Oneindia Telugu
తెలంగాణలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తా: కెటిఆర్తో సుభాష్ ఘాయ్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు. తెలగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ...
పంచాయితీరాజ్ & ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును కలిసిన సుభాష్ ఘాయ్Palli Batani
సినీరంగంలో స్థానికులకు అవకాశాలు దక్కాలిNamasthe Telangana
తెలంగాణలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు. తెలగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ...
పంచాయితీరాజ్ & ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును కలిసిన సుభాష్ ఘాయ్
సినీరంగంలో స్థానికులకు అవకాశాలు దక్కాలి
తెలంగాణలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్
ఆంధ్రజ్యోతి
మొండి విపక్షంపై సస్పెన్షన్ వేటు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ :రైతుల రుణమాఫీపై మరోసారి చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో గందరగోళం సృష్టించారు. మూడురోజుల విరామం అనంతరం సోమవారం ఉభయ సభలు సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు కార్యకలాపాలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ ...
10న రాష్ట్ర బంద్సాక్షి
విపక్షమంతా ఔట్ఆంధ్రజ్యోతి
మేం చేయం, ప్రజల కోసం మీరు చెప్తే మేం చేయాలా, మా ఇష్టం: కెసిఆర్ తీరుపై లక్ష్మణ్Oneindia Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 21 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ :రైతుల రుణమాఫీపై మరోసారి చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో గందరగోళం సృష్టించారు. మూడురోజుల విరామం అనంతరం సోమవారం ఉభయ సభలు సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు కార్యకలాపాలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ ...
10న రాష్ట్ర బంద్
విపక్షమంతా ఔట్
మేం చేయం, ప్రజల కోసం మీరు చెప్తే మేం చేయాలా, మా ఇష్టం: కెసిఆర్ తీరుపై లక్ష్మణ్
వెబ్ దునియా
మామా - అల్లుళ్ళ సభగా తెలంగాణ అసెంబ్లీ : రేవంత్ రెడ్డి
వెబ్ దునియా
మామా, అల్లుళ్ళ సభగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మారిపోయిందని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. మామ, అల్లుడు శాసనసభను ఆటవిడుపు కేంద్రంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ ...
మామా అల్లుళ్లు ఇలాగా: 'తెలంగాణ బంద్'పై రేవంత్, 9వరకు కెసిఆర్కు డెడ్లైన్Oneindia Telugu
మామ, అల్లుడి ఆటవిడుపు కేంద్రంగా శాసనసభ : రేవంత్రెడ్డిఆంధ్రజ్యోతి
రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడుతెలుగువన్
NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మామా, అల్లుళ్ళ సభగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మారిపోయిందని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. మామ, అల్లుడు శాసనసభను ఆటవిడుపు కేంద్రంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ ...
మామా అల్లుళ్లు ఇలాగా: 'తెలంగాణ బంద్'పై రేవంత్, 9వరకు కెసిఆర్కు డెడ్లైన్
మామ, అల్లుడి ఆటవిడుపు కేంద్రంగా శాసనసభ : రేవంత్రెడ్డి
రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు
Oneindia Telugu
మోడీకి కృతజ్ఞతలు: సాగరమాల ప్రాజెక్టుతో వృద్ధిరేటు మెరుగన్న చంద్రబాబు
Oneindia Telugu
న్యూఢిల్లీ: వృద్ధిరేటు పెరుగుదలకు సాగరమాల ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన సాగరమాల ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సాగరమాల ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్ధిక ...
వృద్ధి రేటు పెరుగుదలకు సాగరమాల ఉపయుక్తం: బాబుఆంధ్రజ్యోతి
'సాగరమాల'లో పాల్గొన్న చంద్రబాబుసాక్షి
సాగరతీరంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వృద్ధిరేటు పెరుగుదలకు సాగరమాల ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన సాగరమాల ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సాగరమాల ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్ధిక ...
వృద్ధి రేటు పెరుగుదలకు సాగరమాల ఉపయుక్తం: బాబు
'సాగరమాల'లో పాల్గొన్న చంద్రబాబు
సాగరతీరంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి : చంద్రబాబు
సాక్షి
పేద రైతుల గోడుతో చలించిపోయిన వైఎస్ జగన్
సాక్షి
చీకటి పాలనతో పోరాడుతున్న వారికి చైతన్య దివిటీ దొరికింది. ఒణుకుతున్న గొంతుతో నినదిస్తున్న గుండెలకు కొంగొత్త బలం వచ్చింది. సత్తువ కోరుతున్న ఉద్యమ వీరులకు సరికొత్త ఆయుధం దొరికింది. వైఎస్ఆర్ సీపీ అధినేత రాకతో భోగాపురం వాసుల గళం బలపడింది... నినాదం పదునెక్కింది... జన ఉద్యమం ఊపందుకుంది. సర్కారు అడ్డంకులను దాటుకుంటూ, పోలీసుల ...
