2015年10月4日 星期日

2015-10-05 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
జోర్డాన్ ఎంపీ కొడుకు జిహాదీ !   
Namasthe Telangana
అమ్మాన్, అక్టోబర్ 4: తండ్రి జోర్డాన్ ఎంపీ.. కొడుకు ఇరాక్‌లో ఐఎస్ జిహాదీగా ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాసియాలో రోజురోజుకూ పెచ్చరిల్లుతున్న ఇస్లామిక్ స్టేట్ ప్రభావానికి మచ్చుతునక ఇది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థపై పోరాటం జరుపుతున్న అంతర్జాతీయ కూటమిలో జోర్డాన్ కూడా ఉంది. జోర్డాన్ పార్లమెంటు సభ్యుడైన మాజెన్ ...

ఆ ఎంపీ కొడుకు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంలో చేరాడు..   Teluguwishesh
ఐసిస్‌: ఆత్మాహుతి దాడిలో మరణించిన ఎంపీ తనయుడు   Oneindia Telugu
ఐఎస్ లో చేరిన ఎంపీ తనయుడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేపాల్‌ ప్రధాని కోయిరాలా రాజీనామా   
Vaartha
హైదరాబాద్‌ : నేపాల్‌ ప్రధాన మంత్రి సుశీల్‌ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశా రు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు అయన పార్లమెంట్‌లో ప్రకటించారు. సెప్టెంబరు 20న ఆ దేశం కొత్త రాజ్యాం గాన్ని అమలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో నూతన ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్ను కోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్‌లో ...

నేపాల్ ప్రధాని రాజీనామా!   సాక్షి
నేపాల్‌ ప్రధాని రాజీనామా...!   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Telugupopular
   
ప్రాణం తీసిన 'కసాయి చపాతి'.. తిండి కోసం కన్నకూతురి హత్య   
Telugupopular
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడండి. ఎంత ముద్దులొలుకుతోందో. ఇలాంటి అమ్మాయిని చూస్తే చంపాలనిపిస్తుందా. చపాతీ బాగా చేయలేదని కన్నతండ్రే ఆమెని చంపేశాడు. చక్కగా చదువుకుంటున్న ఈ అమ్మాయికి తండ్రి రూపంలో మృత్యువు వచ్చి కబళించింది. ప్రాణం తీసిన 'కసాయి చపాతి'.. తిండి కోసం కన్నకూతురి హత్య. మానవత్వం మంటగలిసిపోతోంది.
చపాతీని గుడ్రంగా చేయలేదని కుమార్తెను హత్య చేసిన పాక్ వాసి!   వెబ్ దునియా
గుండ్రని చపాతీ కోసం కూతురి హత్య   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇండోనేసియాలో విమానం అదృశ్యం   
Andhrabhoomi
జకార్తా, అక్టోబర్ 2: పది మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒకటి తూర్పు ఇండోనేసియాలో అదృశ్యమైంది. ఇండోనేసియా రవాణా మంత్రి జూలియస్ బారటా అందించిన వివరాల ప్రకారం... డిహెచ్‌సి-6 అనే ట్విన్ వొట్టెర్ విమానం దక్షిణ సులవేసి ప్రొవిన్స్ వెళ్లాక సంకేతాలు ఆగిపోయాయి. విమానం మరో అరగంటలో మకస్సార్‌లో దిగాల్సి ఉండగా రేడియో సంకేతాలు ...

ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


35శాతం కర్బన ఉద్గారాలు తగ్గిస్తాం   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌, న్యూఢిల్లీ : కర్బన ఉద్గారాలను 33 నుండి 35శాతం తగ్గించుకుంటామని భారత్‌ ప్రతిన చేసింది. అలాగే 2030నాటికల్లా మొత్తం ఇంధనంలో పునర్వినియోగ ఇంధన వాటాని 40శాతానికి పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ తన వాతావరణ కార్యాచరణ ప్రణాళికను సమర్పించింది.ఈ ఏడాది చివరిలో పారిస్‌లో జరగబోయే వాతావరణమార్పులపై సదస్సుకు ...

35 శాతం తగ్గిస్తాం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్పాంజి రహదారులు రానున్నాయి!   
సాక్షి
నిన్నగాక మొన్న మన మహానగరాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు చిన్నపాటి వరద నీటి కాలువలయ్యాయి. వందలాది వాహనాలు నీట మునిగాయి. వీటన్నిటి మధ్య నోరు తెరచుకుని ఉన్న భయంకర మ్యాన్‌హోల్స్ మనుషుల్ని అమాంతం మింగేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. విశాఖలో గల్లంతైన చిన్నారి అదితినే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి ఘోరాలు ...

స్పాంజి నగరాలు!   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మతం అడిగి మరీ కాల్పులు   
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ కమ్యూనిటీ కళాశాలలో మారణహోమం సృష్టించిన సాయుధుడు మతం అడిగి మరీ చంపినట్లు తెలుస్తున్నది. తరగతి గదుల్లో విద్యార్థులను నిలబెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. గురువారం కళాశాలలో చొరబడిన సాయుధుడైన ఉన్మాది తరగతి గదులు తిరుగుతూ జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ...

ఉన్మాది కాల్పులు: అమెరికాలో 13మంది మృతి... వివరాలు అడిగి మరీ చంపాడు.   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆప్ఘన్ ఆస్పత్రిపై అమెరికా బాంబులు.. 19 మంది మృతి : ఖండించిన ప్రపంచ దేశాలు   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్‌లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆస్పత్రిపై అమెరికా సేనలు వైమానికి దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు వైద్యులు, రోగులతో సహా మొత్తం 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ చర్యను ఐక్యరాజ్య సమితో పాటు.. అనేక ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఆప్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో ఈ దాడి జరుగగా, ఈ దాడిని దురదృష్టకరమైన ...


ఇంకా మరిన్ని »   


Teluguwishesh
   
పెను ప్రమాదం తప్పించుకున్న చిన్నారి.. నిశ్చేష్టురాలైన తల్లి..   
Teluguwishesh
అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క ...


ఇంకా మరిన్ని »   


ఆప్ఘన్‌ ఆసుపత్రిపై అమెరికా బాంబులు!   
ప్రజాశక్తి
కాబూల్‌ : తాలిబన్లు తలదాచుకున్నారన్న అనుమానంతో కుందుజ్‌ నగరంలోని ఓ హాస్పిటల్‌పై అమెరికా శనివారంనాడు వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 'మెడిసిన్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్‌' అనే హాస్పిటల్‌లోని 9 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారని, హాస్పిటల్‌లోని 30 మంది ఆచూకీ తెలియ రావటం లేదని ఆఫ్ఘాన్‌లోని అంతర్జాతీయ మానవ హక్కుల ...

ఆప్ఘన్ హాస్పిటల్‌పై అమెరికా బాంబుల వర్షం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言