సాక్షి
సొంతగడ్డపై భారత్ ప్రమాదకారి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్గా బరిలోకి దిగుతుందన్నాడు. 'స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు ...
భారత్కే టి-20 వరల్డ్ కప్!Andhrabhoomi
టీ-20 వరల్డ్కప్ ఫేవరెట్ టీమిండియా..!ఆంధ్రజ్యోతి
టీ 20 ప్రపంచకప్ ఫెవరేట్ టీమిండియానే..ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్గా బరిలోకి దిగుతుందన్నాడు. 'స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు ...
భారత్కే టి-20 వరల్డ్ కప్!
టీ-20 వరల్డ్కప్ ఫేవరెట్ టీమిండియా..!
టీ 20 ప్రపంచకప్ ఫెవరేట్ టీమిండియానే..
పూనమ్,విష్ణుకు స్వర్ణాలు
ప్రజాశక్తి
పుణే: కామన్వెల్త్ వెయిట్ లిప్టింగ్ పోటీల్లో మూడో రోజు బుధవారం నాడు భారత్ లిఫ్టర్లు పతకాల పంట పండించారు.63 కిలోల కేటగిరిలో సీనియర్, జూనియర్ కేటగిరుల్లో పూనమ్ యాదవ్ బంగారు పతకాలను కైవసం చేసుకొంది. 63 కిలోల యూత్ విభాగంలో జి లలిత రజత పతకం కైవసం చేసుకుంది. ఎస్ విష్ణుకాంత్ రాగాల వెంకట రాహుల్, వికాస్ ఠాకూర్లు తమ వి భాగాల్లో వివిధ ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
పుణే: కామన్వెల్త్ వెయిట్ లిప్టింగ్ పోటీల్లో మూడో రోజు బుధవారం నాడు భారత్ లిఫ్టర్లు పతకాల పంట పండించారు.63 కిలోల కేటగిరిలో సీనియర్, జూనియర్ కేటగిరుల్లో పూనమ్ యాదవ్ బంగారు పతకాలను కైవసం చేసుకొంది. 63 కిలోల యూత్ విభాగంలో జి లలిత రజత పతకం కైవసం చేసుకుంది. ఎస్ విష్ణుకాంత్ రాగాల వెంకట రాహుల్, వికాస్ ఠాకూర్లు తమ వి భాగాల్లో వివిధ ...
Oneindia Telugu
ఓటమి అంచున దక్షిణాఫ్రికా: 9 వికెట్లు డౌన్
Oneindia Telugu
ఇండోర్: దక్షిణాఫ్రికాపై ఒంటరి పోరు చేసి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో వన్డేలో విజయం సాధించాడు. ఈ విజయం ధోనీకే దక్కుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్లు పటపటా రాలిన స్థితిలో ధోనీ క్రీజుపై నిలదొక్కుకుని 92 పరుగులు చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. భారత్ 9 వికెట్ల నష్టానికి 247 ...
దక్షిణాఫ్రికాపై టీమిండియాకు 'తొలి' విజయం .. గెలిపించిన ధోనీAndhrabhoomi
మ్యాచ్ ను 'టర్న్' చేసి ఆశలు రేకెత్తించారు!సాక్షి
ఓటమికి వీడ్కోలుప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇండోర్: దక్షిణాఫ్రికాపై ఒంటరి పోరు చేసి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో వన్డేలో విజయం సాధించాడు. ఈ విజయం ధోనీకే దక్కుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్లు పటపటా రాలిన స్థితిలో ధోనీ క్రీజుపై నిలదొక్కుకుని 92 పరుగులు చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. భారత్ 9 వికెట్ల నష్టానికి 247 ...
దక్షిణాఫ్రికాపై టీమిండియాకు 'తొలి' విజయం .. గెలిపించిన ధోనీ
మ్యాచ్ ను 'టర్న్' చేసి ఆశలు రేకెత్తించారు!
ఓటమికి వీడ్కోలు
Oneindia Telugu
ధోనీ గెలిచాడు!: నోళ్లూ మూయించిన 'బెస్ట్ ఫినిషర్'
Oneindia Telugu
ఇండోర్: విమర్శించే వారి నోళ్లు మూయించేలా భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. తనను బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో అర్థమయ్యేలా చేశాడు. బ్యాట్స్మెన్ అందరూ విఫలమైన చోట.. ధోనీ భారత్ పరువు నిలబెట్టాడు. భారత్ను గెలిపించాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో ధోనీ బ్యాటింగ్, ...
ఫుల్ జోష్లో ధోనీ సేనNTVPOST
ఇండోర్ వన్డేలో సౌతాఫ్రికా టార్గెట్ 248... కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీఆంధ్రజ్యోతి
3 పరుగులకే సెంచరీ వీరుడు అవుట్సాక్షి
ప్రజాశక్తి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇండోర్: విమర్శించే వారి నోళ్లు మూయించేలా భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. తనను బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో అర్థమయ్యేలా చేశాడు. బ్యాట్స్మెన్ అందరూ విఫలమైన చోట.. ధోనీ భారత్ పరువు నిలబెట్టాడు. భారత్ను గెలిపించాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో ధోనీ బ్యాటింగ్, ...
