2015年10月9日 星期五

2015-10-10 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ ఇస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి.. వెయ్యి మందికిపైగా చనిపోవడానికి కారకులైన వారు ఏడాదిలోనే మోదీ మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించడమేమిటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత వారికి ప్రత్యేక హోదా గుర్తొంచింది అంటూ కాంగ్రెస్‌ ...

అమరావతి 'స్పెషల్' స్మార్ట్ సిటీ: హోదాపై వెంకయ్య కౌంటర్, హిందూపురంలో బాలకృష్ణ   Oneindia Telugu
ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు సాయం అడుగుతున్నాయ్: వెంకయ్య   వెబ్ దునియా
'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు'   సాక్షి
Andhrabhoomi   
Telugupopular   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్   
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...

సముచిత గుర్తింపు!   ఆంధ్రజ్యోతి
ట్యునీషియా బృందానికి నోబెల్ శాంతి   Andhrabhoomi
ట్యునీషియా సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం   ప్రజాశక్తి
Oneindia Telugu   
Telugupopular   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి   
తెలుగువన్
అమ్మాయిలపై జరిగే అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది రాజకీయ నేతలు బుక్కవుతుంటారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి ...

కర్ణాటకలో రేప్ వ్యాఖ్యల దుమారం... హోంమంత్రి జార్జి క్షమాపణలు...   వెబ్ దునియా
గ్యాంగ్ రేప్ అంటే తెలుసా..? నాలుక కర్చుకున్న అమాత్యులు   Teluguwishesh
'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'   సాక్షి
Telugupopular   
Oneindia Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి: లాలూ ప్రసాద్   
Oneindia Telugu
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీ మీద నిప్పులు చెరిగారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదని, తనను దెయ్యం అని అనటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తనను విమర్శించడంపై లాలూ ...

నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్   వెబ్ దునియా
మోదీ'సైతాన్' వ్యాఖ్యలపై ఆర్జేడి ఫైర్   Andhrabhoomi
'నేను దెయ్యం అయితే.. మోదీ బ్రహ్మ పిశాచి'   సాక్షి
ప్రజాశక్తి   
Telugupopular   
Teluguwishesh   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు   
తెలుగువన్
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా ...

తలసాని ఏమైనా రాజీనామా చేశారా: నాయని సంచలన వ్యాఖ్య   Oneindia Telugu
తలసాని రాజీనామా చేయలేదు!   ఆంధ్రజ్యోతి
సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?   సాక్షి
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
వెబ్ దునియా   
Telugupopular   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జిల్లాల్లో బంద్ పరిస్థితి..   
సాక్షి
హైదరాబాద్ : రాష్ట్రబంద్ కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకుని ...

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌....   వెబ్ దునియా
నేడు రాష్ట్ర బంద్!   Andhrabhoomi
హైదరాబాద్ బంద్ లో .. ప్రముఖులు అరెస్ట్   NTVPOST

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ర్యాలీ: పోలీస్ నుంచి తప్పించుకున్న దానం, 'తెలంగాణ బంద్' ప్రభావం ఉండేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: శనివారం నాటి తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు శాంతి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చార్మినార్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మాజీ మంత్రి దానం నాగేందర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దానం, అంజన్ కుమార్ యాదవ్‌లు పోలీసులతో ...

దానం, అంజన్న అరెస్ట్   సాక్షి
బంద్‌ను విజయవంతం చేయండి: ఉత్తమ్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


NTVPOST
   
సౌదీలో కోరిక తీర్చలేదని మహిళ చేతులు నరికిన కేసులో కేంద్రం సీరియస్..   
NTVPOST
సౌదీ అరేబియాలో భారత స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కేంద్రం ముందడుగేసింది. ఇంట్లో పని మనిషిగా వెళ్లె విసాలపై నిషేదించాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. సౌదీలో ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న భారత మహిళను తన కోరిక తీర్చలేదని..చేతును నరికివేశాడు దుండగుడు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వంట మనిషి విసాలపై నిషేదించించాలని ...

చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది   సాక్షి
సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు   Oneindia Telugu
ఫిర్యాదు చేసినందుకు చేయి నరికిన యజమాని : రియాధ్‌లో భారత మహిళపై దారుణం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, 10మంది మృతి   
తెలుగువన్
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దగ్గర ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 10మంది ప్రాణాలు కోల్పోయారు, బస్సులో డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు, బస్సులో మొత్తం 33మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్ తో సహా 10మంది ...

ఘోర ప్రమాదం   Vaartha
ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు -లారీ ఢీ   Andhrabhoomi
లారీ డ్రైవరే చంపేశాడు!   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 24 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పిరాటి వరలక్ష్మి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్‌   
ఆంధ్రజ్యోతి
కృష్ణా, అక్టోబర్ 9 : జిల్లాలోని నాగాయలంక మండలం బర్రంకులో జరిగిన పిరాటి వరలక్ష్మి హత్య కేసులో శుక్రవారం పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వరలక్ష్మి భర్త, అత్తమామ, ఆడపడుచు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి భర్త సాక్షి కెమెరామన్‌ శివవంశీకృష్ణ. పూర్తి వివరాలు... తండ్రి తర్వాత తండ్రిలా భావించే మామే తన కోడలిని ...

భార్యను హత్య చేసింది నేనే : జగన్ వ్యక్తిగత కెమెరామెన్ వంశీ ఒప్పుకోలు   వెబ్ దునియా
వరలక్ష్మి హత్య కేసులో నిందితుల అరెస్టు   ప్రజాశక్తి
కోడలిని చంపి, పూడ్చిపెట్టారు: ఎవరితోనే వెళ్లిపోయిందని అత్తామామల ఫిర్యాదు   Oneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
Vaartha   
Telugupopular   
అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言