ఆంధ్రజ్యోతి
అమెరికాలో క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అమెరికాలో క్రికెట్ క్రీడను ప్రచారం చేయడంలో భాగంగా నిర్వహించే టీ-20 మ్యాచ్ల్లో సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు షేన్వార్న్ ఆడనున్నారు. నవంబరు 7, 11, 14 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్ల్లో ప్రపంచవ్యాప్తంగా 25 మంది ప్రముఖ క్రికెటర్లు పాల్గొంటారు. ఇందుకోసం ఆయా నగరాల్లోని బేస్బాల్ మైదానాలను క్రికెట్ మైదానాలుగా ...
నవంబర్లో సచిన్-వార్న్ సిరీస్సాక్షి
సచిన్ బ్లాస్టర్స్ Vs వార్న్ వారియర్స్: తేదీల ఖరారుOneindia Telugu
జెంటిల్మన్ గేమ్ కోసం క్రీజులోకి దిగుతున్న క్రికెట్ దేవుడు సచిన్!వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అమెరికాలో క్రికెట్ క్రీడను ప్రచారం చేయడంలో భాగంగా నిర్వహించే టీ-20 మ్యాచ్ల్లో సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు షేన్వార్న్ ఆడనున్నారు. నవంబరు 7, 11, 14 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్ల్లో ప్రపంచవ్యాప్తంగా 25 మంది ప్రముఖ క్రికెటర్లు పాల్గొంటారు. ఇందుకోసం ఆయా నగరాల్లోని బేస్బాల్ మైదానాలను క్రికెట్ మైదానాలుగా ...
నవంబర్లో సచిన్-వార్న్ సిరీస్
సచిన్ బ్లాస్టర్స్ Vs వార్న్ వారియర్స్: తేదీల ఖరారు
జెంటిల్మన్ గేమ్ కోసం క్రీజులోకి దిగుతున్న క్రికెట్ దేవుడు సచిన్!
ఆంధ్రజ్యోతి
కటక్పై వేటేయాలి: సునీల్ గవాస్కర్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో రెండో టీ-20 మ్యాచ్లో అభిమానుల ప్రవర్తన, పోలీసుల స్పందన తర్వాత బారాబతి స్టేడియం లో రెండేళ్ల పాటు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లూ జరగకుండా నిషేధం విధించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. సఫారీలు ఆరు వికెట్లతో నెగ్గిన ఈ మ్యాచ్లో ధోనీసేన 92 పరుగులకే కుప్పకూలడాన్ని జీర్ణించుకోలేని ...
...తలా పిడికెడు!సాక్షి
కటక్ను రెండేళ్లు నిషేధించాలి : గవాస్కర్Andhrabhoomi
కటక్ మ్యాచ్లో ప్రేక్షక్షుల తీరుపై భిన్న స్వరాలుప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో రెండో టీ-20 మ్యాచ్లో అభిమానుల ప్రవర్తన, పోలీసుల స్పందన తర్వాత బారాబతి స్టేడియం లో రెండేళ్ల పాటు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లూ జరగకుండా నిషేధం విధించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. సఫారీలు ఆరు వికెట్లతో నెగ్గిన ఈ మ్యాచ్లో ధోనీసేన 92 పరుగులకే కుప్పకూలడాన్ని జీర్ణించుకోలేని ...
...తలా పిడికెడు!
కటక్ను రెండేళ్లు నిషేధించాలి : గవాస్కర్
కటక్ మ్యాచ్లో ప్రేక్షక్షుల తీరుపై భిన్న స్వరాలు
ఆంధ్రజ్యోతి
ఐదేండ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి
Namasthe Telangana
కరాచీ: సీనియర్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఐదేండ్ల తర్వాత పాకిస్థాన్ టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా అద్భుత ఫామ్తో అలరిస్తున్న మాలిక్ను ఈనెల 13న ఇంగ్లండ్తో మొదలయ్యే టెస్ట్ సిరీస్కు పాక్ సెలెక్టర్లు 16వ ఆటగానిగా మంగళవారం ఎంపిక చేశారు. వాస్తవానికి ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్ కోసం గత నెలలో ప్రకటించిన 15 మంది ...
ఐదేళ్ల తర్వాత టెస్ట్ల్లోకి మాలిక్ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
కరాచీ: సీనియర్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఐదేండ్ల తర్వాత పాకిస్థాన్ టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా అద్భుత ఫామ్తో అలరిస్తున్న మాలిక్ను ఈనెల 13న ఇంగ్లండ్తో మొదలయ్యే టెస్ట్ సిరీస్కు పాక్ సెలెక్టర్లు 16వ ఆటగానిగా మంగళవారం ఎంపిక చేశారు. వాస్తవానికి ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్ కోసం గత నెలలో ప్రకటించిన 15 మంది ...
ఐదేళ్ల తర్వాత టెస్ట్ల్లోకి మాలిక్
ఐఎస్ఎల్-2 ఆరంభ మ్యాచ్లో కేరళ విజయం
ఆంధ్రజ్యోతి
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)-2లో సచిన్ ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్ శు భారంభం చేసింది. మంగళవారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్లో కేరళ 3-1తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ పై విజయం సాధించింది. కేరళ జట్టులో జోసు (49వ నిమిషం), రఫీ (68), శాన్సెంజ్ వాట్ (72) తలో గోల్ చేశారు. ఇక నార్త్ఈస్ట్ తరఫున వెలెజ్ (82) ఏకైక గోల్ చేశాడు.
ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)-2లో సచిన్ ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్ శు భారంభం చేసింది. మంగళవారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్లో కేరళ 3-1తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ పై విజయం సాధించింది. కేరళ జట్టులో జోసు (49వ నిమిషం), రఫీ (68), శాన్సెంజ్ వాట్ (72) తలో గోల్ చేశారు. ఇక నార్త్ఈస్ట్ తరఫున వెలెజ్ (82) ఏకైక గోల్ చేశాడు.
ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం
ఆంధ్రజ్యోతి
తిరుమలలో కూలిన కొండ చరియలు
ఆంధ్రజ్యోతి
తిరుమల రెండో ఘాట్రోడ్డులో మంగళవారం ఉదయం 5.20 గంటలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సును డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమలలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు నాని కూలి ఉంటాయని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు ...
ఏ నిమిషానికి ఏ బండ కూలునో!సాక్షి
తిరుమల ఘాట్లో కూలిన కొండ చరియలుప్రజాశక్తి
తిరుమల ఘాట్రోడ్డుపై విరిగిపడ్డ కొండచzయలుVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరుమల రెండో ఘాట్రోడ్డులో మంగళవారం ఉదయం 5.20 గంటలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సును డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమలలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు నాని కూలి ఉంటాయని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు ...
ఏ నిమిషానికి ఏ బండ కూలునో!
తిరుమల ఘాట్లో కూలిన కొండ చరియలు
తిరుమల ఘాట్రోడ్డుపై విరిగిపడ్డ కొండచzయలు
Namasthe Telangana
మెట్రో పిల్లర్ల నిర్మాణం... ఖైరతాబాద్ జంక్షన్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్: ఖైరతాబాద్ జంక్షన్లో మెట్రో పిల్లర్ల నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ముఖ్యంగా రద్దీ సమయంలో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో పంజాగుట్ట, బంజారాహిల్స్ ట్రాఫిక్పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మెట్రో పనులు మరో మూడు నెలలు పాటు కొనసాగుతుండటంతో వాహన చోదకులు ప్రత్యామ్నాయ రహదారుల్లో ...
ఖైరతాబాద్లో ప్రత్నామ్నాయ మార్గాలు చూసుకోవాలిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్: ఖైరతాబాద్ జంక్షన్లో మెట్రో పిల్లర్ల నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ముఖ్యంగా రద్దీ సమయంలో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో పంజాగుట్ట, బంజారాహిల్స్ ట్రాఫిక్పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మెట్రో పనులు మరో మూడు నెలలు పాటు కొనసాగుతుండటంతో వాహన చోదకులు ప్రత్యామ్నాయ రహదారుల్లో ...
ఖైరతాబాద్లో ప్రత్నామ్నాయ మార్గాలు చూసుకోవాలి
ఆంధ్రజ్యోతి
వికాస్, శివ శుభారంభం
సాక్షి
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై ...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్Andhrabhoomi
నేటి నుంచి ప్రపంచ బాక్సింగ్ పోటీలు : దోహ విజయంపై భారత బాక్సర్లు దృష్టిప్రజాశక్తి
'రియో' బెర్త్పై భారత బాక్సర్ల గురి!ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై ...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్
నేటి నుంచి ప్రపంచ బాక్సింగ్ పోటీలు : దోహ విజయంపై భారత బాక్సర్లు దృష్టి
'రియో' బెర్త్పై భారత బాక్సర్ల గురి!
వచ్చే 24 గంటల్లో అల్పపీడనం.. విస్తారంగా వానలు
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానలు కురిసేందుకు మరింత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి రాయలసీమలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల అవర్తనం బలపడనుంది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా ...
రెండు రోజుల్లో అల్పపీడనంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానలు కురిసేందుకు మరింత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి రాయలసీమలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల అవర్తనం బలపడనుంది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా ...
రెండు రోజుల్లో అల్పపీడనం
ఆంధ్రజ్యోతి
ఆసుపత్రి పాలైన సిద్ధూ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ నాయకుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ ఆసుపత్రి పాలయ్యాడు. సిరల్లో రక్తం గడ్డకట్టడంతో సిద్ద్ధూను మంగళవారం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డీప్ వీన్ త్రోంబోసిస్ (డీవీటీ)గా పిలిచే ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అయితే ...
ఆస్పత్రిలో సిద్ధూసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ నాయకుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ ఆసుపత్రి పాలయ్యాడు. సిరల్లో రక్తం గడ్డకట్టడంతో సిద్ద్ధూను మంగళవారం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డీప్ వీన్ త్రోంబోసిస్ (డీవీటీ)గా పిలిచే ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అయితే ...
ఆస్పత్రిలో సిద్ధూ
సాక్షి
దాయాదుల సమరానికి అవకాశాల్లేవ్
Andhrabhoomi
కరాచీ, అక్టోబర్ 6: భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది డిసెంబర్లో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ అవకాశాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశాడు. ఇస్లామాబాద్లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ...
'భారత్-పాక్ ల మధ్య క్రికెట్ అనుమానమే'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, అక్టోబర్ 6: భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది డిసెంబర్లో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ అవకాశాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశాడు. ఇస్లామాబాద్లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ...
'భారత్-పాక్ ల మధ్య క్రికెట్ అనుమానమే'
沒有留言:
張貼留言