2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ...

భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం   వెబ్ దునియా
భారతీయ దంపతులకు మాత్రమే....   సాక్షి
అద్దెకు 'అమ్మ' కడుపు : సరోగసి పై కేంద్రం నిషేధం?   Telugupopular
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Vaartha
   
'3 ఇడియట్స్‌' ను గుర్తుకు తెస్తున్న మహాకూటమి   
Vaartha
న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. విమ ర్శలు కూడా తారస్థాయికి చేరాయి. మహాకూటమిని బిగ్‌బాస్‌ రియాల్టీ షోగా పోల్చిన ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఈ కూటమిలోని మూడు పార్టీలను 3ఇడియట్స్‌తో పోల్చారు. తన ప్రసంగంలో మోడీ మాట్లాడుతూ కూటమిలోని మూడు పార్టీలు కాంగ్రెస్‌, జెడియు, ...

అది 'త్రీ ఇడియట్స్' కూటమి: మోడీ సెటైర్   Oneindia Telugu
అది 'త్రీ ఇడియట్స్' కూటమి!   సాక్షి
'త్రీ ఇడియట్స్' మహాకూటమి: ఇప్పుడంతా దానిపైనే!   Telugupopular
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దీపావళి బాణసంచా నిషేధించాలా? కుదరదు... సుప్రీంకోర్టు, అలా ప్రచారం చేయండి...   
వెబ్ దునియా
దీపావళి వచ్చే నవంబరు నెల 11న అట్టహాసంగా జరుపుకునేందుకు దేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే రానురాను దీపావళి బాణసంచా వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతోందనీ, వీటిని కాల్చకుండా నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... బాణసంచా కాల్చకూడదంటూ నిషేధం విధించడం సాధ్యం ...

టపాకాయలను నిషేధించలేం   ప్రజాశక్తి
దీపావళి టపాసులపై నిషేధం లేదు: సుప్రీం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంద్రాణి ముఖర్జియాకి డెంగ్యూ? ఏం చేయమంటారు.. కోర్టుకు సమాచారం!   
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియాకు డెంగ్యూ జ్వరం సోకిందని పేర్కొంటూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కన్న కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ప్రధాన ...

జైల్లో దోమలు: ఇంద్రాణికి డెంగ్యూ, ఆస్పత్రికి   Oneindia Telugu
ఇంద్రాణికి డెంగ్యూ!   సాక్షి
ఇంద్రాణికి డెంగీ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల   
సాక్షి
పూర్ణియా: ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బిహార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అసద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిహార్ ఎన్నికల ...

అసదుద్దీన్ ఓవైసీ అరెస్టు   ఆంధ్రజ్యోతి
బీహార్‌లో ఎంపీ అసదుద్దీన్ అరెస్ట్   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీహార్‌ ఎన్నికలు... మూడో దశ పోలింగ్‌ ప్రశాంతం   
ప్రజాశక్తి
పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 53.52శాతం పోలింగ్‌ నమోదైంది. సమస్యాత్మకంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగిసింది. ఆరు జిల్లాల్లో 50 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలవద్ద బారులు తీరారు. పలు నియోజకవర్గాల్లో ...

ఓటేసిన లాలూ, నితీశ్: ఓటర్లపై దాడి చేసిన కోతి   Oneindia Telugu
బిహార్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్ ప్రారంభం   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంధించింది: భర్తపై 29 గంటలు రేప్ చేసిన భార్య   
Oneindia Telugu
సియోల్: తన భార్య తన మీద 29 గంటల పాటు అత్యాచారం చేసిందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియా పోలీసులు 40 సంవత్సరాల మహిళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైవాహిక అత్యాచారం చెయ్యడం నేరం అంటూ 2013వ సంవత్సరంలో దక్షిణ కొరియా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. భర్తను 29 గంటల పాటు గదిలో ...

సీన్ రివర్స్ అయ్యింది.. భర్తపై 29 గంటల పాటు అత్యాచారం.. భార్యపై కేసు.. ఎక్కడ?   వెబ్ దునియా
29 గంటల పాటు భర్తపై అత్యాచారం!   సాక్షి
భర్తను బంధించి 29 గంటల పాటు రేప్ చేసిన భార్య..   NTVPOST

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా ఏఎస్ఐ గొలుసు లాక్కెళ్లారు   
Oneindia Telugu
కోల్ కతా: విధులు నిర్వర్తించుకుని ఇంటికి వెలుతున్న మహిళా ఏఎస్ఐ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కోల్ కతా నగరంలో జరిగింది. నిర్మలారాయ్ అనే మహిళా ఏఎస్ఐ పై అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. కోల్ కతా లోని తిల్జాలా పోలీస్ స్టేషన్ లో నిర్మలారాయ్ ఏఎస్ఐగా పని చేస్తున్నారు ...

16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ఏఎస్ఐ చైన్ లాక్కెళ్లిన దుండగులు   వెబ్ దునియా
మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపేశారు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శివసేన నాయకుడి పై కాల్పులు: అలర్ట్   
Oneindia Telugu
ముంబై: శివసేన నాయకుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. శివసేన నాయకుడు అనీల్ చౌహాన్ కు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ముంబై నగర సీనియర్ పోలీసు అధికారి అవినాష్ అంబురే కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. బుధవారం ఉదయం ఉత్తర ముంబై లోని ...

శివసేన నాయకుడిపై కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఒక భార్య.. ఎందరో భర్తలు..   
Teluguwishesh
ఏంటి.. ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారా..? కానే కాదు పాతకాలంలో ొక భార్యకు ఎందరో భార్యలు అని విన్నారుగా.. అలాంటిదే చైనాలో చెయ్యాలంటూ ప్రపోజల్ ముందుకు వస్తున్నాయి. ఎందుకు ఇలా అనుకుంటున్నారా..? పాపం అక్కడ బ్రహ్మచారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందట అందుకే చైనా ఈ పాత ప్లాన్ ను తెర మీదకు తీసుకువస్తోంది. 2020 నాటికి చైనాలో ...

యువతుల కొరత: 'ఒక భార్యకు అనేక మంది భర్తలు'   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言