వెబ్ దునియా
నెక్ టు నెక్... భారత్పై దక్షిణాఫ్రికా గెలుపు
వెబ్ దునియా
తొలి టీ20 మ్యాచ్లో ఉత్కంఠభరిత వాతావరణం మధ్యన భారత్పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా19.4 ఓవర్లలో 200 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జేపీ డుమిని చివర్లో ...
తొలి టీ-20లో భారత్ ఓటమిఆంధ్రజ్యోతి
రోహిత్ శర్మ శతకం వృథాAndhrabhoomi
రోహిత్ శర్మ సెంచరీసాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తొలి టీ20 మ్యాచ్లో ఉత్కంఠభరిత వాతావరణం మధ్యన భారత్పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా19.4 ఓవర్లలో 200 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జేపీ డుమిని చివర్లో ...
తొలి టీ-20లో భారత్ ఓటమి
రోహిత్ శర్మ శతకం వృథా
రోహిత్ శర్మ సెంచరీ
Andhrabhoomi
బిసిసిఐ అధ్యక్షుడిగా శశాంక్ ఏకగ్రీవం
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: అందరూ ఊహించిందే జరిగింది. ఎలాంటి అద్భుతాలు, మలుపులు చోటు చేసుకోకుండా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి ఎన్నిక సాదాసీదాగా జరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక వార్షిక సమావేశం కేవలం అరగంటలో ముగిసింది. అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మాజీ అధ్యక్షుడు ...
మొదలైంది కొత్తశకంNamasthe Telangana
బీసీసీఐలో మళ్లీ శశాంకంఆంధ్రజ్యోతి
శశాంక్కే పట్టంప్రజాశక్తి
వెబ్ దునియా
NTVPOST
సాక్షి
అన్ని 27 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: అందరూ ఊహించిందే జరిగింది. ఎలాంటి అద్భుతాలు, మలుపులు చోటు చేసుకోకుండా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి ఎన్నిక సాదాసీదాగా జరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక వార్షిక సమావేశం కేవలం అరగంటలో ముగిసింది. అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మాజీ అధ్యక్షుడు ...
మొదలైంది కొత్తశకం
బీసీసీఐలో మళ్లీ శశాంకం
శశాంక్కే పట్టం
Oneindia Telugu
రాత్రంతా రోడ్డుపైనే: వీసా కోసం ప్రత్యేక అథ్లెట్లు
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెద్దగా ప్రేక్షకాదరణ లేని, అసలు విషయం చెప్పాలంటే ఆర్థికంగా లాభసాటికాని క్రీడాంశాలకు భారత్లో ఎలాంటి దుస్థితి ఉంటుందన్నది ఈ ఘటన గమనిస్తే తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రత్యేక అథ్లెట్లను (వికలాంగ క్రీడాకారులు) అతి నిర్లక్ష్యానికి గురి చేసిన ఉదంతమిది. చైనీస్తైపీ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఆసియా, పసిఫిక్ ...
రాత్రంతా రోడ్డుపైనేవీసా కోసం ప్రత్యేక అథ్లెట్ల పడిగాపులుNamasthe Telangana
రాత్రంతా ఫుట్పాత్పై...ఆంధ్రజ్యోతి
రోడ్డుపై జాగరణ!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెద్దగా ప్రేక్షకాదరణ లేని, అసలు విషయం చెప్పాలంటే ఆర్థికంగా లాభసాటికాని క్రీడాంశాలకు భారత్లో ఎలాంటి దుస్థితి ఉంటుందన్నది ఈ ఘటన గమనిస్తే తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రత్యేక అథ్లెట్లను (వికలాంగ క్రీడాకారులు) అతి నిర్లక్ష్యానికి గురి చేసిన ఉదంతమిది. చైనీస్తైపీ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఆసియా, పసిఫిక్ ...
రాత్రంతా రోడ్డుపైనేవీసా కోసం ప్రత్యేక అథ్లెట్ల పడిగాపులు
రాత్రంతా ఫుట్పాత్పై...
రోడ్డుపై జాగరణ!
