సాక్షి
భర్త అక్రమ సంబంధం వీడియో తీసిన భార్యకు శిక్ష!
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పనిమనిషితో భర్త శృంగారం: యూట్యూబ్లో భార్య పోస్ట్ (వీడియో)Oneindia Telugu
భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?సాక్షి
పనిమనిషిపై భర్త లైంగిక వేధింపులు..Teluguwishesh
Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
సౌదీ అరేబియాలో చిత్రమైన చట్టమే ఉంది. ఒక మహిళ తన భర్త ఇంటి పనిమనిషితో సంబందం పెట్టుకున్నాడని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.ఆమె భర్త ఇంటి పనిమనిషిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. తన భర్త భాగోతం బయటకు తెలియడమే అతనికి కనీస శిక్ష అని వ్యాఖ్యానించింది.అయితే సౌదీ చట్టం ప్రకారం అలాంటి వీడియోలు ...
పనిమనిషితో భర్త శృంగారం: యూట్యూబ్లో భార్య పోస్ట్ (వీడియో)
భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?
పనిమనిషిపై భర్త లైంగిక వేధింపులు..
సాక్షి
గాజు వంతెనకు బీటలు
సాక్షి
బీజింగ్: చైనాలో యున్టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.
అడుగు వేయాలంటే ధైర్యం కావాలిNTVPOST
3500అడుగుల ఎత్తు గాజు వంతెనకి పగుళ్లు, పరుగుOneindia Telugu
చైనా గాజు వంతెనపై పగుళ్ళు.. :. తాత్కాలికంగా మూసివేతప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాలో యున్టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.
అడుగు వేయాలంటే ధైర్యం కావాలి
3500అడుగుల ఎత్తు గాజు వంతెనకి పగుళ్లు, పరుగు
చైనా గాజు వంతెనపై పగుళ్ళు.. :. తాత్కాలికంగా మూసివేత
సాక్షి
స్వెత్లానా అలెక్సియేవిచ్కు సాహితీ నోబెల్
సాక్షి
స్టాక్హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ...
బెలారస్ రచయిత్రికి సాహిత్య నోబెల్ప్రజాశక్తి
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతిOneindia Telugu
సాహిత్యంలో స్వెత్లానా అలెక్సీవిచ్కు నోబెల్NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
స్టాక్హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ...
బెలారస్ రచయిత్రికి సాహిత్య నోబెల్
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతి
సాహిత్యంలో స్వెత్లానా అలెక్సీవిచ్కు నోబెల్
Oneindia Telugu
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
Vaartha
హైదరాబాద్ : నైజీరియాలో బుధవారం ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. నైజీరియాలో భద్రతా సిబ్బంది ఒక రోజు ముందు అక్కడి ఉగ్రవాదులపై విరుచుకుపడి సుమారు 100 మందిని కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మసీదులోకి ఇద్దరు మహిళలు రావడంతో ఏం కావాలంటూ వారిని ప్రశ్నించారు. అప్పటికే ...
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతిప్రజాశక్తి
ఆత్మాహుతి దాడులు: 40 మంది మృతిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : నైజీరియాలో బుధవారం ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. నైజీరియాలో భద్రతా సిబ్బంది ఒక రోజు ముందు అక్కడి ఉగ్రవాదులపై విరుచుకుపడి సుమారు 100 మందిని కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మసీదులోకి ఇద్దరు మహిళలు రావడంతో ఏం కావాలంటూ వారిని ప్రశ్నించారు. అప్పటికే ...
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి
ఆత్మాహుతి దాడులు: 40 మంది మృతి
Oneindia Telugu
22 మంది మృతి: క్షమించమని అడిగిన ఒబామా
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్లోని ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు. పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా ...
ప్లీజ్ క్షమించండి.. పొరపాటు జరిగింది : బరాక్ ఒబామావెబ్ దునియా
పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామాసాక్షి
ఆఫ్ఘన్ ఆస్పత్రిపై దాడికి ఒబామా క్షమాపణలుప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్లోని ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు. పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా ...
ప్లీజ్ క్షమించండి.. పొరపాటు జరిగింది : బరాక్ ఒబామా
పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా
ఆఫ్ఘన్ ఆస్పత్రిపై దాడికి ఒబామా క్షమాపణలు
వైమానిక దాడిలో మరణించిన వివాహబృందం : యెమెన్లో దుర్ఘటన
ప్రజాశక్తి
సనా: ఒక వివాహ బృందానికి చెందిన ఏడుగురు పిల్లలతో సహా దాదాపు 26 మంది సౌదీ నేతృత్వంలో కొనసాగుతున్న వైమానిక దాడుల్లో గురువారం ప్రాణాలుకోల్పోయారు. ఇక్కడికి 100 కి.మీ దూరంలోని ధమార్ ప్రావిన్స్లో వున్న సనాబన్ గ్రామంలో షియా హౌతీ గ్రూప్ మద్దతుదారుగా చెప్పబడుతున్న ఒక గిరిజన నేత ఇంటిలో బుధవారం రాత్రి వివాహం జరుగుతున్న సందర్భంలో ఈ ...
వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
సనా: ఒక వివాహ బృందానికి చెందిన ఏడుగురు పిల్లలతో సహా దాదాపు 26 మంది సౌదీ నేతృత్వంలో కొనసాగుతున్న వైమానిక దాడుల్లో గురువారం ప్రాణాలుకోల్పోయారు. ఇక్కడికి 100 కి.మీ దూరంలోని ధమార్ ప్రావిన్స్లో వున్న సనాబన్ గ్రామంలో షియా హౌతీ గ్రూప్ మద్దతుదారుగా చెప్పబడుతున్న ఒక గిరిజన నేత ఇంటిలో బుధవారం రాత్రి వివాహం జరుగుతున్న సందర్భంలో ఈ ...
వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య
సాక్షి
ఐసిస్ స్థావరాలపై రష్యా వైమానిక దాడులు
Vaartha
హైదరాబాద్ : సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా సేనలు వైమానిక దాడులు చేశాయి. సిరియాకు మద్దతు పలికిన రష్యా మొదటి సారి వైమానిక దాడులు చేసింది. తూర్పు సిరియాలోని రఖా ప్రావిన్స్, షామిరాపై రష్యా దాడులు చేసింది. వారి దాడులను ఐసిస్ తిప్పికోట్టే ప్రయత్నం చేసింది. కాని ఫలితం లేకపోయింది. ఆ దాడులలో మొత్తం 19 మంది చనిపోయారు.
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యాసాక్షి
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై రష్యా ఉక్కుపాదం: 15 మంది టెర్రరిస్టుల హతం!వెబ్ దునియా
సముద్రమార్గాన ఐసిస్పై రష్యా దాడులుప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా సేనలు వైమానిక దాడులు చేశాయి. సిరియాకు మద్దతు పలికిన రష్యా మొదటి సారి వైమానిక దాడులు చేసింది. తూర్పు సిరియాలోని రఖా ప్రావిన్స్, షామిరాపై రష్యా దాడులు చేసింది. వారి దాడులను ఐసిస్ తిప్పికోట్టే ప్రయత్నం చేసింది. కాని ఫలితం లేకపోయింది. ఆ దాడులలో మొత్తం 19 మంది చనిపోయారు.
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై రష్యా ఉక్కుపాదం: 15 మంది టెర్రరిస్టుల హతం!
సముద్రమార్గాన ఐసిస్పై రష్యా దాడులు
Oneindia Telugu
అణు ఒప్పందంలో పెద్దన్న డబుల్ గేమ్
Oneindia Telugu
పెద్దన్న అమెరికా తనదైన శైలిలో డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అదే తరహా ఒప్పందాన్ని పాకిస్తాన్ తో కూడా కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. ఈ నెలలో పాక్ ప్రధాని నవాజ్ షరీప్ యూఎస్ పర్యటన నేపధ్యంలో ఈ డీల్ కుదరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ...
భారత్-అమెరికా హెలికాప్టర్ ఒప్పందంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
పెద్దన్న అమెరికా తనదైన శైలిలో డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అదే తరహా ఒప్పందాన్ని పాకిస్తాన్ తో కూడా కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. ఈ నెలలో పాక్ ప్రధాని నవాజ్ షరీప్ యూఎస్ పర్యటన నేపధ్యంలో ఈ డీల్ కుదరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ...
భారత్-అమెరికా హెలికాప్టర్ ఒప్పందం
వెబ్ దునియా
రసాయన శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం
వెబ్ దునియా
రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. మానవ జీవన గమనంలో అత్యంత కీలమైన డీఎన్ఏ మరమ్మతులపై జరిపిన పరిశోధనలకుగాను వీరికి ఈ బహుమతి లభించింది. డీఎన్ఏ పాడైతే బాగుచేసే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆ వ్యవస్థలోని కణాలు పాడైపోయిన డీఎన్ఏను ఎలా బాగుచేస్తాయనే దానిపై ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్Vaartha
డీఎన్ఏ గుట్టు రట్టు: కెమిస్ట్రీలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్Oneindia Telugu
'సంప్రదాయత'కు నోబెల్ పట్టంసాక్షి
Telugupopular
అన్ని 30 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. మానవ జీవన గమనంలో అత్యంత కీలమైన డీఎన్ఏ మరమ్మతులపై జరిపిన పరిశోధనలకుగాను వీరికి ఈ బహుమతి లభించింది. డీఎన్ఏ పాడైతే బాగుచేసే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆ వ్యవస్థలోని కణాలు పాడైపోయిన డీఎన్ఏను ఎలా బాగుచేస్తాయనే దానిపై ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
డీఎన్ఏ గుట్టు రట్టు: కెమిస్ట్రీలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్
'సంప్రదాయత'కు నోబెల్ పట్టం
పెళ్లి వేడుకపై వైమానిక దాడి: 30మంది మృతి
Oneindia Telugu
సనా: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. యెమెన్లోని ధామర్ ప్రావిన్స్లో ఓ భవనంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా వైమానిక దాడి జరిగింది. దీంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే దాడులకు పాల్పడిన ...
పోలీస్ వాహనంలో బాంబు పేలుడు : ఇద్దరికి గాయాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సనా: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. యెమెన్లోని ధామర్ ప్రావిన్స్లో ఓ భవనంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా వైమానిక దాడి జరిగింది. దీంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే దాడులకు పాల్పడిన ...
పోలీస్ వాహనంలో బాంబు పేలుడు : ఇద్దరికి గాయాలు
沒有留言:
張貼留言