజమాని రుణం తీర్చుకునేందుకు ఆ శునకాలు ఇంటిపని చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. Owner unloaded shopping from the car and handed his dogs groceries. జర్మనీకి చెందిన జాన్ అనే వ్యక్తి ...
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియో
沒有留言:
張貼留言