Oneindia Telugu
నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు హైద్రాబాద్లో ఉంటే ఎలా, త్యాగం తప్పదు: బాబు
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎంఆంధ్రజ్యోతి
కొన్ని త్యాగాలు చేయాల్సిందే: బాబుసాక్షి
ఉద్యోగులు త్యాగాలకు సిద్దపడాలి-చంద్రబాబుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం
కొన్ని త్యాగాలు చేయాల్సిందే: బాబు
ఉద్యోగులు త్యాగాలకు సిద్దపడాలి-చంద్రబాబు
Oneindia Telugu
గాయని మధుప్రియ కిడ్నాప్ యత్నం: నేడు ప్రియుడితో వివాహం
Oneindia Telugu
ఆదిలాబాద్: గాయని మధుప్రియ అపహరణకు విఫలయత్నం జరిగింది. ఆమె శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ చేరుకుంది. ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. బంగి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ...
కాగజ్నగర్లో నేడు గాయని మధుప్రియ ప్రేమవివాహంఆంధ్రజ్యోతి
సింగర్ మధుప్రియ కిడ్నాప్ నకు యత్నంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆదిలాబాద్: గాయని మధుప్రియ అపహరణకు విఫలయత్నం జరిగింది. ఆమె శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ చేరుకుంది. ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. బంగి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ...
కాగజ్నగర్లో నేడు గాయని మధుప్రియ ప్రేమవివాహం
సింగర్ మధుప్రియ కిడ్నాప్ నకు యత్నం
Telugu Times
యాగం కేసుల మాఫీకేనా: గుత్తా
ఆంధ్రజ్యోతి
నల్లగొండ, అక్టోబరు 29: చండీయాగం సీఎం కేసీఆర్ ఆరోగ్యం కోసమా, సీబీఐ కేసుల మాఫీ కోసమా లేక కొత్త ప్రాజెక్టుల్లో అవినీతి శ్రీకారానికా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొద్ది రోజులుగా పండుగలు పబ్బాలతో పరిపాలనను గాడి తప్పించిన సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కేసీఆర్ సీబీఐ విచారణపై ...
యాగాల పేరిట ప్రజాధనం వృథా!Telugu Times (పత్రికా ప్రకటన)
కేసీఆర్ చండీయాగం ఎందుకు చేస్తున్నారు.. సీబీఐ కేసుల నుంచి..?: గుత్తావెబ్ దునియా
కేసుల నుంచి బయటపడ్డానికేనా చండీయాగం?: కెసిఆర్కు గుత్తా ప్రశ్నOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నల్లగొండ, అక్టోబరు 29: చండీయాగం సీఎం కేసీఆర్ ఆరోగ్యం కోసమా, సీబీఐ కేసుల మాఫీ కోసమా లేక కొత్త ప్రాజెక్టుల్లో అవినీతి శ్రీకారానికా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొద్ది రోజులుగా పండుగలు పబ్బాలతో పరిపాలనను గాడి తప్పించిన సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కేసీఆర్ సీబీఐ విచారణపై ...
యాగాల పేరిట ప్రజాధనం వృథా!
కేసీఆర్ చండీయాగం ఎందుకు చేస్తున్నారు.. సీబీఐ కేసుల నుంచి..?: గుత్తా
కేసుల నుంచి బయటపడ్డానికేనా చండీయాగం?: కెసిఆర్కు గుత్తా ప్రశ్న
NTVPOST
అమ్మో స్వైన్ ఫ్లూ.. మళ్లీ...
NTVPOST
మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది...! కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్వైన్ప్లూ పంజా విసురుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలను మళ్లీ స్వైన్ ఫ్లూ వైరస్ ...
విజృంభిస్తున్న స్వైన్ఫ్లూఆంధ్రజ్యోతి
స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతిసాక్షి
స్వైన్ఫ్లూతో చిన్నారి మృతిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
NTVPOST
మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది...! కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్వైన్ప్లూ పంజా విసురుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలను మళ్లీ స్వైన్ ఫ్లూ వైరస్ ...
విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ
స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి
స్వైన్ఫ్లూతో చిన్నారి మృతి
వెబ్ దునియా
మంత్రి చందూలాల్కు శిక్ష తప్పదు: దామోదర్
ఆంధ్రజ్యోతి
మంగపేట/ఆదిలాబాద్, అక్టోబరు 29 : రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ బిల్ట్ కార్మికులను మోసం చేశారని, 2014ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకొని గెలిచిన తర్వాత పరిశ్రమను తెరిపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ సీపీఐ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదరన్న పేరిట వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గురువారం పోస్టర్ ...
ఎన్కౌంటర్లకు ప్రతీకారం తప్పదు .. మావోయిస్టుల వాల్పోస్టర్లతో కలకలంవెబ్ దునియా
గిరిజన మంత్రిపై మావోయిస్టుల పోస్టర్లుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మంగపేట/ఆదిలాబాద్, అక్టోబరు 29 : రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ బిల్ట్ కార్మికులను మోసం చేశారని, 2014ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకొని గెలిచిన తర్వాత పరిశ్రమను తెరిపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ సీపీఐ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదరన్న పేరిట వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గురువారం పోస్టర్ ...
