Oneindia Telugu
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులుఆంధ్రజ్యోతి
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులుసాక్షి
సుజనా చౌదరికి దిక్కార నోటీసుNews Articles by KSR
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు
సుజనా చౌదరికి దిక్కార నోటీసు
సాక్షి
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరికOneindia Telugu
కృష్ణా, పెన్నా అనుసంధానంప్రజాశక్తి
నదుల అనుసంధానంతో కరవు ఉండదుTelugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరిక
కృష్ణా, పెన్నా అనుసంధానం
నదుల అనుసంధానంతో కరవు ఉండదు
సాక్షి
బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...
మేం రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా: ప్రత్యేక హోదాపై జ్యోతుల నెహ్రూOneindia Telugu
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూవెబ్ దునియా
స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?తెలుగువన్
ప్రజాశక్తి
News Articles by KSR
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...
మేం రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా: ప్రత్యేక హోదాపై జ్యోతుల నెహ్రూ
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూ
స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?
ఆంధ్రజ్యోతి
ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...
ఆంధ్రజ్యోతి
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి ...
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్సాక్షి
రెండు నెలలు మృత్యువుతో పోరాటంప్రజాశక్తి
ఏపీకి 'హోదా' కోసం మరో బలిదానం: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతిOneindia Telugu
వెబ్ దునియా
News Articles by KSR
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి ...
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్
రెండు నెలలు మృత్యువుతో పోరాటం
ఏపీకి 'హోదా' కోసం మరో బలిదానం: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి
సాక్షి
గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి
సాక్షి
వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ...
నెల్లూరులో దారుణంప్రజాశక్తి
నెల్లూరు జిల్లాలో గ్రానైట్ లారీ బోల్తా... నలుగురు మహిళల మృతిఆంధ్రజ్యోతి
గ్రానైట్ లారీలో ప్రయాణం- రాళ్ల మద్య 4 గురి మృతిNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ...
నెల్లూరులో దారుణం
నెల్లూరు జిల్లాలో గ్రానైట్ లారీ బోల్తా... నలుగురు మహిళల మృతి
గ్రానైట్ లారీలో ప్రయాణం- రాళ్ల మద్య 4 గురి మృతి
సాక్షి
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్పై వేటు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్లను, ఒక ఐఆర్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం ...
సోమేశ్పై వేటుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్లను, ఒక ఐఆర్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం ...
సోమేశ్పై వేటు
వెబ్ దునియా
చిక్కుల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు.. అగ్రిగోల్డ్ భూములన్నీ ఆయన భార్య ...
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...Oneindia Telugu
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలంసాక్షి
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలు
Oneindia Telugu
హైదరాబాద్పై కెటిఆర్, పార్టీలో క్షోభ అనుభవిస్తున్నా, ఐనా: రాపోలు ఆవేదన
Oneindia Telugu
హైదరాబాద్: విశ్వనగరంగా ఎదిగేందుకు హైదరాబాదుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. కృష్ణా జలాల తరలింపు మూడో దశ పనులకు శుక్రవారం మాదాపూర్లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు ఆయన మాట్లాడారు. మాదాపూర్, హైటెక్ సిటీలో పైప్లైన్ విస్తరణకు రూ.25కోట్లు ...
రాహుల్ను ఆహ్వానించేందుకు పనికిరానా.. క్షోభ అనుభవిస్తున్నా : రాపోలువెబ్ దునియా
నాకు అడుగడుగునా అవమానాలే...సాక్షి
నాయకత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్.పి అసమ్మతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: విశ్వనగరంగా ఎదిగేందుకు హైదరాబాదుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. కృష్ణా జలాల తరలింపు మూడో దశ పనులకు శుక్రవారం మాదాపూర్లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు ఆయన మాట్లాడారు. మాదాపూర్, హైటెక్ సిటీలో పైప్లైన్ విస్తరణకు రూ.25కోట్లు ...
రాహుల్ను ఆహ్వానించేందుకు పనికిరానా.. క్షోభ అనుభవిస్తున్నా : రాపోలు
నాకు అడుగడుగునా అవమానాలే...
నాయకత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్.పి అసమ్మతి
Oneindia Telugu
ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు.
నేటి నుంచి ఢిల్లీలో వేంకటేశ్వర వైభవంVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు.
నేటి నుంచి ఢిల్లీలో వేంకటేశ్వర వైభవం
Oneindia Telugu
లష్కరే అగ్రనేత ఖాసిం మృతి: శ్రీనగర్లో ఆందోళన
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
లష్కరే అగ్రనేత ఎన్కౌంటర్సాక్షి
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతంNamasthe Telangana
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతంTelugupopular
Teluguwishesh
NTVPOST
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
లష్కరే అగ్రనేత ఎన్కౌంటర్
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతం
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతం
沒有留言:
張貼留言