Oneindia Telugu
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రంవెబ్ దునియా
భారతీయ దంపతులకు మాత్రమే....సాక్షి
మోడీ ఎఫెక్ట్ : అద్దె గర్భమా.. వద్దు గాక వద్దుడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం
భారతీయ దంపతులకు మాత్రమే....
మోడీ ఎఫెక్ట్ : అద్దె గర్భమా.. వద్దు గాక వద్దు
Oneindia Telugu
తెలంగాణలో జనసేనకు రాజకీయ పార్టీ గుర్తింపు, పవన్ కళ్యాణ్ 'గ్రేటర్' ప్లాన్ ఏమిటి?
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఎన్నికల కమిషన్లో జనసేన పార్టీని నమోదు చేశారు. దీనిని ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. వారం క్రితమే ఈసి రిజిస్టర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు గెజిట్ విడుదలయ్యే అవకాశముంది. రాజకీయ ...
తెలంగాణలో 'జనసేన'ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు... 2019 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్...?వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ జనసేన ప్లాన్ ఏంటి ?NTVPOST
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఎన్నికల కమిషన్లో జనసేన పార్టీని నమోదు చేశారు. దీనిని ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. వారం క్రితమే ఈసి రిజిస్టర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు గెజిట్ విడుదలయ్యే అవకాశముంది. రాజకీయ ...
తెలంగాణలో 'జనసేన'
పవన్ కళ్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు... 2019 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్...?
పవన్ కళ్యాణ్ జనసేన ప్లాన్ ఏంటి ?
Oneindia Telugu
రాజధాని భూసేకరణకు వారంలో నోటిఫికేషన్
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ సాక్షి ప్రతినిధి గుంటూరు: రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వని భూములను త్వరలో భూసేకరణ ద్వారా తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి దశలో తుళ్లూరు మండలంలో 30 ...
భూసమీకరణకు రైతులకు ఒప్పించేందుకు చర్చలుఆంధ్రజ్యోతి
అమరావతిలో మళ్లీ భూసేకరణ చట్టం, నాడు పవన్ కళ్యాణ్తో తగ్గారుOneindia Telugu
త్వరలో భూసేకరణ నోటిఫికేషన్News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ సాక్షి ప్రతినిధి గుంటూరు: రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వని భూములను త్వరలో భూసేకరణ ద్వారా తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి దశలో తుళ్లూరు మండలంలో 30 ...
భూసమీకరణకు రైతులకు ఒప్పించేందుకు చర్చలు
అమరావతిలో మళ్లీ భూసేకరణ చట్టం, నాడు పవన్ కళ్యాణ్తో తగ్గారు
త్వరలో భూసేకరణ నోటిఫికేషన్
సాక్షి
ముస్లిం మహిళల పట్ల లింగ వివక్షపై విచారణ
సాక్షి
న్యూఢిల్లీ: విడాకులు లేదా భర్త వేరే పెళ్లి చేసుకోవడం లాంటి విషయాల్లో ముస్లిం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా? అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. 'ముస్లిం ...
ముస్లిం మహిళలకు సమాన హక్కులు ఎందుకివ్వరుNews Articles by KSR
ముస్లిం పర్సనల్ లాను సమీక్షించాలిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విడాకులు లేదా భర్త వేరే పెళ్లి చేసుకోవడం లాంటి విషయాల్లో ముస్లిం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా? అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. 'ముస్లిం ...
ముస్లిం మహిళలకు సమాన హక్కులు ఎందుకివ్వరు
ముస్లిం పర్సనల్ లాను సమీక్షించాలి
Oneindia Telugu
'షీ' టీమ్స్కు ఏడాది, వేధింపులు తగ్గాయి: వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్న స్వాతి ...
Oneindia Telugu
హైదరాబాద్: మహిళలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని హైదరాబాద్ అదనపు క్రైమ్ పోలీసు కమిషనర్ స్వాతిలక్రా అన్నారు. షీ టీమ్స్ ఏర్పాటుచేసి అక్టోబర్ 24కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. షీ బృందాల బాధ్యత మరింత పెరిగిందని... ప్రజలు కూడా ...
'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'సాక్షి
తొలి వసంతం పూర్తి చేసుకున్న 'షీ టీమ్స్'Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మహిళలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని హైదరాబాద్ అదనపు క్రైమ్ పోలీసు కమిషనర్ స్వాతిలక్రా అన్నారు. షీ టీమ్స్ ఏర్పాటుచేసి అక్టోబర్ 24కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. షీ బృందాల బాధ్యత మరింత పెరిగిందని... ప్రజలు కూడా ...
