సాక్షి
ఇంద్రాణికి ప్రాణాపాయం లేదు
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ఆదివారం స్పృహలోకి వచ్చిందని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ముంబయిలోని జెజె ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బైకుల్లా జైలులో రెండు రోజుల క్రితం అతిగా మందులు మింగి ఆరోగ్యం విషమించడంతో ఇంద్రాణిని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ఇంద్రాణి ...
ఇంద్రాణీ ఎమోషనల్ లేఖ: సూసైడ్యత్నంపై ప్రశ్నలు!Oneindia Telugu
అసలు గుట్టు రట్టవుతుందా? స్పృహలోకి వచ్చిన ఇంద్రాణిTelugupopular
స్పృహలోకి ఇంద్రాణిసాక్షి
News Articles by KSR
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 4: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ఆదివారం స్పృహలోకి వచ్చిందని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ముంబయిలోని జెజె ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బైకుల్లా జైలులో రెండు రోజుల క్రితం అతిగా మందులు మింగి ఆరోగ్యం విషమించడంతో ఇంద్రాణిని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ఇంద్రాణి ...
ఇంద్రాణీ ఎమోషనల్ లేఖ: సూసైడ్యత్నంపై ప్రశ్నలు!
అసలు గుట్టు రట్టవుతుందా? స్పృహలోకి వచ్చిన ఇంద్రాణి
స్పృహలోకి ఇంద్రాణి
వెబ్ దునియా
నడిగర్ సంఘం ఎన్నికలు... కమల్ కృతఘ్నుడు... తిట్టిపోసిన శరత్ కుమార్
వెబ్ దునియా
టాలీవుడ్ "మా" ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలియనివారు ఎవరూ లేరు. కానీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వచ్చాక రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, అంతకుముందు దుమ్మెత్తిపోసిన నటులను సైతం మళ్లీ ఆహ్వానించి వారిని భాగస్వాములను చేశాడు రాజేంద్రుడు. ఐతే, ఎన్నికల సమయంలో మామూలుగా రచ్చ జరగలేదు. ఇప్పుడు అలాంటిదే ...
కమల్ హాసన్ మనస్తత్వం ఇంత దారుణమా? నడిగర్ సంఘం ఎన్నికల్లో రచ్చ రచ్చTelugupopular
కమల్ హాసన్ కృతఘ్నుడిగా అభివర్ణించిన శరత్ కుమార్Teluguwishesh
కమల్ తో విరోధం అందుకే...ఆంధ్రజ్యోతి
సాక్షి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ "మా" ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలియనివారు ఎవరూ లేరు. కానీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వచ్చాక రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, అంతకుముందు దుమ్మెత్తిపోసిన నటులను సైతం మళ్లీ ఆహ్వానించి వారిని భాగస్వాములను చేశాడు రాజేంద్రుడు. ఐతే, ఎన్నికల సమయంలో మామూలుగా రచ్చ జరగలేదు. ఇప్పుడు అలాంటిదే ...
కమల్ హాసన్ మనస్తత్వం ఇంత దారుణమా? నడిగర్ సంఘం ఎన్నికల్లో రచ్చ రచ్చ
కమల్ హాసన్ కృతఘ్నుడిగా అభివర్ణించిన శరత్ కుమార్
కమల్ తో విరోధం అందుకే...
Oneindia Telugu
పోలీసుల్ని చంపండి: హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్య
Oneindia Telugu
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పటేల్ వర్గానికి యువనేతగా పేరు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకునే బదులు పోలీసులను హతమార్చాలని ఆయన పటేల్ యువతకు పిలుపునిచ్చారు. గుజరాత్కు చెందిన పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ శనివారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల వారసులు ...
ధైర్యముంటే 2 లేదా 5 మంది పోలీసులను చంపేయండి : పటేళ్ళకు హార్దిక్ పటేల్ పిలుపువెబ్ దునియా
పోలీసుల్ని చంపాలని హార్దిక్ పటేల్ అంటారా? అసలేం జరిగింది?Telugupopular
'ఆత్మహత్య చేసుకోవద్దు..పోలీసులను చంపు!'Andhrabhoomi
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పటేల్ వర్గానికి యువనేతగా పేరు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకునే బదులు పోలీసులను హతమార్చాలని ఆయన పటేల్ యువతకు పిలుపునిచ్చారు. గుజరాత్కు చెందిన పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ శనివారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల వారసులు ...
ధైర్యముంటే 2 లేదా 5 మంది పోలీసులను చంపేయండి : పటేళ్ళకు హార్దిక్ పటేల్ పిలుపు
పోలీసుల్ని చంపాలని హార్దిక్ పటేల్ అంటారా? అసలేం జరిగింది?
'ఆత్మహత్య చేసుకోవద్దు..పోలీసులను చంపు!'
వెబ్ దునియా
పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్
వెబ్ దునియా
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు చేసుకున్నారు. అయితే ఏకంగా ఉగ్రవాదులకే ఓటరు ఐడీలను, ఆధార్ కార్డులను కూడా ఇచ్చేస్తారని ఊహించి ఉండరు కదు. అది కూడా జరిగిపోయింది. బంగ్లాదేశ్ కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్ లో ఆధార్ కార్డుతోపాటు, ...
ఉగ్రవాదికి ఆధార్, ఓటర్ ఐడీ కార్డుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు చేసుకున్నారు. అయితే ఏకంగా ఉగ్రవాదులకే ఓటరు ఐడీలను, ఆధార్ కార్డులను కూడా ఇచ్చేస్తారని ఊహించి ఉండరు కదు. అది కూడా జరిగిపోయింది. బంగ్లాదేశ్ కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్ లో ఆధార్ కార్డుతోపాటు, ...
