2015年10月13日 星期二

2015-10-14 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్   
సాక్షి
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల ...

ఘరానా ఎర్రచనందనం స్మగ్లర్ అరెస్టు: శేషాచలం అడవుల్లో కాల్పులు   Oneindia Telugu
అంతర్జాతీయ స్మగ్లర్‌ ఫయాజ్‌ అరెస్ట్‌   ప్రజాశక్తి
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్ట్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నెం.1 టెస్ట్‌ టీమ్‌కు రూ. 6.51 కోట్లు   
ఆంధ్రజ్యోతి
దుబాయ్‌: టాప్‌ టెస్ట్‌ ర్యాంక్‌ టీమ్‌కు ప్రతి ఏడాదీ అందించే ప్రైజ్‌ మనీని రెట్టింపు చేయాలని ఐసీసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌ టాప్‌ టీమ్‌కు ప్రస్తుతం ఇస్తున్న నగదు బహుమతిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి రూ. 3.25 కోట్ల నుంచి రూ. 6.51 కోట్లకు పెంచింది. అంతేకాకుండా మహిళా క్రికెట్‌ అభివృద్ధి కోసం వెచ్చించే నిధులను ఐదు రెట్లు ...

టాప్ టెస్టు జట్టుకు రూ. 6.5 కోట్లు   సాక్షి
టెస్టు జట్టు ప్రైజ్‌మనీ రెండింతలు   Namasthe Telangana
టాప్ టెస్టు టీమ్‌కు ప్రైజ్ మనీ రెట్టింపు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆసియా చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన శే్వత   
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారత బాడీబిల్డర్ శే్వతా రాథోర్ చరిత్ర సృష్టించింది ఉజ్బెకిస్తాన్‌లో ఇటీవల జరిగిన 49వ ఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా బాడీబిల్డర్‌గా రికార్డులకు ఎక్కింది. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శే్వతా రాథోర్ ఆసియా చాంపియన్‌షిప్స్ మహిళల ఫిట్నెస్ ...

బాడీబిల్డర్ శ్వేత కొత్త చరిత్ర   సాక్షి
బాడీబిల్డింగ్‌లో శ్వేతకు రజతం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వియత్నాం ఓపెన్‌లో ఒకే ఒక్కడు సాకేత్ రెండో రౌండ్‌కు చేరిక   
Andhrabhoomi
హోచిమిన్ సిటీ (వియత్నాం), అక్టోబర్ 13: హోచిమిన్ సిటీలో జరుగుతున్న వియత్నాం ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మంగళవారం సాకేత్ మైనేని మినహా మిగిలిన భారత ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలో దిగిన సాకేత్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 6-4, 7-6(3) వరుస సెట్ల తేడాతో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు గెరార్డ్ గ్రానోలర్స్‌ను ...

సాకేత్ శుభారంభం   సాక్షి
వియత్నాం ఓపెన్‌లో సాకేత్‌ ముందంజ   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


దసరా, దీపావళి సందర్భంగా 117 ప్రత్యేక రైళ్లు   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌ : దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వివిధ మార్గాల్లో 117 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం స్పెషల్‌ (రైల్‌ నెం 08500)) సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 14న సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 విశాఖపట్నం చేరుతుంది. షిర్డీ-కాచిగూడ ...

దసరా సందర్భంగా 46 ప్రత్యేక రైళ్లు   Vaartha
దసరాకు 46 ప్రత్యేక రైళ్లు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


శంకుస్థాపన ముందే హామీలు నెరవేర్చాలి   
సాక్షి
విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రాజ ధాని ప్రాంత ప్రజల్లో తీవ్ర ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
బీవోబీ స్కాంలో ఆరుగురు అరెస్టు   
సాక్షి
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో వెలుగుచూసిన రూ. ఆరు వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో నలుగురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టుచేయగా, మరో ఇద్దరిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్ కు చెందిన బ్రాంచ్ హెడ్ సురేశ్ కుమార్ గార్గ్, ఫారెన్ ...

రూ.6వేల కోట్ల నల్లధనం కేసులో.. 50 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేరళపై కోల్‌కతా విజయం   
సాక్షి
కోల్‌కతా: సొంత గడ్డపై తొలి మ్యాచ్.. అందునా ఆడింది ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సమక్షంలో.. ఇంకేముంది డిఫెండింగ్ చాంప్ అట్లెటికో డి కోల్‌కతా ఆటగాళ్లు దుమ్ము రేపే ఆటను ప్రదర్శించారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ల్) రెండో సీజన్‌లో భాగంగా మంగళవారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2-1తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించింది. గత సీజన్ ఫైనల్ ...

అదరగొట్టిన అట్లెటికో   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫిక్సింగ్ ఆరోపణలపై దినేశ్ మోంగియా   
Namasthe Telangana
చండీగఢ్: ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో తాను ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపించిన న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా అన్నాడు. ఐసీఎల్ సందర్భంగా మ్యాచ్‌లను ఫిక్స్ చేసిన నలుగురితో కూడిన తమ గ్యాంగ్‌లో మోంగియా ఓ సభ్యుడని లూ విన్సెంట్ సోమవారం లండన్ కోర్టు ...

విన్సెంట్‌పై పరువు నష్టం దావా యోచనలో మోంగియా   ఆంధ్రజ్యోతి
దినేష్ మోంగియా ఫిక్సర్.. డబ్బుతో పాటు అందమైన అమ్మాయిలను కూడా..?   వెబ్ దునియా
దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఫెడెక్స్‌కు అనామకుడి షాక్‌   
ఆంధ్రజ్యోతి
షాంఘై: 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు రోజర్‌ ఫెడరర్‌కు ఓ అనామక ఆటగాడు షాకిచ్చాడు. షాంఘై మాస్టర్స్‌ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన రెండో రౌండ్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6-7 (4), 6-2, 3-6తో 70వ ర్యాంకర్‌ ఆల్బర్ట్‌ రామోస్‌ వినోలాస్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. కెరీర్‌లో ఇంతవరకూ ఒక్క టైటిల్‌ కూడా నెగ్గని వినోలాస్‌ ...

షాంగై ఓపెన్‌లో ఫెడరర్‌ ఔట్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言