2015年10月6日 星期二

2015-10-07 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
దటీజ్ ఉత్తరప్రదేశ్ : పోలీస్ జీపులో మహిళా కానిస్టేబుల్‌పై ఖాకీ కామాంధుల గ్యాంగ్ ...   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ప్రజానీకానికే కాదు ఆ రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో ఓ భాగమైన మహిళా కానిస్టేబుళ్ళ మానప్రాణాలకు కూడా రక్షణ లేదని తేలిపోయింది. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. యూపీలోని ఇటావాకు సమీపంలోని ఝాన్సీలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మేరకు బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ...

రక్షణేది?: మహిళా కానిస్టేబుల్‌పై పోలీసుల గ్యాంగ్‌రేప్   Oneindia Telugu
మహిళా కానిస్టేబుల్ పై ఖాకీల అఘాయిత్యం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెంగళూరులో నిర్భయ ఘటన: 2 గంటలు కారులో తిప్పుతూ.. అపస్మారక స్థితిలో..?   
వెబ్ దునియా
ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతాన్ని పోలిన దుర్ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక బీపీవో కంపెనీలో గ్వాలియర్‌కు చెందిన ఒక యువతి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు సమీపంలోని హోసూరు మార్గంలో మడివాళ సమీపంలో ఆఫీసు నుంచి తిరిగి వచ్చి.. ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో వాహనం కోసం ...

బెంగుళూరు బిపివో ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: ఇద్దరు అరెస్ట్   Oneindia Telugu
మరో నిర్భయ… కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
బెంగళూరులో మరో నిర్భయ: కారులో తిప్పి రోడ్డు మీద పడేసి...   Telugupopular
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుపతిలో పతంజలి యోగా వర్సిటీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి సంస్థ సహకారంతో యోగా, ఆయుష్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. ఏపీ ప్రభుత్వం, టీటీడీ, పతంజలి సంయుక్తంగా దీనిని నిర్వహిస్తాయని వెల్లడించారు. ఈమేరకు త్వరలోనే ...

అమరావతి శంకుస్థాపనకు రాందేవ్ బాబా, నవ్యాంధ్ర పేరుతో కత్తి పద్మారావు కొత్త పార్టీ   Oneindia Telugu
శంకుస్థాపనకు బాబా రాందేవ్‌ను పిలిచారు సరే... జగన్‌ను పిలిచారా...?   వెబ్ దునియా
అమరావతికి బాబా రాందేవ్ వస్తున్నారు...'పతంజలి' తెస్తున్నారు   Telugupopular
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అన్నకు 25 ఏండ్లు.. తమ్ముడికి 26 ఏండ్లు!   
Namasthe Telangana
పాట్నా, అక్టోబర్ 6: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ఇద్దరు కుమారులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్విప్రసాద్ యాదవ్‌లు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో అన్న కంటే తమ్ముడికే ఎక్కువ వయసున్నట్లు పేర్కొనడమే ఈ సమస్యకు కారణం. పెద్దవాడైన తేజ్‌ప్రతాప్ తన వయసును 25 ఏండ్లుగా ...

చిన్నోడే పెద్దోడట!   సాక్షి
లాలూ తనయుల వయసుపై దర్యాప్తునకు డిమాండ్‌   ప్రజాశక్తి
లాలూ ట్విస్ట్: పెద్దకొడుకు 25, చిన్నకొడుకు 26 ఏళ్లు   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugupopular   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జైలుకు ఇంద్రాణి: ఆత్మహత్యాయత్నం నాటకమేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బారా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీయాను ముంబైలోని జేజే ఆసుపత్రి నుంచి మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ఆసుపత్రి డీన్‌ లహనె తెలిపారు. కన్న కూతురు షీనా బారాను హత్య ...

