2015年10月14日 星期三

2015-10-15 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం   
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని ...

రహస్య ఫైళ్లు బయట పెడతాం   Andhrabhoomi
దీదీకి ఝలక్ ఇచ్చిన మోడీ   NTVPOST
నేతాజీ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోడి   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
నేను కాదు చంపింది... గుట్టువిప్పిన ఇంద్రాణి   
తెలుగువన్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని ...

షీనాను నేను చంపలేదు.. ఆయనే హతమార్చాడు: ఇంద్రాణి ఎవరిని చెప్తోంది.!?   వెబ్ దునియా
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'   సాక్షి
నేను కాదు హత్య చేసింది- గుట్టు విప్పిన ఇంద్రాణి   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత్-పాక్ సరిహద్దు: రూ. 60 కోట్ల హెరాయిన్ సీజ్   
Oneindia Telugu
అమృత్ సర్: భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ (డ్రగ్స్)ను భారత జవాన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంలో పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్స్ తప్పించుకుని భారత్ సరిహద్దు దాటి తప్పించుకున్నారు. ప్రతి రోజు రాత్రి భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సందర్బంలో పంజాబ్ లోని ...

రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత   సాక్షి
పంజాబ్‌లో 12 కిలోల హెరాయిన్‌ స్వాధీనం   Andhrabhoomi
హెరాయిన్‌ పట్టివేత   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
విపక్షాలది విచ్ఛిన్న రాజకీయం   
Andhrabhoomi
కోల్‌కతా, అక్టోబర్ 14: దాద్రి ఘటన, పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ కచేరిని వ్యతిరేకించడం లాంటి సంఘటనలు బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఈ సంఘటనలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన ప్రతిపక్షాలు కుహనా లౌకికవాదానికి, విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు మతతత్వం ...

దురదృష్టకరం.. అవాంఛనీయం!   సాక్షి
విపక్షాల వక్రీకరణ రాజకీయం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజధాని శంకుస్థాపనకు రండి   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రావాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం పలువురు జాతీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. స్వచ్ఛభారత్ సబ్ గ్రూప్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు.. ఈ విభాగం రూపొందించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ ...

తప్పకుండా వస్తా   ఆంధ్రజ్యోతి
అమరావతికి రండి: హామీలతో.. బాబు బిజీ, మోడీ ప్రశంస, శంకిచొద్దని వెంకయ్య   Oneindia Telugu
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ   News Articles by KSR
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కేంద్రం చిత్తశుద్ధిని శంకించొద్దు   
ఆంధ్రజ్యోతి
ఆ అలవాటు మాకు లేదు; హామీలన్నీ కేంద్రానికి గుర్తే .. అన్నిటినీ నెరవేరుస్తాం :కేంద్ర మంత్రి వెంకయ్య. ''ఏపీకి కేంద్రం సాయం చసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కేంద్ర సహాయం గురించి రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఏపీకి సాయంపై కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు''. - కేంద్ర మంత్రి వెంకయ్య.
ఏపీకి సహకరిస్తాం డోంట్ వర్రీ: అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్!   వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది   సాక్షి
కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుపతి రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. ఉద్రిక్తత!   
వెబ్ దునియా
తిరుపతి రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్‌లో బాంబులు పెట్టామన్న గుర్తు తెలియని దుండగుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్‌లో బాంబుందన్న సమాచారంతో ఆర్పీఎఫ్ ...

తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు   సాక్షి
తిరుపతి రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్‌కు డిగ్గీ మద్దతు.. కేసీఆర్‌ది కుటుంబ పాలన.. ప్రజలను పిచ్చోళ్లను చేయడంలో..?   
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దీక్షకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న ...

డిగ్గీపై ఏపీసీసీ భగ్గు!   ఆంధ్రజ్యోతి
జగన్ దీక్షకు కాంగ్రెస్ మద్దతు! దీని భావమేమి 'డిగ్గీ రాజా'?   Telugupopular
యుపిఏ హామీని తుంగలో తొక్కుతున్న మోదీ   Andhrabhoomi
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి పంపిన బెంగాలీ రచయిత్రి   
ప్రజాశక్తి
కొల్‌కతా: దేశంలో అవార్డులను వెనక్కి పంపే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజా ఈ జాబితాలో ప్రముఖ బెంగాలీ రచయిత్రి మందాక్రాంతా సేన్‌ కూడా చేరారు. దేశంలో భావ,వాక్‌ స్వేచ్ఛపై మితవాదులు చేస్తున్న దాడులకు, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గతంలో తనకు లభించిన సాహిత్య అకాడమీ యువ రచయితల ప్రత్యేక అవార్డును వెనక్కి తిప్పిపంపారు. సేన్‌కు 2004లో ఈ ...

'భారత్ హిందువులది కాదు.. హిందుస్తానీలది!'   సాక్షి
తీవ్రంగా గర్హించాల్సిందే   Andhrabhoomi
పద్మశ్రీని వెనక్కి ఇచ్చిన పంజాబీ రచయిత్రి   Vaartha

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైలు బోగీలో ఆ తల్లి బిడ్డను ప్రసవిస్తుంటే అంతా పారిపోయారు... అతనొక్కడే దేవుడిలా...   
వెబ్ దునియా
లోకల్ రైళ్లు ఎంత రద్దీగా ఉంటాయో తెలియనిదేముంది...? ముఖ్యంగా మహానగరాల్లో అయితే మరీనూ. మంగళవారం నాడు 9 నెలల నిండు గర్భిణి అయిన సుదేవి అనే మహిళను తీసుకుని ఆమె భర్త రాంలాల్ పాల్ ముంబై లోకల్ రైలు ఎక్కాడు. ఆమెను ముంబై లోని కేఈఎం ఆసుపత్రిలో ప్రసవానికి చేర్పించాలని తీసుకెళుతున్నాడు. ఐతే మధ్యలోనే ఆమెకు నొప్పులు ...

లోకల్ రైలులో పండంటి బిడ్డకు ప్రాణం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言