వెబ్ దునియా
ఐఎస్ఎల్ -2 పోటీలు : తొలి మ్యాచ్లో కోల్కతా విజయం
వెబ్ దునియా
ఇండియన్ సూపర్ లీగ్ రెండో అంచె మొదటి పోటీలో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా శుభారంభం చేసింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్లో కోల్కతా 3-2తో చెన్నయిన్ ఎఫ్సీపై విజయం సాధించింది. పోర్చుగల్ మాజీ ఆటగాడు హెల్డర్ పొస్టిగా (13, 70వ నిమిషాలు) అరంగేట్రంలోనే రెండు గోల్స్తో అట్లెటికో గెలుపులో ...
అట్టహాసంగా ఐఎస్ఎల్-2 ఆరంభంప్రజాశక్తి
కోల్కతాXచెన్నయిన్ : నేడు ఐఎస్ఎల్-2 తొలి మ్యాచ్ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ సూపర్ లీగ్ రెండో అంచె మొదటి పోటీలో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా శుభారంభం చేసింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్లో కోల్కతా 3-2తో చెన్నయిన్ ఎఫ్సీపై విజయం సాధించింది. పోర్చుగల్ మాజీ ఆటగాడు హెల్డర్ పొస్టిగా (13, 70వ నిమిషాలు) అరంగేట్రంలోనే రెండు గోల్స్తో అట్లెటికో గెలుపులో ...
అట్టహాసంగా ఐఎస్ఎల్-2 ఆరంభం
కోల్కతాXచెన్నయిన్ : నేడు ఐఎస్ఎల్-2 తొలి మ్యాచ్
సాక్షి
సొంతగడ్డపై గోవా జోరు
సాక్షి
ఫటోర్డ (గోవా): ఐఎస్ఎల్ తొలి సీజన్లో సెమీఫైనల్ దాకా చేరిన ఎఫ్సీ గోవా జట్టు సొంత మైదానంలో సత్తా చూపింది. ఆదివారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన తమ ఆరంభ మ్యాచ్ను 2-0తో నెగ్గింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వీరికిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మ్యాచ్ మూడవ నిమిషంలోనే గోవా జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఢిల్లీ ఆటగాడు సౌవిక్ ...
గోవా శుభారంభంఆంధ్రజ్యోతి
ఐఎస్ఎల్లో ఢిల్లీపై గోవా జయభేరిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఫటోర్డ (గోవా): ఐఎస్ఎల్ తొలి సీజన్లో సెమీఫైనల్ దాకా చేరిన ఎఫ్సీ గోవా జట్టు సొంత మైదానంలో సత్తా చూపింది. ఆదివారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన తమ ఆరంభ మ్యాచ్ను 2-0తో నెగ్గింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వీరికిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మ్యాచ్ మూడవ నిమిషంలోనే గోవా జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఢిల్లీ ఆటగాడు సౌవిక్ ...
గోవా శుభారంభం
ఐఎస్ఎల్లో ఢిల్లీపై గోవా జయభేరి
ఆంధ్రజ్యోతి
ప్రయోగాలు సాధ్యమా?
Andhrabhoomi
కటక్, అక్టోబర్ 4: దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన మొదటి టి-20లో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా సోమవారం కటక్లో ఏ విధంగా ఆడుతుందనేది అభిమానులను వేధిస్తున్నది. ధర్మశాలలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే జట్టులో కొన్ని మార్పులు అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ దిశగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రయోగం ...
చావో.. రేవో..ఆంధ్రజ్యోతి
నేడు గెలుస్తారా లేక గెలుపు ఇస్తారా!NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
కటక్, అక్టోబర్ 4: దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన మొదటి టి-20లో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా సోమవారం కటక్లో ఏ విధంగా ఆడుతుందనేది అభిమానులను వేధిస్తున్నది. ధర్మశాలలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే జట్టులో కొన్ని మార్పులు అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ దిశగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రయోగం ...
చావో.. రేవో..
నేడు గెలుస్తారా లేక గెలుపు ఇస్తారా!
సాక్షి
చరిత్ర సృష్టించిన ఆంధ్ర
సాక్షి
విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ 'బి'లో జరిగిన ఈ మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది.
