2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
లాడెన్ మాకు ఒకప్పుడు హీరో: ముషార్రఫ్   
Oneindia Telugu
లాహోర్: ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ ఖైదా ఉగ్రవాదులు ఒసామాబిన్ లాడె న్, అల్ జవహరి ఒకప్పుడు తమ హీరోలని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు చెందిన దునియా న్యూస్ చానల్‌కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం ...

నిజం చెప్పిన ముషారఫ్‌   ఆంధ్రజ్యోతి
కశ్మీర్‌లో ఉగ్రచిచ్చు పెట్టాం   సాక్షి
లాడెన్ ఒకప్పుడు మా హీరో..   Namasthe Telangana
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐరాసలో సంస్కరణ రావాల్సిందే!   
సాక్షి
న్యూఢిల్లీ: భారత్-ఆఫ్రికా దేశాల సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 19 దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, వాణిజ్యం, చమురు రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఆఫ్రికాలో భారత్ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై దేశాధినేతలు హర్షం వ్యక్తంచేశారు. ఆరోగ్యం, విద్య ...

ఆఫ్రికా దేశాధినేతలతో మోడీ చర్చలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేపాల్‌కు తొలి అధ్యక్షురాలు   
సాక్షి
కఠ్మాండూ: నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు విద్యాదేవి భండారీ బుధవారం ఎన్నికయ్యారు. నేపాల్ రిపబ్లిక్ తొలి రాజ్యాంగం అవతరించిన కొద్ది వారాలకే విద్యాదేవి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం విశేషం. 54 ఏళ్ల విద్యాదేవి సీపీఎన్-యూఎంఎల్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు.
నేపాల్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి   ప్రజాశక్తి
నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిధ్యా దేవి   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగారు గని కుప్పకూలింది: 12 మంది మృతి   
Oneindia Telugu
జకర్తా: బంగారు గని కుప్పకూలిపోయి 12 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారు గని కూలిపోవడంతో 12 మంది మరణించారని పోలీసులు చెప్పారు. ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ లో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారందరూ మైనర్లు అని అక్కడి పోలీసు ...

బంగారు గని కూలి 12 మంది మృతి   ప్రజాశక్తి
బంగారు గనిలో ప్రమాదం: 12 మంది మృతి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
షాంపూలతో క్యాన్సర్ ముప్పు!   
సాక్షి
న్యూయార్క్: షాంపూలో ఉపయోగించే రసాయనాలతో క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో ఈ విషయం వెల్లడయింది. వినియోగదారులు విరివిగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో 'రొమ్ము ...

అమ్మాయిలూ! షాంపూతో జ‌ర జాగ్ర‌త్త   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం   
Vaartha
న్యూఢిల్లీ : ఆఫ్రికాతో పాటుగా భారత్‌లపరంగా ఉన్న 2.5 బిలియన్ల ప్రజానీకం తమకు చట్టపరంగా రావాల్సిన సరైన స్థానాన్ని వదులుకోలేరని ఇండో ఆఫ్రికా సదస్సులో వక్తలు స్పష్టంచేశారు. భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని డిమాండ్‌చేశారు భారతీయులు, ఆఫ్రికన్లు కలిపి కనీసం 250 కోట్ల మందివరకూ ఉంటారని, ప్రపంచ ...

ఉగ్రవాదంపై కలసి కదులుదాం   సాక్షి
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు రెడీ   Namasthe Telangana
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: సుష్మ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


NTVPOST
   
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక : చైనా నిరసన   
ప్రజాశక్తి
బీజింగ్‌: దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవుల సమీపంలో అమెరికా యుద్ధ నౌక సంచారంపై చైనా ప్రభుత్వం అమెరికాకు తీవ్ర నిరసన తెలియచేసింది. తమ ప్రాదేశిక జలాలలో యుద్ధ నౌకలు సంచరించటం తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేయటమేనని చైనా ఉప ప్రధాని ఝాంగ్‌ యెసురు అమెరికా రాయబారి మాక్స్‌ బాకస్‌కు స్పష్టం చేశారు. చైనా అభ్యంతరాలను ...

అమెరికా-చైనా ముఖాముఖి   సాక్షి
అమెరికాపై ఫైరైన చైనా   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
300 దాటిన భూకంప మృతులు   
Vaartha
హైదరాబాద్‌ : హిందూ కుష్‌ పర్వత శ్రేణులలో వచ్చిన భూకంపం దాటికి పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. అక్కడి సహాయక చర్యలలో పాల్గోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారిక లెక్కల ప్రకారం రెండు దేశాలలో మృతుల సంఖ్య 300 దాటింది. గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1620గా గుర్తించారు. కాగా చాలా ఇళ్లు ...

ఇంకా వేలమంది శిథిలాల కిందే!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆఫ్ఘన్, పాక్‌లకు భారత్ ఆపన్నహస్తం.. ప్రణబ్ - మోడీ సంతాపం   
వెబ్ దునియా
పెను భూకంపతాకిడితో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు అవసరమైన సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాక్‌లో భూకంపం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవడంపై మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అఫ్ఘాన్‌, పాక్ లో భూకంప కల్లోలం   Vaartha
పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో భూకంప దాటికి 300 పైగా మృతి   ప్రజాశక్తి

అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తోక చుక్క నుండి సెకనుకు 500 బాటిళ్ల మందు   
Oneindia Telugu
సాధారణంగా ఆల్కహాల్ తయారీకి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అవేమీ లేకుండానే సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ తయారవుతోంది. అది కూడా ఆకాశంలో..! ఆకాశంలో ఆల్కహాల్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవండి. ఆకాశంలో ఆల్కహాల్ రిలీజ్ చేస్తోంది లవ్ జాయ్ అనే తోకచుక్క. అది కూడా సెకనుకు 500 బాటిళ్లు ఉత్పత్తి చేస్తోందంటున్నారు ఫ్రాన్స్ సైంటిస్ట్ ...

లవ్‌జాయ్ తోకచుక్క నుంచి 500 బాటిళ్ల వైన్ విడుదలవుతుందట!?   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言