సాక్షి
కేరళ భవన్లో గోమాంస వివాదం
సాక్షి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ ...
కేరళ హౌజ్లో బీఫ్ బీఫ్ అన్న పోలీస్... అది బీఫ్ కాదు బఫెలో మాంసం...వెబ్ దునియా
కేరళ భవన్ లో బీఫ్ లేదు: బర్రె మాంసం ఉందిOneindia Telugu
అది బీఫ్ కాదు.. బర్రె మాంసం! : కేరళ ప్రభుత్వం వివరణప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ ...
కేరళ హౌజ్లో బీఫ్ బీఫ్ అన్న పోలీస్... అది బీఫ్ కాదు బఫెలో మాంసం...
కేరళ భవన్ లో బీఫ్ లేదు: బర్రె మాంసం ఉంది
అది బీఫ్ కాదు.. బర్రె మాంసం! : కేరళ ప్రభుత్వం వివరణ
సాక్షి
అది 'త్రీ ఇడియట్స్' కూటమి!
సాక్షి
పట్నా: బిహార్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓవైపు నేడు 50 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరగనుండగా.. మరోవైపు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వ్యంగ్య వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలతో ప్రధాన కూటము ల ముఖ్య నేతలు ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపి, బెతియా, సీతామర్హిల్లో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పట్నా: బిహార్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓవైపు నేడు 50 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరగనుండగా.. మరోవైపు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వ్యంగ్య వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలతో ప్రధాన కూటము ల ముఖ్య నేతలు ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపి, బెతియా, సీతామర్హిల్లో ...
Oneindia Telugu
భారత్ విరాళాన్ని తిరస్కరించిన ఈదీ ఫౌండేషన్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం భారత్ నుంచి పొరపాటున పాక్కు వెళ్లి కరాచీలో ఈదీ ఫౌండేషన్లో ఆశ్రయం పొందిన గీత సోమవారం స్వదేశానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఈదీ ఫౌండేషన్కు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. కాని ఆ సంస్థ మోడీ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. తమ సంస్థ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వం నుంచి సహాయం అందు కోమని, తమకు ...
గీత: మోడీ ఇస్తానన్నరూ.కోటి వద్దన్న పాక్ ఈది సంస్థOneindia Telugu
మోదీకి 'ఈదీ' షాక్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం భారత్ నుంచి పొరపాటున పాక్కు వెళ్లి కరాచీలో ఈదీ ఫౌండేషన్లో ఆశ్రయం పొందిన గీత సోమవారం స్వదేశానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఈదీ ఫౌండేషన్కు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. కాని ఆ సంస్థ మోడీ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. తమ సంస్థ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వం నుంచి సహాయం అందు కోమని, తమకు ...
గీత: మోడీ ఇస్తానన్నరూ.కోటి వద్దన్న పాక్ ఈది సంస్థ
మోదీకి 'ఈదీ' షాక్!
Namasthe Telangana
1350 కిలోమీటర్ల రహదారికి గ్రీన్ సిగ్నల్
సాక్షి
న్యూ ఢిల్లీ : తెలంగాణలో కొత్తగా 1350 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ది, విస్తరణ, నిర్వహణకు సంబంధించి కేసీఆర్ ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త రహదారుల ...
మన రహదారులకు ఇక మహర్దశNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూ ఢిల్లీ : తెలంగాణలో కొత్తగా 1350 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ది, విస్తరణ, నిర్వహణకు సంబంధించి కేసీఆర్ ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త రహదారుల ...
మన రహదారులకు ఇక మహర్దశ
ఆంధ్రజ్యోతి
అన్నదాతల ఆత్మహత్యలపై వక్రభాష్యాలా?
ఆంధ్రజ్యోతి
భీమవరం, అక్టోబరు 27 :సాగు కష్టాలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే అవి కుటుంబ తగాదాలని, ప్రేమ వ్యవహారాలని అడ్డగోలు వక్రభాష్యాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకన చేస్తూ ప్రకటనలు చేయడం సిగ్గు చేటని భారత కిసాన్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు విజూ కృష్ణన్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ...
