వెబ్ దునియా
నన్ను ఒంటరిగా వుంచొద్దు ప్లీజ్.. ఒత్తిడి పెరిగిపోతోంది: ఇంద్రాణి
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు డైలులో చుక్కలు కనిపిస్తున్నాయి. కన్నకూతురినే హత్యచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి, ప్రస్తుతం తనను జైలులో ఒంటరిగా వుంచొద్దని జైలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కార్పొరేట్ ఆఫీసు, లగ్జరీ కారు, ఇళ్లు, పార్టీ అంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇంద్రాణిని ...
ఇంద్రాణి ఆత్మహత్యకు యత్నించలేదు: జైళ్ల శాఖ ఐజిAndhrabhoomi
ఒంటరిగా ఉండలేకపోతున్నానుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు డైలులో చుక్కలు కనిపిస్తున్నాయి. కన్నకూతురినే హత్యచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి, ప్రస్తుతం తనను జైలులో ఒంటరిగా వుంచొద్దని జైలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కార్పొరేట్ ఆఫీసు, లగ్జరీ కారు, ఇళ్లు, పార్టీ అంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇంద్రాణిని ...
ఇంద్రాణి ఆత్మహత్యకు యత్నించలేదు: జైళ్ల శాఖ ఐజి
ఒంటరిగా ఉండలేకపోతున్నాను
Oneindia Telugu
విభజన బిల్లుపై ఉండవల్లి పుస్తకం: సోనియాను అవమానించొద్దని విహెచ్ ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు శుక్రవారం భగ్గుమన్నారు. ఉండవల్లి తీరు సరికాదన్నారు. విభజనపై మరోసారి చర్చ జరగాలని రాష్ట్రపతికి ఉండవల్లి పుస్తకం ఇవ్వడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ...
ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్తెలుగువన్
విభజన చట్టానికి లోక్సభ ఆమోదం లేదు: ఉండవల్లిఆంధ్రజ్యోతి
విభజన బిల్లు లోక్సభలో పాస్ కాలేదుసాక్షి
News Articles by KSR
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు శుక్రవారం భగ్గుమన్నారు. ఉండవల్లి తీరు సరికాదన్నారు. విభజనపై మరోసారి చర్చ జరగాలని రాష్ట్రపతికి ఉండవల్లి పుస్తకం ఇవ్వడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ...
ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్
విభజన చట్టానికి లోక్సభ ఆమోదం లేదు: ఉండవల్లి
విభజన బిల్లు లోక్సభలో పాస్ కాలేదు
Andhrabhoomi
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదం
Andhrabhoomi
శ్రీనగర్, అక్టోబర్ 8: తనకు చెందిన హాస్టల్లో ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆవుమాంసంతో పార్టీ ఇవ్వడంతో చెలరేగిన వివాదం కాశ్మీర్ అసెంబ్లీని చుట్టుముట్టింది. శాసనసభలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్పై బిజెపి ఎమ్మెల్యేలు గురువారం దాడిచేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆవుమాంసంపై నిషేధానికి సంబంధించిన బిల్లును ...
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేను చితకబాదారుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
శ్రీనగర్, అక్టోబర్ 8: తనకు చెందిన హాస్టల్లో ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆవుమాంసంతో పార్టీ ఇవ్వడంతో చెలరేగిన వివాదం కాశ్మీర్ అసెంబ్లీని చుట్టుముట్టింది. శాసనసభలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్పై బిజెపి ఎమ్మెల్యేలు గురువారం దాడిచేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆవుమాంసంపై నిషేధానికి సంబంధించిన బిల్లును ...
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేను చితకబాదారు
సాక్షి
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
సముచిత గుర్తింపు!ఆంధ్రజ్యోతి
ట్యునీషియా శాంతి సంస్థ క్వార్టెట్కు నోబెల్Vaartha
ట్యునీషియా బృందానికి నోబెల్ శాంతిAndhrabhoomi
News Articles by KSR
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
సముచిత గుర్తింపు!
ట్యునీషియా శాంతి సంస్థ క్వార్టెట్కు నోబెల్
ట్యునీషియా బృందానికి నోబెల్ శాంతి
Oneindia Telugu
లాలూ బీఫ్ వ్యాఖ్యలపై మోడీ మండిపాటు
ప్రజాశక్తి
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగానే గురువారం ముంగురూ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్జేడి అధినేతపై విమర్శల వర్షం కురిపించారు. హిందువులు బీఫ్ తినడం లేదా అంటూ లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోట్లాది ...
పరమత సహనం పాటించాలి!సాక్షి
యాదవులను అవమానించిన లాలూAndhrabhoomi
లాలూ వ్యాఖ్యలు బీహార్కు అవమానంNamasthe Telangana
వెబ్ దునియా
Telugupopular
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగానే గురువారం ముంగురూ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్జేడి అధినేతపై విమర్శల వర్షం కురిపించారు. హిందువులు బీఫ్ తినడం లేదా అంటూ లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోట్లాది ...
పరమత సహనం పాటించాలి!
యాదవులను అవమానించిన లాలూ
లాలూ వ్యాఖ్యలు బీహార్కు అవమానం
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర: ఇటీవల మన దేశానికి ఓ పనిమనిషిపై అక్కడి యజమాని చేసిన దాడి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణమవుతోంది. తమిళనాడు కి చెందిన కస్తోర్రి మునిరతినం తనపై ఫిర్యాదు చేసిందని ఆ ఇంటి యజమాని చేతులు నరికారు. By teluguedition -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ...