'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'
తొలి వసంతం పూర్తి చేసుకున్న 'షీ టీమ్స్'
సాక్షి
'నవంబర్ 1 నుంచి హెల్మెట్ను తప్పనిసరి'
ప్రజాశక్తి
విజయవాడ: నవంబర్ 1 నుంచి వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి నిబంధన ఉల్లంఘనకు రూ.100 జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి ఉల్లంఘిస్తే బైక్ సీజ్, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి అన్ని సేవలకు అన్లైన్లోనే దరఖాస్తులు ...
నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
విజయవాడ: నవంబర్ 1 నుంచి వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి నిబంధన ఉల్లంఘనకు రూ.100 జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి ఉల్లంఘిస్తే బైక్ సీజ్, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి అన్ని సేవలకు అన్లైన్లోనే దరఖాస్తులు ...
నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరి
Oneindia Telugu
ఆ విషయం తెలియదా?: బాలకృష్ణపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు
Oneindia Telugu
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ...
చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్సాక్షి
బాలయ్యకు ఏం తెలుసు.. ప్రత్యేక హోదాకు మోడీ సిఫార్సు చేయలేదా?: సోము వీర్రాజువెబ్ దునియా
వారిది అవగాహనా రాహిత్యం: వీర్రాజుఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ...
చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్
బాలయ్యకు ఏం తెలుసు.. ప్రత్యేక హోదాకు మోడీ సిఫార్సు చేయలేదా?: సోము వీర్రాజు
వారిది అవగాహనా రాహిత్యం: వీర్రాజు
Oneindia Telugu
దేశంలోనే తొలిసారి: యువకుడికి 'లివర్ ఆటో ట్రాన్స్ప్లాంటేషన్' చేసిన ఉస్మానియా ...
Oneindia Telugu
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు దేశంలోనే తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేసి 24 ఏళ్ల పేద యువకుడికి పునర్జన్మనిచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులు సైతం ధైర్యం చేయని క్లిష్టమైన కాలేయ సమస్యకు ఆటో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (స్వీయ కాలేయ మార్పిడి) పద్ధతిలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ...
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చిసాక్షి
ఉస్మానియాలో స్వీయ కాలేయ మార్పిడిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు దేశంలోనే తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేసి 24 ఏళ్ల పేద యువకుడికి పునర్జన్మనిచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులు సైతం ధైర్యం చేయని క్లిష్టమైన కాలేయ సమస్యకు ఆటో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (స్వీయ కాలేయ మార్పిడి) పద్ధతిలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ...
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చి
ఉస్మానియాలో స్వీయ కాలేయ మార్పిడి
సాక్షి
మార్చి నుంచి ఇంటింటికీ మూడు రకాల సేవలు
ప్రజాశక్తి
వచ్చే మార్చి నుండి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, వీడియో, టెలిఫోన్..ఈ మూడు సేవలనూ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలో తన నివాసం నుండి బుధవారం ఆయన విద్యుత్, ఫైబర్ గ్రిడ్, ఇన్క్యాప్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులను ఈ ఏడాది డిసెంబర్ ...
మార్చి నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ఆంధ్రజ్యోతి
రెవెన్యూ శాఖకు రూ.5 కోట్ల బడ్జెట్సాక్షి
ఫైబర్ గ్రిడ్ ను విజయవంతం చేయాలి : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వచ్చే మార్చి నుండి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, వీడియో, టెలిఫోన్..ఈ మూడు సేవలనూ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలో తన నివాసం నుండి బుధవారం ఆయన విద్యుత్, ఫైబర్ గ్రిడ్, ఇన్క్యాప్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులను ఈ ఏడాది డిసెంబర్ ...
మార్చి నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్
రెవెన్యూ శాఖకు రూ.5 కోట్ల బడ్జెట్
ఫైబర్ గ్రిడ్ ను విజయవంతం చేయాలి : చంద్రబాబు
Oneindia Telugu
దీపావళి టపాసులపై నిషేధం లేదు: సుప్రీం
Oneindia Telugu
న్యూఢిల్లీ: దీపావళి పండగను పురస్కరించుకుని కాల్చే బాణాసంచాపై నిషేధాన్ని విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దసరా, దీపావళి రోజుల్లో బాణాసంచా వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని గత సెప్టెంబర్లో ముగ్గురు చిన్నారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పండుగ ...
టపాకాయలను నిషేధించలేంప్రజాశక్తి
దీపావళి బాణసంచా నిషేధించాలా? కుదరదు... సుప్రీంకోర్టు, అలా ప్రచారం చేయండి...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దీపావళి పండగను పురస్కరించుకుని కాల్చే బాణాసంచాపై నిషేధాన్ని విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దసరా, దీపావళి రోజుల్లో బాణాసంచా వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని గత సెప్టెంబర్లో ముగ్గురు చిన్నారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పండుగ ...
టపాకాయలను నిషేధించలేం
దీపావళి బాణసంచా నిషేధించాలా? కుదరదు... సుప్రీంకోర్టు, అలా ప్రచారం చేయండి...
沒有留言:
張貼留言