ఎన్కౌంటర్లకు ప్రతీకారం తప్పదు .. మావోయిస్టుల వాల్పోస్టర్లతో కలకలం
గిరిజన మంత్రిపై మావోయిస్టుల పోస్టర్లు
ఆంధ్రజ్యోతి
పట్టిసీమ స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తాం : దేవినేని
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా పూర్తిచేశామో అదే స్ఫూర్తితో పోల వరం ప్రాజెక్టు పనులనూ రానున్న మూడేళ్లలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను సస్యశ్యా మలం చేయనున్నట్లు రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు వెల్లడించారు. కృష్ణాజిల్లా వెలగలేరు బలేరాయుడు చెరువు వద్ద పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రవహిస్తున్న ...
బాబుకు నెదర్లాండ్ అంబాసిడర్ ప్రశంస, 'ఇకనైనా జగన్కు కనువిప్పు కలగాలి'Oneindia Telugu
పట్టిసీమను చూసైనా జగన్కు కనువిప్పు కలగాలి : మంత్రి ఉమఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా పూర్తిచేశామో అదే స్ఫూర్తితో పోల వరం ప్రాజెక్టు పనులనూ రానున్న మూడేళ్లలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను సస్యశ్యా మలం చేయనున్నట్లు రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు వెల్లడించారు. కృష్ణాజిల్లా వెలగలేరు బలేరాయుడు చెరువు వద్ద పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రవహిస్తున్న ...
బాబుకు నెదర్లాండ్ అంబాసిడర్ ప్రశంస, 'ఇకనైనా జగన్కు కనువిప్పు కలగాలి'
పట్టిసీమను చూసైనా జగన్కు కనువిప్పు కలగాలి : మంత్రి ఉమ
తెలుగువన్
ప్రజాధనంతో యాగమా?: సురవరం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్: ప్రజాధనంతో చండీయాగాన్ని నిర్వహించబోవటం ఎంతవరకు సమంజసమని సీఎం కేసీఆర్ను.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. అంతగా యాగాలు చేయాలనిపిస్తే సొంత డబ్బుతో చేసుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో సీపీఐ బలపర్చింది తెలంగాణవాదాన్నే తప్ప.. కేసీఆర్ నాయకత్వాన్ని కాదని ఆయన స్పష్టం చేశారు.
కెసిఆర్కు సిబిఐ చిక్కు: మోడీకి ఫిర్యాదు చేస్తామన్న సురవరం, చండీయాగంపై..Oneindia Telugu
చండీయాగం... నీ డబ్బుతో చేసుకో...తెలుగువన్
కెసిఆర్ సొంత ఖర్చుతో యాగం జరుపుకోవాలిNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్: ప్రజాధనంతో చండీయాగాన్ని నిర్వహించబోవటం ఎంతవరకు సమంజసమని సీఎం కేసీఆర్ను.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. అంతగా యాగాలు చేయాలనిపిస్తే సొంత డబ్బుతో చేసుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో సీపీఐ బలపర్చింది తెలంగాణవాదాన్నే తప్ప.. కేసీఆర్ నాయకత్వాన్ని కాదని ఆయన స్పష్టం చేశారు.
కెసిఆర్కు సిబిఐ చిక్కు: మోడీకి ఫిర్యాదు చేస్తామన్న సురవరం, చండీయాగంపై..
చండీయాగం... నీ డబ్బుతో చేసుకో...
కెసిఆర్ సొంత ఖర్చుతో యాగం జరుపుకోవాలి
Oneindia Telugu
భూదాహం తీరలేదా: పార్థసారథి, మాకు టిడిపి చెప్పడమా: బిజెపి ఎమ్మెల్యే కౌంటర్
Oneindia Telugu
విజయవాడ/రాజమండ్రి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి గురువారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. సర్కార్కు ఇంకా రాజధాని భూదాహం తీరలేదన్నారు. రాజధాని అమరావతి కోసం అంటూ ప్రభుత్వం బలవంతపు ...
సోషల్ మీడియాలో బీజేపీ Vs టీడీపీ: సీన్లోకి వచ్చిన నారా లోకేష్వెబ్ దునియా
టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్సాక్షి
వీర్రాజు… వెంకయ్య మాట కూడా వినడం లేదా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ/రాజమండ్రి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి గురువారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. సర్కార్కు ఇంకా రాజధాని భూదాహం తీరలేదన్నారు. రాజధాని అమరావతి కోసం అంటూ ప్రభుత్వం బలవంతపు ...
సోషల్ మీడియాలో బీజేపీ Vs టీడీపీ: సీన్లోకి వచ్చిన నారా లోకేష్
టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
వీర్రాజు… వెంకయ్య మాట కూడా వినడం లేదా ?
తెలుగువన్
తలసాని కేబినెట్లో కొనసాగటంపై పిటిషన్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ టికెట్పై గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసన సభ్యత్వానికి రాజీనామాచేసి... మంత్రి పదవిలో కొనసాగడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యానికి నెంబరు కేటాయించడంపై రిజిసీ్ట్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ...
తలసాని మంత్రి పదవిపై మరో పిటిషన్తెలుగువన్
తలసాని మంత్రి పదవి పై మళ్లీ వ్యాజ్యంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ టికెట్పై గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసన సభ్యత్వానికి రాజీనామాచేసి... మంత్రి పదవిలో కొనసాగడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యానికి నెంబరు కేటాయించడంపై రిజిసీ్ట్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ...
తలసాని మంత్రి పదవిపై మరో పిటిషన్
తలసాని మంత్రి పదవి పై మళ్లీ వ్యాజ్యం
కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు శ్రీకాకుళంవాసులు సహా 10 మంది మృతి
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతిసాక్షి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతిఆంధ్రజ్యోతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణం
沒有留言:
張貼留言