2015年10月3日 星期六

2015-10-04 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ   
వెబ్ దునియా
గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు.
నేను గొడ్డు మాంసం తింటా   ప్రజాశక్తి
హిందువులు ఆవు మాంసం తింటారు: లాలూ గడ్డి తింటారు   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్న ఇంద్రాణి   
సాక్షి
ముంబై: తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ట్రీట్ మెంట్ కు ఆమె స్పందిస్తున్నారని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే వెల్లడించారు. ఇప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమెను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ...

ఇంద్రాణి ఆరోగ్యం విషమం   Andhrabhoomi
షీనా బోరా హత్య కేసు... ఇంద్రాణీ ముఖర్జీయా ఆత్మహత్య యత్నం... క్రిటికల్...   వెబ్ దునియా
షీనా హత్య: ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం, సీరియస్   Oneindia Telugu
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Telugu Times
   
గాంధీ మార్గం సదా స్ఫూర్తిదాయకం   
Andhrabhoomi
ఖమ్మం, సెప్టెంబర్ 2: సత్యం, అహింసా, విలువలతో కూడిన వ్యక్తిత్వానికి ప్రతీక గాంధీజీ అని జిల్లా కలెక్టల్ లోకేష్‌కుమార్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గాంధీజీ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో గాంధీజీ ...

మహత్మాగాంధి ఆశయాలు తెలుగుదేశం పార్టీకి ఆదర్శం   Telugu Times (పత్రికా ప్రకటన)
గాంధీజి గురించి అందరికి తెలియని ఓ పది విశేషాలు   తెలుగువన్
బాపూ నేటి రాజకీయ ఆవశ్యకత   ఆంధ్రజ్యోతి
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
Telugupopular   
అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
జాతిపితకు జాతీయ నాయకులు ఘననివాళి   
Vaartha
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సం దర్భంగా జాతి మొత్తం శుక్రవారం ఆయనకు ఘననివాళులర్పించింది. దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి ప్ర ణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, మహేష్‌శర్మ ...

బాపూజీకి జాతి ఘన నివాళి   Andhrabhoomi
రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి ప్రణబ్ - నరేంద్ర మోడీ నివాళులు   వెబ్ దునియా
మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి   Oneindia Telugu
Telugupopular   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లిపికాపై పెంపుడు కుక్కను ఎలా ఉసిగొల్పావు.. : సోమ్‌నాథ్‌కి ఢిల్లీ పోలీసుల ప్రశ్నల వర్షం   
వెబ్ దునియా
కట్టుకున్న భార్యపైకి పెంపుడు కుక్కన ఎలా ఉసిగొల్పావు? ఆమెను ఏ విధంగా హత్య చేయాలని ప్లాన్ చేశావు? ఇలాంటి ప్రశ్నలు ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ పోలీసుల నుంచి ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన బోరున విలపిస్తున్నారు. ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన గృహహింస, హత్యాయత్న ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
జగన్ సతీమణి భారతికి కవిత పిలుపు: 'తెలంగాణ' పాయింట్ లాగిన కొత్తకోట   
Oneindia Telugu
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... బతుకమ్మ వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని ఆహ్వానించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శుక్రవారం నాడు భగ్గుమన్నారు. కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపడ్డారు.
జగన్ భార్య భారతి, కేసీఆర్ కూతురు కవిత భేటీ మర్మం ఇదేనా? జగన్ అక్కడే ఉన్నడా?   Telugupopular
వైఎస్ భారతితో టీఆర్ఎస్ కవిత భేటీ   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వీరభద్రసింగ్‌ అరెస్టుపై హైకోర్టు స్టే   
ప్రజాశక్తి
సిమ్లా: అక్రమాస్తుల కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ సిఎం వీరభద్రసింగ్‌, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల అరెస్టుకు సిబిఐ చేస్తోన్న ప్రయత్నాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాని ముఖ్యమంత్రి దంపతులను విచారించేందుకు మాత్రం అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ తమ నివాసాలపైనా, ఆస్తులపైనా దాడులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఉగ్రవాదాన్నిపోషించి, పాక్ బలి: షరీఫ్‌కి భారత్ ధీటుగా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) నుంచి పాకిస్తాన్ వెంటనే వెళ్లిపోవాలని, దానిని పాకిస్తాన్ ఆక్రమించిందని భారత్ గురువారం మండిపడింది. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేవనెత్తిన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించింది. కాశ్మీర్‌ను నిస్సైనికం చేయాలన్న నవాజ్ షరీఫ్ డిమాండ్‌ను భారత్ ...

ముందు ఉగ్రవాదం వీడండి!   Andhrabhoomi
ఐరాసలో పాక్‌ కాశ్మీర్‌ ప్రస్తావన, స్పందించిన భారత్‌   ప్రజాశక్తి
ముందు ఉగ్రవాదాన్ని వదిలేయండి!   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యజమానిని కాపాడేందుకు తన ప్రాణం అడ్డేసిన కుక్క!   
Oneindia Telugu
ట్యుటికోరిన్ : కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను బలివ్వడానికైనా సిద్ధమవుతుంది. ఇది నిజం చేసింది తమిళనాడులోని ఓ శునకం. వివరాల్లోకి వెళితే.. ట్యుటికోరిన్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో పొమెరానియన్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నది. కాగా, గురువారం రాత్రి ఇంట్లోకి దూరిన ...

యజమాని ప్రాణానికి ప్రాణం అడ్డేసిన కుక్క!   Namasthe Telangana
యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టింది   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎయిర్‌టెల్ యాడ్‌కి బ్రేక్ పడింది   
Oneindia Telugu
నాలుగో తరం తరంగాల పనితీరును తెలియజేస్తూ..ఎయిర్ టెల్ 4జీ ఎప్పుడైనా ఎక్కడైనా వేగంవతమైన నెట్ వర్క్.ఒక వేళ మీ నెట్ వర్క్ ఇంతకన్నా వేగంగా ఉంటే మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తామంటూ ప్రసారమవుతున్న వ్యాపార ప్రకటనను ఎయిర్ టెల్ ఉపసంహరించుకోనుంది. ఈ ప్రకటన ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉందని ప్రకటనల ప్రమాణ విభాగం నుంచి ...

4జీ యాడ్ ను ఉపసంహరించుకోనున్న ఎయిర్ టెల్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言