ఆత్మహత్యలు మాని పోరుకు రండిసాక్షి
ఆత్మహత్యలొద్దు... పోరాడదాంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భీమవరం, అక్టోబరు 27 :సాగు కష్టాలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే అవి కుటుంబ తగాదాలని, ప్రేమ వ్యవహారాలని అడ్డగోలు వక్రభాష్యాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకన చేస్తూ ప్రకటనలు చేయడం సిగ్గు చేటని భారత కిసాన్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు విజూ కృష్ణన్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ...
ఆత్మహత్యలు మాని పోరుకు రండి
ఆత్మహత్యలొద్దు... పోరాడదాం
Vaartha
బిహార్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్ ప్రారంభం
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పట్నా, వైశాలి, సరన్, నలంద, బక్సర్, భోజ్పూర్ జిల్లాల్లో విస్తరించిన ఈ 50 స్థానాల్లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న మహువా, రాఘోపూర్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. లాలూకు గట్టి ...
రేపే బీహార్ మూడో దశ పోలింగ్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పట్నా, వైశాలి, సరన్, నలంద, బక్సర్, భోజ్పూర్ జిల్లాల్లో విస్తరించిన ఈ 50 స్థానాల్లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న మహువా, రాఘోపూర్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. లాలూకు గట్టి ...
రేపే బీహార్ మూడో దశ పోలింగ్
సాక్షి
భారత్-పాక్ ఐక్యతకు ప్రతీక గీత
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆశ్రయం పొంది ఇటీవల భారత్కు తిరిగివచ్చిన గీత మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది.ఆమెతో పాటు పాక్లో గీతకు ఆశ్రయం ఇచ్చిన ఈదీ ఫౌండేషన్ సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా గీత భారత్-పాక్ దేశాల ఐక్యతకు గుర్తుగా నిలి చిందంటూ ప్రణబ్ ముఖర్జీ ట్విట్ చేశారు. ఇరుదేశాలకు కూ తురు లాంటిదని ...
భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆశ్రయం పొంది ఇటీవల భారత్కు తిరిగివచ్చిన గీత మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది.ఆమెతో పాటు పాక్లో గీతకు ఆశ్రయం ఇచ్చిన ఈదీ ఫౌండేషన్ సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా గీత భారత్-పాక్ దేశాల ఐక్యతకు గుర్తుగా నిలి చిందంటూ ప్రణబ్ ముఖర్జీ ట్విట్ చేశారు. ఇరుదేశాలకు కూ తురు లాంటిదని ...
భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివి
సాక్షి
హార్దిక్ పటేల్ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు
సాక్షి
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా తీర్పునిచ్చారు. అయితే ...
హైకోర్టులో హార్దిక్ పటేల్కు ఎదురు దెబ్బOneindia Telugu
హార్దిక్కు హైకోర్టులో చుక్కెదురుప్రజాశక్తి
ఓబీసీలుగా మార్చితే సరే లేకుంటే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకుంటాం : పటేళ్ళ ...వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా తీర్పునిచ్చారు. అయితే ...
హైకోర్టులో హార్దిక్ పటేల్కు ఎదురు దెబ్బ
హార్దిక్కు హైకోర్టులో చుక్కెదురు
ఓబీసీలుగా మార్చితే సరే లేకుంటే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకుంటాం : పటేళ్ళ ...
సాక్షి
ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన : ఆంటోనీ
ప్రజాశక్తి
తిరువనంతపురం: ఒకప్పుడు శాంతి సామరస్యాలకు నిలయమైన భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, దేశంలో పాలనంతా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలన ప్రారంభమయ్యాక దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇతర దేశాలకు ఒకప్పుడు రోల్మోడల్గా ఉన్న భారత్లో ...
'ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
తిరువనంతపురం: ఒకప్పుడు శాంతి సామరస్యాలకు నిలయమైన భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, దేశంలో పాలనంతా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలన ప్రారంభమయ్యాక దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇతర దేశాలకు ఒకప్పుడు రోల్మోడల్గా ఉన్న భారత్లో ...
'ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన'
వెబ్ దునియా
బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అంతిమ విజయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. venkaiah naidu. భాజపా పనితీరుపై బిహార్ ప్రజలకు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అంతిమ విజయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. venkaiah naidu. భాజపా పనితీరుపై బిహార్ ప్రజలకు ...
沒有留言:
張貼留言