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్Andhrabhoomi
ముంబై-ఆంధ్ర మ్యాచ్ డ్రాఆంధ్రజ్యోతి
ఆంధ్రా- ముంబాయి మ్యాచ్ డ్రాప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ 'బి'లో జరిగిన ఈ మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది.
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్
ముంబై-ఆంధ్ర మ్యాచ్ డ్రా
ఆంధ్రా- ముంబాయి మ్యాచ్ డ్రా
వెబ్ దునియా
అట్టహాసంగా ప్రారంభమైన ఫుట్బాల్ ఐఎస్ఎల్
ప్రజాశక్తి
చెన్నై: 79 రోజుల పాటు జరగనున్న ఫుట్బాల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు జవహర్లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు హిందీ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్య్రకమంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, యువ నటి ఆలియా భట్ తమ ...
అట్టహాసంగా ఐఎస్ఎల్ 2 ప్రారంభంVaartha
ఐశ్వర్య ఆట..రెహ్మాన్ పాట..ఐఎస్ఎల్-2 ఆరంభం అదుర్స్ఆంధ్రజ్యోతి
ఆధునికత...సంప్రదాయం...సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
చెన్నై: 79 రోజుల పాటు జరగనున్న ఫుట్బాల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు జవహర్లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు హిందీ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్య్రకమంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, యువ నటి ఆలియా భట్ తమ ...
అట్టహాసంగా ఐఎస్ఎల్ 2 ప్రారంభం
ఐశ్వర్య ఆట..రెహ్మాన్ పాట..ఐఎస్ఎల్-2 ఆరంభం అదుర్స్
ఆధునికత...సంప్రదాయం...
Oneindia Telugu
కారుమబ్బులు, దంచికొడుతున్న వర్షం: పట్టపగలే చీకట్లో బంజారాహిల్స్
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆదివారం నాడు వర్షం దంచి కొడుతోంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, నగరంలో పలుచోట్ల చీకటి అలుముకుంది. మబ్బులు హైదరాబాదునుకమ్మేశాయి. భారీ శబ్దాలతో మెరుపులు వస్తున్నాయి. నగరంలో పలుచోట్ల పట్టపగలే చిమ్మచీకటి కనిపిస్తోంది. కారుమబ్బుల కారణంగా జంట నగరాల్లో చీకటి కనిపిస్తోంది. కూకట్పల్లి ...
హైదరాబాద్ లో భారీ వర్షంసాక్షి
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షంఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆదివారం నాడు వర్షం దంచి కొడుతోంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, నగరంలో పలుచోట్ల చీకటి అలుముకుంది. మబ్బులు హైదరాబాదునుకమ్మేశాయి. భారీ శబ్దాలతో మెరుపులు వస్తున్నాయి. నగరంలో పలుచోట్ల పట్టపగలే చిమ్మచీకటి కనిపిస్తోంది. కారుమబ్బుల కారణంగా జంట నగరాల్లో చీకటి కనిపిస్తోంది. కూకట్పల్లి ...
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి
బంగ్లా క్రికెటర్ షహదత్ భార్య అరెస్ట్
Namasthe Telangana
ఢాకా: తమ ఇంట్లో పనిచేసే 11 ఏండ్ల బాలికను వేధింపులకు గురిచేయడమే గాకుండా తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ బౌలర్ షహదత్ హుస్సేన్ భార్యను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా షహదత్తో పాటు అతని భార్య న్రిట్టో హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
క్రికెటర్ భార్య అరెస్ట్సాక్షి
వేధింపులు: బంగ్లా క్రికెటర్ కోసం గాలింపు, భార్య అరెస్ట్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఢాకా: తమ ఇంట్లో పనిచేసే 11 ఏండ్ల బాలికను వేధింపులకు గురిచేయడమే గాకుండా తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ బౌలర్ షహదత్ హుస్సేన్ భార్యను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా షహదత్తో పాటు అతని భార్య న్రిట్టో హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
క్రికెటర్ భార్య అరెస్ట్
వేధింపులు: బంగ్లా క్రికెటర్ కోసం గాలింపు, భార్య అరెస్ట్
沒有留言:
張貼留言