ఆంధ్రజ్యోతి
తెలంగాణ 'నిర్మాణానికి' చైనా ధనం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి! నిర్మాణ రంగానికి చైనా.. వ్యవసాయం వైద్యం, పర్యాటకానికి నెదర్లాండ్స్ ఊతమిచ్చేందుకు సిద్ధమవగా దక్షిణాసియా మొత్తానికి సేవలందించేలా రాష్ట్రంలో ప్లానింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ప్రకటించింది. ఆయా రంగాల్లో ...
టన్నెళ్లు, వంతెనలు నిర్మిస్తాం!సాక్షి
హుస్సేన్ సాగర్ టవర్ కు చైనా బ్యాంక్ సాయంNews Articles by KSR
రాష్ట్ర నిర్మాణ రంగానికి చైనా కంపెనీల సంసిద్ధతNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి! నిర్మాణ రంగానికి చైనా.. వ్యవసాయం వైద్యం, పర్యాటకానికి నెదర్లాండ్స్ ఊతమిచ్చేందుకు సిద్ధమవగా దక్షిణాసియా మొత్తానికి సేవలందించేలా రాష్ట్రంలో ప్లానింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ప్రకటించింది. ఆయా రంగాల్లో ...
టన్నెళ్లు, వంతెనలు నిర్మిస్తాం!
హుస్సేన్ సాగర్ టవర్ కు చైనా బ్యాంక్ సాయం
రాష్ట్ర నిర్మాణ రంగానికి చైనా కంపెనీల సంసిద్ధత
Oneindia Telugu
ఇంట్లోకి రానివ్వడం లేదు: పేరెంట్స్పై పోర్న్ స్టార్ ఫిర్యాదు
Oneindia Telugu
మాస్కో: తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని, కొడ్తున్నారని రష్యా పోర్న్ స్టార్ వ్లాదిస్లావా జాత్యగాలోవా(20) పోలీసులను ఆశ్రయించింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను వారు కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్గా తిరిగిరావడంతో వ్లాదిస్లావా ...
'హెల్ప్' అంటూ పోలీసులను ఆశ్రయించిన పోర్న్-స్టార్Teluguwishesh
పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్సాక్షి
పోలీస్ స్టేషన్ లో పోర్న్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
మాస్కో: తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని, కొడ్తున్నారని రష్యా పోర్న్ స్టార్ వ్లాదిస్లావా జాత్యగాలోవా(20) పోలీసులను ఆశ్రయించింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను వారు కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్గా తిరిగిరావడంతో వ్లాదిస్లావా ...
'హెల్ప్' అంటూ పోలీసులను ఆశ్రయించిన పోర్న్-స్టార్
పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్
పోలీస్ స్టేషన్ లో పోర్న్
Oneindia Telugu
బిజెపి ఓడితే పాక్లో దీపావళి: సుశీల్ కుమార్
Oneindia Telugu
పాట్నా: బీహార్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే పాకిస్థాన్, చైనా దేశాలు గడగడలాడుతాయని బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలు మోడీని బలపరచాలని, ఇక్కడ బీజేపి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించాలని సుశీల్ ...
బీహార్ పోల్.. అమిత్ షా వ్యాఖ్యలపై గరం గరం.. బీహార్ ఏమైనా పాకిస్థానా?వెబ్ దునియా
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే పాకిస్థాన్, చైనా దేశాలు గడగడలాడుతాయని బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలు మోడీని బలపరచాలని, ఇక్కడ బీజేపి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించాలని సుశీల్ ...
బీహార్ పోల్.. అమిత్ షా వ్యాఖ్యలపై గరం గరం.. బీహార్ ఏమైనా పాకిస్థానా?
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'
వెబ్ దునియా
జంటలూ.. ఇకపై ఇద్దరు పిల్లన్ని కనండి : చైనా ప్రభుత్వం
వెబ్ దునియా
చైనా జంటలకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 'మనమిద్దరం.. మనకొక్కరు' (ఒకే బిడ్డ) అనే విధానానికి స్వస్తి చెప్పింది. ఇకనుంచి చైనా జంటలు ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి జనాభా నియంత్రణలో చైనా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహిస్తూ వచ్చింది. గత 35 ఏళ్లుగా ఈ విధానాన్ని ...
కనండి బాబూ కనండి బాబూNTVPOST
ప్లీజ్ పిల్లల్ని కనండి: జంటలకు చైనా రిక్వెస్ట్... ఎందుకింత మార్పు?Telugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా జంటలకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 'మనమిద్దరం.. మనకొక్కరు' (ఒకే బిడ్డ) అనే విధానానికి స్వస్తి చెప్పింది. ఇకనుంచి చైనా జంటలు ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి జనాభా నియంత్రణలో చైనా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహిస్తూ వచ్చింది. గత 35 ఏళ్లుగా ఈ విధానాన్ని ...