పనిమనిషి కస్తూరి చేతులు నకరలేదు.. చీరల సాయంతో పారిపోయింది!వెబ్ దునియా
చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసిందిసాక్షి
సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారుOneindia Telugu
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Telugupopular
కోరిక తీర్చలేదు... చేతులు నరికాడు... సౌదీ ఘటనపై కేంద్రం కన్నెర్ర: ఇటీవల మన దేశానికి ఓ పనిమనిషిపై అక్కడి యజమాని చేసిన దాడి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణమవుతోంది. తమిళనాడు కి చెందిన కస్తోర్రి మునిరతినం తనపై ఫిర్యాదు చేసిందని ఆ ఇంటి యజమాని చేతులు నరికారు. By teluguedition -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ...
పనిమనిషి కస్తూరి చేతులు నకరలేదు.. చీరల సాయంతో పారిపోయింది!
చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది
సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు
Oneindia Telugu
బెంగళూరు రేప్: గ్యాంగ్రేప్ వ్యాఖ్యపై మంత్రి యూటర్న్
Oneindia Telugu
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక ...
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రితెలుగువన్
గ్యాంగ్ రేప్ అంటే తెలుసా..? నాలుక కర్చుకున్న అమాత్యులుTeluguwishesh
ఐ యాం వెరీ సారీ .. గ్యాంగ్ రేప్ వ్యాఖ్యలపై కర్ణాటక హోం మంత్రి క్షమాపణలువెబ్ దునియా
సాక్షి
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక ...
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి
గ్యాంగ్ రేప్ అంటే తెలుసా..? నాలుక కర్చుకున్న అమాత్యులు
ఐ యాం వెరీ సారీ .. గ్యాంగ్ రేప్ వ్యాఖ్యలపై కర్ణాటక హోం మంత్రి క్షమాపణలు
Telugupopular
....జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది!
Telugupopular
.......జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది! భారతదేశంలో పోర్నోగ్రఫీ కి భలే డిమాండ్ ఉందనీ, దీన్ని అదుపు చేయడం అసాధ్యమని ఒక్క ముక్కలో చెప్పేసింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ముందే తేల్చి చెప్పింది. By Prudhvi Nanduri -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. పోర్నోగ్రఫీ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వెరైటీ గా ...
పోర్నోగ్రఫీకి భారత్లో భలే డిమాండ్.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐవెబ్ దునియా
ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐOneindia Telugu
బూతు సైట్ల బ్యాన్ కష్టమట!డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
Telugupopular
.......జనం అది లేకుండా బతకలేరు:' పోర్నోగ్రఫీ' పై సీబీఐ చేతులెత్తేసింది! భారతదేశంలో పోర్నోగ్రఫీ కి భలే డిమాండ్ ఉందనీ, దీన్ని అదుపు చేయడం అసాధ్యమని ఒక్క ముక్కలో చెప్పేసింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ముందే తేల్చి చెప్పింది. By Prudhvi Nanduri -. October 10, 2015. 0. SHARE. Facebook · Twitter. పోర్నోగ్రఫీ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వెరైటీ గా ...
పోర్నోగ్రఫీకి భారత్లో భలే డిమాండ్.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ
బూతు సైట్ల బ్యాన్ కష్టమట!
Oneindia Telugu
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం (వీడియో)
Oneindia Telugu
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. భూకంపం ప్రకంపనలకు ఢిల్లీ ప్రజలు ఒక్క సారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత 1.40 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం వచ్చింది. Earthquake Measuring 3.0 Hits Delhi on Friday Late Night. రిక్టారు స్కేల్ పై 3.0 తీవ్రత నమోదు అయ్యిందని సంబంధిత శాఖ సీనియర్ అధికారి టీ.ఆర్. వైద్య ...
ఢిల్లీని వణికించిన భూ ప్రకంపనలుTelugupopular
ఢిల్లీలో స్వల్ప భూకంపంAndhrabhoomi
ఢిల్లీలో భూకంపంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. భూకంపం ప్రకంపనలకు ఢిల్లీ ప్రజలు ఒక్క సారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత 1.40 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం వచ్చింది. Earthquake Measuring 3.0 Hits Delhi on Friday Late Night. రిక్టారు స్కేల్ పై 3.0 తీవ్రత నమోదు అయ్యిందని సంబంధిత శాఖ సీనియర్ అధికారి టీ.ఆర్. వైద్య ...
ఢిల్లీని వణికించిన భూ ప్రకంపనలు
ఢిల్లీలో స్వల్ప భూకంపం
ఢిల్లీలో భూకంపం
సాక్షి
అనంత పద్మనాభుడిని మేలుకొల్పేదెలా?
సాక్షి
న్యూఢిల్లీ: దేవదేవుడు విష్ణుమూర్తిని ఎలా నిద్రలేపాలనే అనేదానిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపు గంటపాటు వాడీవేడిగా చర్చించింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలా? వద్దా? అనే అంశంపై శనివారం ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ఆలయ కోశాధికార నిర్వహణ విషయమై ...
అనంత పద్మనాభస్వామి సంపద: మళ్లి లెక్కింపుOneindia Telugu
అనంతపద్మనాభస్వామి ఆలయ సంపద మరోమారు లెక్కింపువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేవదేవుడు విష్ణుమూర్తిని ఎలా నిద్రలేపాలనే అనేదానిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపు గంటపాటు వాడీవేడిగా చర్చించింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలా? వద్దా? అనే అంశంపై శనివారం ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ఆలయ కోశాధికార నిర్వహణ విషయమై ...
అనంత పద్మనాభస్వామి సంపద: మళ్లి లెక్కింపు
అనంతపద్మనాభస్వామి ఆలయ సంపద మరోమారు లెక్కింపు
沒有留言:
張貼留言