ఉగ్రవాదికి ఆధార్, ఓటర్ ఐడీ కార్డు
వెబ్ దునియా
గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ
వెబ్ దునియా
గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు.
హిందువులూ తింటారుAndhrabhoomi
నేను గొడ్డు మాంసం తింటాప్రజాశక్తి
హిందువులు ఆవు మాంసం తింటారు: లాలూ గడ్డి తింటారుTelugupopular
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు.
హిందువులూ తింటారు
నేను గొడ్డు మాంసం తింటా
హిందువులు ఆవు మాంసం తింటారు: లాలూ గడ్డి తింటారు
వెబ్ దునియా
నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై సమయం కోరిన బ్రిటన్
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నేతాజీ సుభాష్ చంద్రబోసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రహస్య పత్రాలను బహిర్గతం చేయాలా వద్దా అనే విషయం నిర్ణయించుకోవడానికి బ్రిటన్ మరికొంత సమయం కోరిందని ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం చెప్పారు. 1945లో నేతాజీ హటాత్తుగా అదృశ్యం కావడానికి సంబంధించిన అన్ని పత్రాలను బహిర్గతం చేయాలని కోరడానికి నేతాజీ కుటుంబ ...
నేతాజీ రహస్యాలను వెల్లడించేందుకు బ్రిటన్ సిద్ధం : బోస్ మునిమనవడువెబ్ దునియా
శాస్త్రి మృతికి బోస్ అంశం కారణమా?సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నేతాజీ సుభాష్ చంద్రబోసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రహస్య పత్రాలను బహిర్గతం చేయాలా వద్దా అనే విషయం నిర్ణయించుకోవడానికి బ్రిటన్ మరికొంత సమయం కోరిందని ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం చెప్పారు. 1945లో నేతాజీ హటాత్తుగా అదృశ్యం కావడానికి సంబంధించిన అన్ని పత్రాలను బహిర్గతం చేయాలని కోరడానికి నేతాజీ కుటుంబ ...
నేతాజీ రహస్యాలను వెల్లడించేందుకు బ్రిటన్ సిద్ధం : బోస్ మునిమనవడు
శాస్త్రి మృతికి బోస్ అంశం కారణమా?
Oneindia Telugu
స్వర్ణముఖి అడ్డుగోడపై గలాటా!
ఆంధ్రజ్యోతి
మడకశిర/అగళి: స్వర్ణముఖి నదికి సంబంధించిన జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా అగళి సమీపంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదికి నిర్మించిన అడ్డుగోడ(సైడ్వాల్)ను తొలగిస్తామంటూ కర్ణాటక రైతు సంఘం నేతలు కరపత్రం విడుదల చేయడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. రెండు ...
ఆంధ్రా-కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత: ఆంధ్రా రైతుల ఆందోళనOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మడకశిర/అగళి: స్వర్ణముఖి నదికి సంబంధించిన జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా అగళి సమీపంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదికి నిర్మించిన అడ్డుగోడ(సైడ్వాల్)ను తొలగిస్తామంటూ కర్ణాటక రైతు సంఘం నేతలు కరపత్రం విడుదల చేయడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. రెండు ...
ఆంధ్రా-కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత: ఆంధ్రా రైతుల ఆందోళన
Telugu Times
ఆస్ట్రేలియాలో గాంధీ జయంతి
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 2: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గాంధీ జయంతి సందర్భంగా బ్రిస్బేన్ నగరంలోని గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని అన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రజల ...
ఆస్ట్రేలియాలో గాంధీకి తెలంగాణా మంత్రి ఈటెల నివాళిTelugupopular
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 2: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గాంధీ జయంతి సందర్భంగా బ్రిస్బేన్ నగరంలోని గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని అన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రజల ...
ఆస్ట్రేలియాలో గాంధీకి తెలంగాణా మంత్రి ఈటెల నివాళి
Oneindia Telugu
యజమానిని కాపాడేందుకు తన ప్రాణం అడ్డేసిన కుక్క!
Oneindia Telugu
ట్యుటికోరిన్ : కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను బలివ్వడానికైనా సిద్ధమవుతుంది. ఇది నిజం చేసింది తమిళనాడులోని ఓ శునకం. వివరాల్లోకి వెళితే.. ట్యుటికోరిన్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో పొమెరానియన్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నది. కాగా, గురువారం రాత్రి ఇంట్లోకి దూరిన ...
యజమాని ప్రాణానికి ప్రాణం అడ్డేసిన కుక్క!Namasthe Telangana
యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టిందిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ట్యుటికోరిన్ : కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను బలివ్వడానికైనా సిద్ధమవుతుంది. ఇది నిజం చేసింది తమిళనాడులోని ఓ శునకం. వివరాల్లోకి వెళితే.. ట్యుటికోరిన్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో పొమెరానియన్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నది. కాగా, గురువారం రాత్రి ఇంట్లోకి దూరిన ...
యజమాని ప్రాణానికి ప్రాణం అడ్డేసిన కుక్క!
యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టింది
సాక్షి
ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం
ప్రజాశక్తి
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాల చేతిలో మృతి చెందిన ఆదిల్ పఠాన్, బర్మీలు పాక్లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులని గుర్తించామని అవంతీపుర ఎస్పీ ఇర్షాత్అహ్మద్ వెల్లడించారు. 2001, డిసెంబర్13న ...
ఇద్దరు తీవ్రవాదుల హతంసాక్షి
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతంNamasthe Telangana
శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాల చేతిలో మృతి చెందిన ఆదిల్ పఠాన్, బర్మీలు పాక్లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులని గుర్తించామని అవంతీపుర ఎస్పీ ఇర్షాత్అహ్మద్ వెల్లడించారు. 2001, డిసెంబర్13న ...
ఇద్దరు తీవ్రవాదుల హతం
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
沒有留言:
張貼留言