కనండి బాబూ కనండి బాబూ
ప్లీజ్ పిల్లల్ని కనండి: జంటలకు చైనా రిక్వెస్ట్... ఎందుకింత మార్పు?
సాక్షి
విమానంలో మంటలు.. 15 మందికి గాయాలు
సాక్షి
మియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో రన్ వే పై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం బోయింగ్ 767 విమానం వెనిజులా కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో 101 మంది ప్రయాణికులు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో రన్ వే పై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం బోయింగ్ 767 విమానం వెనిజులా కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో 101 మంది ప్రయాణికులు ...
Namasthe Telangana
రాధాకృష్ణపై అడ్వకేట్ జేఏసీ ఫిర్యాదు
Namasthe Telangana
Advocate JAC complained on Andhrajyothy Radhakrishna బంజారాహిల్స్: నిరాధార వార్తలు, కథనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం ...
సాగర్ ఒడ్డున టవర్: 85 శాతం ఇస్తామన్న చైనా కంపెనీ, రాధాకృష్ణ! ఖబడ్దార్: అడ్వోకేట్ జెఏసిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
Advocate JAC complained on Andhrajyothy Radhakrishna బంజారాహిల్స్: నిరాధార వార్తలు, కథనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం ...
సాగర్ ఒడ్డున టవర్: 85 శాతం ఇస్తామన్న చైనా కంపెనీ, రాధాకృష్ణ! ఖబడ్దార్: అడ్వోకేట్ జెఏసి
మందుపాతర పేలి 8 మంది మృతి
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ మర్వార్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి గిరిజన తెగ నాయకుడి కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో గిరిజన నాయకుడితోపాటు ఏడుగురు మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం మీడియా డైలీ టైమ్స్ వెల్లడించింది. అలాగే కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ మర్వార్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి గిరిజన తెగ నాయకుడి కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో గిరిజన నాయకుడితోపాటు ఏడుగురు మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం మీడియా డైలీ టైమ్స్ వెల్లడించింది. అలాగే కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ...
Oneindia Telugu
అణు ఆయుధాలతో పాక్ పన్నాగం
Oneindia Telugu
అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము ...
నిజం చెప్పిన ముషారఫ్ఆంధ్రజ్యోతి
కశ్మీర్లో ఉగ్రచిచ్చు పెట్టాంసాక్షి
లాడెన్ ఒకప్పుడు మా హీరో..Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము ...
నిజం చెప్పిన ముషారఫ్
కశ్మీర్లో ఉగ్రచిచ్చు పెట్టాం
లాడెన్ ఒకప్పుడు మా హీరో..
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠంపై కమ్యూనిస్టు మహిళ విద్యాదేవి భండారీ
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిష్టించనున్నారు. ఈమె కమ్యూనిస్టు మహిళ కావడం గమనార్హం. ఆమె పేరు విద్యాదేవి భండారీ. ఇటీవలే సొంత లౌకిక రాజ్యాంగాన్ని సైతం లిఖించుకున్న నేపాల్లో మొట్టమొదటిసారి ఒక మహిళకు దేశాధ్యక్ష పదవిని ఎంపిక చేశారు. అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ...
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి ప్రమాణంNamasthe Telangana
నేపాల్కు తొలి అధ్యక్షురాలుసాక్షి
మహిళకి తొలిసారిగా నేపాల్ అధ్యక్ష పగ్గాలు: విద్యాదేవి ఎవరు?Telugupopular
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిష్టించనున్నారు. ఈమె కమ్యూనిస్టు మహిళ కావడం గమనార్హం. ఆమె పేరు విద్యాదేవి భండారీ. ఇటీవలే సొంత లౌకిక రాజ్యాంగాన్ని సైతం లిఖించుకున్న నేపాల్లో మొట్టమొదటిసారి ఒక మహిళకు దేశాధ్యక్ష పదవిని ఎంపిక చేశారు. అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ...
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి ప్రమాణం
నేపాల్కు తొలి అధ్యక్షురాలు
మహిళకి తొలిసారిగా నేపాల్ అధ్యక్ష పగ్గాలు: విద్యాదేవి ఎవరు?
Oneindia Telugu
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్, ఆఫ్రికాలు ధ్రువతారలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటనNamasthe Telangana
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?వెబ్ దునియా
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయంOneindia Telugu
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటన
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయం
沒有留言:
張貼留言