2015年10月1日 星期四

2015-10-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రిషికేశ్వరి ఆత్మహత్య: ముగ్గురు నిందితులకు బెయిల్, షరతులు   
Oneindia Telugu
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ముగ్గురు నిందితులు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం వారికి గురువారం నాడు బెయిల్ ఇచ్చింది. రిషికేశ్వరి ముగ్గురు ...

రిషితేశ్వరి కేసు నిందితులకు కండిషనల్ బెయిల్   Teluguwishesh
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్   సాక్షి
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే రాజీనామా చేస్తా : మంత్రి నాయిని   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాలు చేశారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే హైదరాబాద్‌లో క్రైం రేటు తగ్గిందని పోలీసులపై సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు.
డబ్బు తెస్తే, ఖర్చు పెడ్తా: తలసానితో పోచారం, చైన్ స్నాచింగ్‌లపై మండలిలో రభస   Oneindia Telugu
బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?   సాక్షి
వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందే.. హరీష్ రావు   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లిపికాపై పెంపుడు కుక్కను ఎలా ఉసిగొల్పావు.. : సోమ్‌నాథ్‌కి ఢిల్లీ పోలీసుల ప్రశ్నల వర్షం   
వెబ్ దునియా
కట్టుకున్న భార్యపైకి పెంపుడు కుక్కన ఎలా ఉసిగొల్పావు? ఆమెను ఏ విధంగా హత్య చేయాలని ప్లాన్ చేశావు? ఇలాంటి ప్రశ్నలు ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ పోలీసుల నుంచి ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన బోరున విలపిస్తున్నారు. ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన గృహహింస, హత్యాయత్న ...

పోలీసుల విచారణ: భార్య ముందే సోమనాథ్ కంటతడి   Oneindia Telugu
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్థానికతపై నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ ఉద్యోగులు, విద్యార్థుల స్థానికత అంశంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2017 జూన్ 2 తేదీలోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారిని స్థానికులుగా గుర్తించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగులతో పాటు విద్యార్థులకు ఇదే వర్తింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమావేశమైన ఏపీ కేబినెట్ ...

స్థానికత రెండున్నరేళ్లే   ఆంధ్రజ్యోతి
స్థానికతపై ఎపి మంత్రి వర్గం కీలక నిర్ణయం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గందరగోళం, సభ వాయిదా: రోడ్లు ఊడ్చిన బిజెపి సభ్యులు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తీవ్ర గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా పడింది. గురువారం శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు తమ తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే, ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు.
రోడ్లు ఊడుస్తూ బీజేపీ నేతల నిరసన   తెలుగువన్
పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి   సాక్షి
తెలంగాణ అసెంబ్లీలో వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై వాయిదా తీర్మానం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నోట్లో వేలెట్టితే కొరకదా.. ఇదీ అంతే... ఢిల్లీ జూ ఘటనలో పులి తప్పు లేదు: దర్యాప్తు కమిటి   
వెబ్ దునియా
గత యేడాది ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఓ యువకుడిని పులి చంపేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. భద్రతా వలయాన్ని (ఎన్‌క్లోజర్) దాటి లోనికి వెళ్లడం వల్లే ఆ యువకుడిని పులి మెడకొరికి చంపేసిందని ఈ విషాద ఘటనపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ తేల్చింది. ఈ మేరకు ఓ నివేదికను తయారు చేసి ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. గత యేడాది సెప్టెంబర్ 23వ ...

ఢిల్లీ జూ: 'యువకుడ్ని చంపిన పులి తప్పేమీలేదు'   Oneindia Telugu
ఆ ' పులి ' త‌ప్పేంలేదు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్నారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 12 గంటల పాటు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చకు వీలుకల్పించిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ విషయంలో తమ సిద్ధాంతాలు పక్కనపెట్టి రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాల వాదనలో పసలేదని, ...

రెచ్చగొట్టినా విన్నాం.. చూడండి, కెసిఆర్ తల్చుకుంటే నగ్నంగా..!: కెటిఆర్   Oneindia Telugu
60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోదు.. మా నాన్న తలచుకుంటే ఎండగట్టేవారు : కేటీఆర్   వెబ్ దునియా
సీఎం చీల్చి చెండాడే వారు : మంత్రి కేటీఆర్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వీరభద్రసింగ్‌ అరెస్టుపై హైకోర్టు స్టే   
ప్రజాశక్తి
సిమ్లా: అక్రమాస్తుల కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ సిఎం వీరభద్రసింగ్‌, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల అరెస్టుకు సిబిఐ చేస్తోన్న ప్రయత్నాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాని ముఖ్యమంత్రి దంపతులను విచారించేందుకు మాత్రం అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ తమ నివాసాలపైనా, ఆస్తులపైనా దాడులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ...

హిమాచల్ సిఎంకు ఊరట   Andhrabhoomi
హిమాచల్ ముఖ్యమంత్రికి హైకోర్టు లో ఊరట   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మన పండుగలే మన సంస్కృతి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): మన పండుగలే మన సంస్కృతిని తెలియజేస్తాయని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగకు వంద ఏళ్లయినా ఢోకా లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో బతుకమ్మ ఆడుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితిని జాగృతి పూర్తిగా మార్చేసిందని చెప్పారు. ప్రస్తుతం ...

ప్రజల బతుకు బంగారం కావాలి   సాక్షి
రివర్స్: 'టిడిపిలో దొంగలు.. టిఆర్ఎస్‌లో మంత్రులు!', తలసాని పాత అలవాట్లు వద్దు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బెయిల్‌ షరతులు సడలించండి: గాలి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తన బెయిల్‌ షరతులను సడలించాలని కోరుతూ మైనింగ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గాలి జనార్దనరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇనుప ఖనిజం కుంభకోణంలో గాలిని సీబీఐ అరెస్టు చేయగా ఈ ఏడాది జనవరి 20న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అనంతపురం, కడప, బళ్లారి జిల్లాల్లో ...

గాలి బెయిల్‌ షరతుల సడలింపు : సిబిఐకి సుప్రీం నోటీసులు   ప్రజాశక్తి
బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సుప్రీంకు గాలి   Oneindia Telugu
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言