ఫుల్ జోష్లో ధోనీ సేన
ఇండోర్ వన్డేలో సౌతాఫ్రికా టార్గెట్ 248... కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ
3 పరుగులకే సెంచరీ వీరుడు అవుట్
ఆంధ్రజ్యోతి
షోయబ్ డబుల్ సెంచరీ
ఆంధ్రజ్యోతి
అబుదాబి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. షోయబ్ (245) కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేయడంతో.. పాక్ తొలి ఇన్నింగ్స్ను 523/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అషద్ షఫీక్ (107) సెంచరీతో రాణించాడు. షోయబ్-షఫీక్ ఐదో వికెట్కు 248 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు.
షోయబ్ డబుల్ సెంచరీసాక్షి
124 పరుగులతో అదరగొట్టేసిన షోయబ్ మాలిక్: సానియానే కారణమంటూ..?!వెబ్ దునియా
నా భార్యనే కారణం: సానియాపై షోయబ్ ప్రశంసthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అబుదాబి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. షోయబ్ (245) కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేయడంతో.. పాక్ తొలి ఇన్నింగ్స్ను 523/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అషద్ షఫీక్ (107) సెంచరీతో రాణించాడు. షోయబ్-షఫీక్ ఐదో వికెట్కు 248 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు.
షోయబ్ డబుల్ సెంచరీ
124 పరుగులతో అదరగొట్టేసిన షోయబ్ మాలిక్: సానియానే కారణమంటూ..?!
నా భార్యనే కారణం: సానియాపై షోయబ్ ప్రశంస
సాక్షి
'మహి' మాన్వితం....
సాక్షి
చాలామంది దృష్టిలో జట్టుకు భారంగా కనిపించిన మనిషి ఇప్పుడు బాహుబలిలా ఒక్కడే జట్టు బరువు మోశాడు. ఫినిషింగ్ టచ్ పోయిందంటూ వస్తున్న విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్తో సమాధానం చెప్పాడు. ఇలా ఆడటం కొత్త కాదు... కాకపోతే ఇప్పుడు మరోసారి చేసి చూపించాడు. బ్యాట్స్మన్గా, కెప్టెన్గా తన కత్తికి రెండు వైపులా ఉన్న పదును ధోని మరోసారి ప్రదర్శించాడు.
ఇంకా మరిన్ని »
సాక్షి
చాలామంది దృష్టిలో జట్టుకు భారంగా కనిపించిన మనిషి ఇప్పుడు బాహుబలిలా ఒక్కడే జట్టు బరువు మోశాడు. ఫినిషింగ్ టచ్ పోయిందంటూ వస్తున్న విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్తో సమాధానం చెప్పాడు. ఇలా ఆడటం కొత్త కాదు... కాకపోతే ఇప్పుడు మరోసారి చేసి చూపించాడు. బ్యాట్స్మన్గా, కెప్టెన్గా తన కత్తికి రెండు వైపులా ఉన్న పదును ధోని మరోసారి ప్రదర్శించాడు.
సాక్షి
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి
సాక్షి
సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ...
ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ఆంధ్రజ్యోతి
జగన్ డిశ్చార్జ్ప్రజాశక్తి
బ్రదర్ అనిల్ పరామర్శ: ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జీOneindia Telugu
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ...
ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జ్
జగన్ డిశ్చార్జ్
బ్రదర్ అనిల్ పరామర్శ: ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జీ
Oneindia Telugu
కెప్టెన్సీ అద్భుతం: భజ్జీ, క్రెడిట్ వారిదేన్న ధోనీ
Oneindia Telugu
ఇండోర్: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ అద్భుతమని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో ధోనీ అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజయం సాధించిందని ప్రశంసలతో ముంచెత్తాడు భజ్జీ. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం ...
ధోనీకి గురువు లేడనే భయం పట్టుకుందా!NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇండోర్: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ అద్భుతమని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో ధోనీ అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజయం సాధించిందని ప్రశంసలతో ముంచెత్తాడు భజ్జీ. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం ...
ధోనీకి గురువు లేడనే భయం పట్టుకుందా!
శంకుస్థాపన ముందే హామీలు నెరవేర్చాలి
సాక్షి
విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రాజ ధాని ప్రాంత ప్రజల్లో తీవ్ర ...
ఇంకా మరిన్ని »
సాక్షి
విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రాజ ధాని ప్రాంత ప్రజల్లో తీవ్ర ...
సాక్షి
వెక్కిరిస్తున్న పాతాళ గంగ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాతాళ గంగ మరింత లోతుల్లోకి వెళ్లి వెక్కిరిస్తోంది. పైకి రాకుండా మరింత కిందికి పోతోంది. తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులతో భూగర్భజలాలు మరీ ఘోరంగా అడుగంటిపోతున్నాయి. బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఖరీఫ్ నట్టేట ముంచినా రబీ అయినా ఆదుకుంటుందన్న భరోసా లేదు. తాగునీటికీ కటకట ఏర్పడే ప్రమాదం నెలకొంది.
పాతాళంలో గంగ !ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాతాళ గంగ మరింత లోతుల్లోకి వెళ్లి వెక్కిరిస్తోంది. పైకి రాకుండా మరింత కిందికి పోతోంది. తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులతో భూగర్భజలాలు మరీ ఘోరంగా అడుగంటిపోతున్నాయి. బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఖరీఫ్ నట్టేట ముంచినా రబీ అయినా ఆదుకుంటుందన్న భరోసా లేదు. తాగునీటికీ కటకట ఏర్పడే ప్రమాదం నెలకొంది.
పాతాళంలో గంగ !
沒有留言:
張貼留言