Oneindia Telugu
అమరావతి: యాంకర్గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...
అమరావతి శంకుస్థాపన: సాయికుమార్ యాంకరింగ్FIlmiBeat Telugu
'శంకుస్థాపన'కు సాయికుమార్ యాంకరింగ్సాక్షి
రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యతగా సాయికుమార్News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...
అమరావతి శంకుస్థాపన: సాయికుమార్ యాంకరింగ్
'శంకుస్థాపన'కు సాయికుమార్ యాంకరింగ్
రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యతగా సాయికుమార్
Oneindia Telugu
పుట్టమన్నుకు బాబు పూజలు, నిమ్మకూరులో లోకేష్: 'అమరావతి'పై సింగపూర్ ఆరా
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్ట మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru. అమరావతి విజయవంతం ...
నారావారిపల్లెలో బాబు.. మట్టి, నీరు సేకరణ.. పూజలో డాలర్ శేషాద్రి!వెబ్ దునియా
'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'సాక్షి
రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వండిప్రజాశక్తి
Vaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్ట మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru. అమరావతి విజయవంతం ...
నారావారిపల్లెలో బాబు.. మట్టి, నీరు సేకరణ.. పూజలో డాలర్ శేషాద్రి!
'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'
రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వండి
సాక్షి
తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం
సాక్షి
శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో ...
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీఆంధ్రజ్యోతి
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, అమరావతిలో శీతాకాల సమావేశాల్లోOneindia Telugu
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో ...
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, అమరావతిలో శీతాకాల సమావేశాల్లో
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ
Oneindia Telugu
టిడిపి నేతను తుపాకీతో బెదిరించిన కాంగ్రెస్ నేత, కిందపడితే తీశానని వివరణ
Oneindia Telugu
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య భూమి వివాదం విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిడిపి నాయకుడిని తుపాకీతో బెదిరించారు. దీంతో, హన్మకొండలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ...
ఒక స్థలం... రెండు కులాలు!ఆంధ్రజ్యోతి
వరంగల్లో భూవివాదంAndhrabhoomi
తుపాకీతో బెదిరించిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య భూమి వివాదం విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిడిపి నాయకుడిని తుపాకీతో బెదిరించారు. దీంతో, హన్మకొండలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ...
ఒక స్థలం... రెండు కులాలు!
వరంగల్లో భూవివాదం
తుపాకీతో బెదిరించిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత
సాక్షి
జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ ...
చంద్రబాబు అందులో నిపుణుడు: జగన్ దీక్షకు దిగ్విజయ్ మద్దతుOneindia Telugu
జగన్తో విభేదాలు ఉన్నా.. దీక్షకు మద్దతు: దిగ్విజయ్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ ...
చంద్రబాబు అందులో నిపుణుడు: జగన్ దీక్షకు దిగ్విజయ్ మద్దతు
జగన్తో విభేదాలు ఉన్నా.. దీక్షకు మద్దతు: దిగ్విజయ్
Oneindia Telugu
రైతులకు సాయం పేరుతో కవిత వసూళ్లు: రమణ, కోదండరామ్తో భేటీ
Oneindia Telugu
హైదరాబాద్: రైతు కుటుంబాలకు నష్టపరిహారం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కెసిఆర్కు కనువిప్పు కలిగించాలని ఆయన కవితను కోరారు.
ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారు: టీడీపీసాక్షి
రైతుల పేరుతో కవిత వసూళ్లు : రమణTelugu Times (పత్రికా ప్రకటన)
కవితపై టిడిపి నేతల సీరియస్ ఆరోపణNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రైతు కుటుంబాలకు నష్టపరిహారం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కెసిఆర్కు కనువిప్పు కలిగించాలని ఆయన కవితను కోరారు.
ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారు: టీడీపీ
రైతుల పేరుతో కవిత వసూళ్లు : రమణ
కవితపై టిడిపి నేతల సీరియస్ ఆరోపణ
News Articles by KSR
మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు
సాక్షి
విజయనగరం: సాలూరు పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. టాగ్లు: firing, maoists, police, పోలీసలు, మావోయిస్టులు, కాల్పులు ...
ఏవోబీలో ఎదురుకాల్పులుఆంధ్రజ్యోతి
ఉత్తరాంధ్రలో ఎన్ కౌంటర్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విజయనగరం: సాలూరు పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. టాగ్లు: firing, maoists, police, పోలీసలు, మావోయిస్టులు, కాల్పులు ...
ఏవోబీలో ఎదురుకాల్పులు
ఉత్తరాంధ్రలో ఎన్ కౌంటర్
Oneindia Telugu
సర్వే చేశా, నివేదిక ఉంది: కెసిఆర్కు కోదండ షాక్, హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాకివ్వనున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా, రైతు ఆత్మహత్యల విషయంలో ఆయన ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. దీంతో, మళ్లీ కోదండరాం చర్చనీయాంశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న రైతు ...
రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం పిటిషన్ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాకివ్వనున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా, రైతు ఆత్మహత్యల విషయంలో ఆయన ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. దీంతో, మళ్లీ కోదండరాం చర్చనీయాంశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న రైతు ...
రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం పిటిషన్
Oneindia Telugu
మనువడి పుట్టెంటుకలు రద్గు చేసుకున్నారు, నాగదేవత పూజలా: బాబుపై చెవిరెడ్డి
Oneindia Telugu
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మత విశ్వాసాల మీద నమ్మకం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అపచారం చేశారని, చంద్రబాబు తీరు రాష్ట్రానికి అరిష్టమని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు పెదనాన్న కుమారుడు ...
'చంద్రబాబు అపచారం చేశారు'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మత విశ్వాసాల మీద నమ్మకం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అపచారం చేశారని, చంద్రబాబు తీరు రాష్ట్రానికి అరిష్టమని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు పెదనాన్న కుమారుడు ...
'చంద్రబాబు అపచారం చేశారు'
సాక్షి
త్వరలో ఉమ్మడి వర్సిటీ చట్టం
Namasthe Telangana
-31న మరోసారి భేటీ.. ఆ తర్వాత సాధ్యాసాధ్యాల పరిశీలనకు సబ్ కమిటీ. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఉమ్మడి చట్టం అమలులోకి రానున్నది. అందుకు సంబంధించి ఉన్నతవిద్యామండలి, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టాయి. ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, ఐదు ప్రత్యేక యూనివర్సిటీలతోపాటు వ్యవసాయ, ...
ఒకే గొడుగు కిందకు వర్సిటీలుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
-31న మరోసారి భేటీ.. ఆ తర్వాత సాధ్యాసాధ్యాల పరిశీలనకు సబ్ కమిటీ. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఉమ్మడి చట్టం అమలులోకి రానున్నది. అందుకు సంబంధించి ఉన్నతవిద్యామండలి, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టాయి. ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, ఐదు ప్రత్యేక యూనివర్సిటీలతోపాటు వ్యవసాయ, ...
ఒకే గొడుగు కిందకు వర్సిటీలు
沒有留言:
張貼留言