2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అశ్రునయనాల మధ్య మాడా అంత్యక్రియలు   
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాడా వెంకటేశ్వర్‌రావు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె రాక ఆలస్యం కావడంతో ...

ముగిసిన మాడా వెంకటేశ్వర రావు అంత్యక్రియలు పూర్తి   వెబ్ దునియా
మాడా వెంకటేశ్వరరావుకు అంతిమ వీడ్కోలు   ప్రజాశక్తి
మాడా వెంకటేశ్వరరావు భౌతికకాయానికి చిరంజీవి నివాళి   Namasthe Telangana
NTVPOST   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే..!   
సాక్షి
''కోటితో తీసే సినిమాకైనా, అరవై కోట్లతో తీసే సినిమా కైనా శ్రమ, ప్రేమ ఒకేలా ఉంటాయి. నా బేనర్లో సినిమా చేసినా బయటి బేనర్లో చేసినా సొంత సినిమాలానే భావిస్తా'' అన్నారు నందమూరి కల్యాణ్ రామ్. మల్లికార్జున్ దర్శకత్వంలో ఆయన హీరోగా కొమర వెంకటేశ్ నిర్మించిన చిత్రం 'షేర్' రిలీజ్ రేపే. కల్యాణ్‌రామ్ మాటల్లో ఆ విశేషాలు... * వాస్తవానికి 'పటాస్'కన్నా ...

ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తా...: కళ్యాణ్‌ రామ్‌ ఇంటర్వ్యూ   వెబ్ దునియా
ప్రయోగాలు చేయడమంటే ఇష్టం : కళ్యాణ్‌రామ్‌   ప్రజాశక్తి
షేర్ పై భారీ అంచనాలు వద్దు - హీరో కళ్యాణ్ రామ్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సినీ పైరసీ వెబ్‌సైట్ల బ్లాక్‌!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సినిమాల పైరసీని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పైరేటెడ్‌ సినిమాలను ఆన్‌లైన్‌లో పెడుతున్న వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడానికి సమాయత్తమవుతోంది. అలాంటి వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసేందుకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావుకు ...

సురేష్‌ బాబుకు కెటీఆర్‌ హామీ!   వెబ్ దునియా
'అమరావతి వెళ్లొచ్చాక కెసిఆర్‌లో మార్పు, మోడీ-బాబులకు భయం'   Oneindia Telugu
'పైరసీ' సైట్లను బ్లాక్ చేస్తాం   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
దర్శకుడు శ్రీను వైట్లపై కేసు నమోదు   
సాక్షి
బ్రూస్లీ, ఆగడు లాంటి సినిమాలతో ఇటీవలి కాలంలో పరాజయాల బాటలో నడుస్తున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య సంతోషి రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శ్రీను వైట్లపై సెక్షన్ 488ఏ, 323ఐపీసీ ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లయిన 12 ఏళ్ల నుంచి తనను శ్రీను ...

లేటెస్ట్: శ్రీను వైట్లపై కేసు విషయమై రూప వైట్ల ఏమంటోందంటే   FIlmiBeat Telugu
టాలీవుడ్ డైరక్టర్ శ్రీను వైట్లపై గృహహింస కేసు.. ఆపై రాజీ.. అయినా కోర్టుకే...   వెబ్ దునియా
గృహ హింస కేసు.. భార్య ప్లేటు మార్చేశారు... శ్రీను వైట్ల బతికి పోయినట్లే!   Telugupopular
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిర్మాతగా మారుతున్న హీరో   
సాక్షి
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తరువాత హీరోగా నిలదొక్కుకో లేకపోయిన వారసుడు సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో 'సత్యం', 'గౌరి' లాంటి హిట్ సినిమాల్లో నటించినా, ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే నటుడిగా ఆశించిన స్ధాయి ...

నిర్మాతగా మారిన సుమంత్.. తాను కూడా వదిలించుకుంటాడట..!!   TELUGU24NEWS

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
దీపావళికి వస్తున్న అఖిల్‌   
ప్రజాశక్తి
అక్కినేని అఖిల్‌ నటిస్తున్న 'అఖిల్‌' సినిమా దసరాకు విడుదల కావాల్సి వున్నా.. గ్రాఫిక్స్‌ వర్క్‌వల్ల ఆలస్యమయినట్లు నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కానీ విఎఫ్‌ఎక్స్‌ విషయంలో చిత్ర టీమ్‌ పూర్తి సంతృప్తికరంగా లేకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. దీంతో అఖిల్‌ రీషఉ్యట్‌ జరుగుతుందనీ, సినిమా ...

అవన్నీ పూర్తిగా అబద్దం, నమ్మద్దు : అఖిల్   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్   
సాక్షి
హైదరాబాద్: వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 4. వచ్చే నెల 5న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహిస్తారు. టాగ్లు: notification, warangal by polls, వరంగల్ ...

నోటిఫికేషన్‌ జారీ   ఆంధ్రజ్యోతి
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు నేటినుంచి నామినేషన్లు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జీహెచ్‌ఎంసీలో వార్డుల పునర్‌విభజన ముసాయిదా విడుదల   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదలైంది. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ను 150 వార్డులుగా విభజిస్తూ భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. దీంతో గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా మొదటి అడుగు పడింది. గత డిసెంబర్‌ 4వ తేదీతో పాలకమండలి గడువు ముగిసిన అనంతరం ...

డీలిమిటేషన్ కొలిక్కి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హారర్ టీవీ షోలో నటించనున్న శ్వేతబసు ప్రసాద్.. తప్పకుండా హిట్టేనట!   
వెబ్ దునియా
శ్వేత బసు ప్రసాద్ సినీ కెరీర్ మెల్ల మెల్లగా పుంజుకుంటుంది. టీవీ నటిగా అవార్డులు కొట్టేసిన శ్వేతబసు ప్రసాద్ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. ఇక దక్షిణాదిన రాణిస్తామనుకుని వచ్చిన శ్వేతబసు ప్రసాద్‌కు చేదు అనుభవాలే మిగిలాయి. సెక్స్ రాకెట్ కేసు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి.. ఇటీవల మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహించే ఓ టీవీ షోలో ...

మళ్లీ... శ్వేతాబసు   సాక్షి
శ్వేతా బసు మళ్లీ వస్తోంది, ఇక బుల్లితెరపై...   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బుల్లెట్ రాణి పోరాటం   
సాక్షి
అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం 'బుల్లెట్ రాణి'. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ''నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ...

బుల్లెట్‌ రాణి   ప్రజాశక్తి
సాజిత్ గారితో పని చేయడం అద్రుష్టంగా భావిస్తున్నాను -ప్రియాంక కొఠారి   Telugu Times (పత్రికా ప్రకటన)
బుల్లెట్‌రాణిగా నిషా కొఠారి 2 నెలలు హోంవర్క్ చేసింది - సాజిద్‌ ఖురేషి   Palli Batani
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言