ఏది నిజం? ఏది అబద్ధం?   NTVPOST
'మాత్రలు కాదు.. నా తల్లి మరణమే కారణం'   సాక్షి
ఇంద్రాణి ముఖర్జియా నాటకాలాడి బెయిల్ పొందాలని చూస్తోందా?   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
100కేజీల బీఫ్ తరలిస్తున్న వ్యాన్‌కు నిప్పుపెట్టారు   
Oneindia Telugu
ముంబై: బీఫ్(ఆవు మాసం) నిషేధంపై ఆయా రాష్ర్టాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో సుమారు 100 కేజీల బీఫ్‌ను తరలిస్తున్న వాహనానికి సుమారు 100 మంది నిప్పు పెట్టారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్ట్రలో బీఫ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్రమంగా అమ్మేందుకు కొందరు యత్నించారు. అహ్మద్‌నగర్ ...

బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Telugupopular
   
టీనేజ్ బాలికపై డైరెక్టర్ చూపు: అవకాశమిస్తే బాలివుడ్ ఛాన్సులు! ఏం చేసింది?   
Telugupopular
టీనేజ్ బాలికపై డైరెక్టర్ చూపు: అవకాశమిస్తే బాలివుడ్ ఛాన్సులు! ఏం చేసింది? షూటింగ్ కారణంగా ఈ టీం ని రవీందర్ ఫతేపూర్ బేరి అనే ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఈ బాలికని ప్రలోభ పెట్టబోయాడు. ఛాన్సులు మరిన్ని ఇప్పిస్తానని బలవంతం చేయబోయాడు. By Prudhvi Nanduri -. October 6, 2015. 0. SHARE. Facebook · Twitter. అమ్మాయిలు, మహిళలు, వృద్దులు ఇంకా బాలికలు.
మైనర్ నటిని వేధించిన యాడ్ ఫిల్మ్ డైరక్టర్: సహకరిస్తే బాలీవుడ్ ఛాన్సులు..?   వెబ్ దునియా
బాలనటికి లైంగిక వేధింపులు: డైరెక్టర్ అరెస్ట్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాత్రిపూట భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మెరిసిపోతాయట! ఇదిగోండి ఫోటో!   
వెబ్ దునియా
రాత్రిపూట భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మెరిసిపోతాయా? ఇదేంటని అనుకుంటున్నారు కదూ..? నిజమేనండి. చీకటి పడిన తర్వాత దేశాల సరిహద్దులు అంతరిక్షం నుంచి కనిపిస్తాయా అనే సందేహం కలగవచ్చు. మిగతా దేశాల సంగతేంటోగానీ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం రాత్రిపూట విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నానా ...

రాత్రిపూట: మెరుస్తున్న ఇండో-పాక్ బోర్డర్ (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
సాహిత్య అవార్డు వెనక్కి పంపిన నెహ్రూ మేనకొడలు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారతీయ సాహిత్య వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రచయిత్రి, జవహర్‌లాల్‌ నెహ్రూ మేనకోడలు అయిన నయన తారా సెV్‌ాగల్‌ తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ప్రభుత్వానికి వాపసు చేయాలని నిర్ణయించుకున్నారు. 1986లో ఆమెకు ఈ అవార్డు ప్రకటించారు. ఇండియన్‌ కల్చరల్‌ ఫోరమ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆమె ఈ ప్రకటన చేశారు.
నెహ్రూ మేనకోడలి సంచలన నిర్ణయం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
13వ స్థానంలో ప్రధాని మోడీ   
Vaartha
న్యూఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన నేతల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ 13వ స్థానంలో నిలిచారు. అమెరికా ఫెడ్‌ రిజర్వు ఛైర్మన్‌ జెన్నెట్‌ ఎల్లెన్‌ అందరికంటే అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెల్లా మార్కెట్‌వంటి రాజకీయ నేతలు, ఆర్ధికరంగ ...

బ్లూమ్ బర్గ్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో నరేంద్ర మోడీ   వెబ్ దునియా
బ్లూంబర్గ్ ప్రభావశీలుర జాబితాలో ప్రధాని మోడీ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言