బక్కరైతుపైనా మీ ప్రతాపంAndhrabhoomi
బినామీ భూముల కోసమే దొంగ ధర్నాలు!: టీడీపీ నేతలుఆంధ్రజ్యోతి
చంద్రబాబును జుట్టుపట్టి లాగుదాం, ఉండేది మూడేళ్లే: జగన్Oneindia Telugu
ప్రజాశక్తి
News Articles by KSR
తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
చీకటి పాలనతో పోరాడుతున్న వారికి చైతన్య దివిటీ దొరికింది. ఒణుకుతున్న గొంతుతో నినదిస్తున్న గుండెలకు కొంగొత్త బలం వచ్చింది. సత్తువ కోరుతున్న ఉద్యమ వీరులకు సరికొత్త ఆయుధం దొరికింది. వైఎస్ఆర్ సీపీ అధినేత రాకతో భోగాపురం వాసుల గళం బలపడింది... నినాదం పదునెక్కింది... జన ఉద్యమం ఊపందుకుంది. సర్కారు అడ్డంకులను దాటుకుంటూ, పోలీసుల ...
బక్కరైతుపైనా మీ ప్రతాపం
బినామీ భూముల కోసమే దొంగ ధర్నాలు!: టీడీపీ నేతలు
చంద్రబాబును జుట్టుపట్టి లాగుదాం, ఉండేది మూడేళ్లే: జగన్
ఆంధ్రజ్యోతి
తలసానిపై నిర్ణయం స్పీకర్దే!: గవర్నర్ నరసింహన్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తానేం చేయగలనని ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తలసాని ఇప్పటికే రాజీనామా చేసినట్టు తనకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ...
తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్ దే: గవర్నర్సాక్షి
తలసానిపై తేల్చేసిన గవర్నర్News Articles by KSR
'తలసాని' బాల్ ను స్పీకర్ కోర్టులో పడేసిన గవర్నర్Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తానేం చేయగలనని ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తలసాని ఇప్పటికే రాజీనామా చేసినట్టు తనకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ...
తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్ దే: గవర్నర్
తలసానిపై తేల్చేసిన గవర్నర్
'తలసాని' బాల్ ను స్పీకర్ కోర్టులో పడేసిన గవర్నర్
News Articles by KSR
తెలంగాణలో 10న విపక్షాల బంద్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 5 : రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో సహా విపక్షాలన్నీ కలిసి ఈ నెల 10వతేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి సర్కారుకు నిరసన తెలపుతామని టీ టీడీపీ నేత ఎల్ రమణ ప్రకటించారు. విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ...
నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్సాక్షి
పదిన తెలంగాణ బంద్-విపక్షాలుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 5 : రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో సహా విపక్షాలన్నీ కలిసి ఈ నెల 10వతేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి సర్కారుకు నిరసన తెలపుతామని టీ టీడీపీ నేత ఎల్ రమణ ప్రకటించారు. విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ...
నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్
పదిన తెలంగాణ బంద్-విపక్షాలు
సాక్షి
ఏకీకృత సర్వీసుపై తీర్మానం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు సంబంధించి శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏకీకృత సర్వీసులకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టులో భిన్నమైన ఆదేశాలు వచ్చాయన్నారు. దీనికాపీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని, దానిని ...
తెలంగాణ కొత్త సర్వీసు రూల్స్ రూపొందించాలిAndhrabhoomi
మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి!ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు సంబంధించి శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏకీకృత సర్వీసులకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టులో భిన్నమైన ఆదేశాలు వచ్చాయన్నారు. దీనికాపీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని, దానిని ...
తెలంగాణ కొత్త సర్వీసు రూల్స్ రూపొందించాలి
మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి!
Oneindia Telugu
ఆస్తి కోసం వదినను చంపిన మరిది: భర్త మందలించాడని ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
Oneindia Telugu
కర్నూలు: ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపాడు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ దంపతులకు పిల్లల్లేరు. దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని ...
ఆస్తి కోసం వదినను చంపిన మరిదిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపాడు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ దంపతులకు పిల్లల్లేరు. దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని ...
ఆస్తి కోసం వదినను చంపిన మరిది
సాక్షి
మలేరియా, ఫైలేరియాపై పోరు..
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి మాట... మలేరియా వచ్చిందంటే... ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. బోదకాలు సోకిందంటే శాశ్వత వైకల్యం. పల్లెల్లో, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు... మలేరియాకైతే వారం రోజుల రెస్ట్... ఆర్టిమిసినిన్ ట్యాబ్లెట్లు కొన్ని మింగితే సరి! బోదకాలు, రివర్ బ్లైండ్నెస్ వ్యాధికి కారణమవుతున్న ఏలికపాము బ్యాక్టీరియా ...
మలేరియా, తామరలపై పరిశోధనలకు వైద్య నోబెల్ప్రజాశక్తి
వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ (వీడియో)Oneindia Telugu
మోగిన మెడిసిన్ నో 'బెల్': ఐర్లాండ్, చైనా, జపాన్ సైంటిస్టులకే ఎందుకిచ్చారు?Telugupopular
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి మాట... మలేరియా వచ్చిందంటే... ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. బోదకాలు సోకిందంటే శాశ్వత వైకల్యం. పల్లెల్లో, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు... మలేరియాకైతే వారం రోజుల రెస్ట్... ఆర్టిమిసినిన్ ట్యాబ్లెట్లు కొన్ని మింగితే సరి! బోదకాలు, రివర్ బ్లైండ్నెస్ వ్యాధికి కారణమవుతున్న ఏలికపాము బ్యాక్టీరియా ...
మలేరియా, తామరలపై పరిశోధనలకు వైద్య నోబెల్
వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ (వీడియో)
మోగిన మెడిసిన్ నో 'బెల్': ఐర్లాండ్, చైనా, జపాన్ సైంటిస్టులకే ఎందుకిచ్చారు?
沒有留言:
張貼留言